Monday, July 7, 2025
Home Search

కలెక్టరేట్ - search results

If you're not happy with the results, please do another search

ఆయిల్ పామ్ సాగులో లక్ష్యాన్ని చేరేలా పనిచేయాలి : కలెక్టర్

సిద్దిపేట అర్బన్ : ఆయిల్ పామ్ సాగులో వేగం పెంచి లక్ష్యాన్ని చేరేలా అధికారులు పనిచేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో...

ఆయిల్ పామ్ సాగులో వేగం పెంచి లక్ష్యాన్ని చేరేలా అధికారులు పనిచేయాలి

సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సిద్దిపేట: ఆయిల్ పామ్ సాగులో వేగం పెంచి లక్ష్యాన్ని చేరేలా అధికారులు పని చేయాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం సమీకృత...

జిల్లాలో మాదకద్రవ్యాల ఉత్పత్తి వాడకంపై చర్యలు

మహబూబ్‌నగర్ బ్యూరో : జిల్లాలో మాదకద్రవ్యల ఉత్పత్తి వాడకంపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లా స్థాయి ఎ న్కార్డ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టరేట్...

పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు

ఆసిఫాబాద్ : జిల్లాలోని గ్రామాలలో పారిశుధ నిర్వహణ కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత...

అట్రాసిటీ కేసుల్లో పారదర్శకంగా విచారణ చేపట్టాలి

జగిత్యాల: అట్రాసిటీ కేసుల్లో పారదర్శకంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో...

పచ్చబడుతున్న తెలంగాణలో చిచ్చు పెడతారా…?

జగిత్యాల: ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న తెలంగాణలో కాంగ్రెస్ చిచ్చు పెట్టాలని చూస్తోందని, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాటల వెనుక కుట్ర దాగి ఉందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం...

వారంలోగా అభివృద్ధి పనుల్లో పురోగతి కనబరచాలి

కరీంనగర్: అభివృద్ధి దిశగా చేపడుతున్న పనుల్లో పురోగతిని కనబర్చాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో...

భవిష్యత్ తరాలకు అనుగుణంగా అభివృద్ధి

కరీంనగర్: జిల్లాలోని మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి, ఐలాండ్ మొదల గు పనులన్ని భవిష్యత్తు అవసరలకు అనుగుణంగా నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర బీసి సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల...

తహసీల్దార్ల పరిధిలోని పనులు పెండింగ్‌లో ఉండొద్ద్దు

వరంగల్ : తహసీల్దార్ల పరిధిలోని పనులను నిర్ధేశిత కాలంలో పూర్తి చేయాలని, ఎలాంటి పెండింగ్ లేకుండా చూసుకోవాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించిన వివిధ అంశాలపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్...

ఆర్థిక సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

యాదాద్రి భువనగిరి : జనాభా పెరుగుదల వలన కలిగే అవసరాలు, అనర్థాలు, సామాజిక అసమానతలు, ఆర్థిక సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి అన్నారు....

సమగ్ర శిక్ష అభియాన్ పోస్టుల కౌన్సెలింగ్ పూర్తి

నాగర్‌కర్నూల్ : విద్యాశాఖలో పెండింగ్‌లో ఉన్న 21 సమగ్రశిక్షా అభియాన్ పోస్టుల భర్తీకి మంగళవారం కలెక్టరేట్‌లోని డిఈఓ కార్యాలయంలో జెడ్పి సిఈఓ ఉష, డిఈఓ గోవిందరాజులు కౌన్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలను అందజేశారు....

టిఎస్‌ఆర్‌టిసి టి9 టికెట్ ప్రయాణికులకు శుభవార్త

నాగర్‌కర్నూల్ : టిఎస్‌ఆర్‌టిసి ఇటీవల ప్రవేశపెట్టిన టి9 టిక్కెట్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. గ్రామీణ, పట్టణ ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు టి 9 టికెట్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పల్లె వెలుగు...

ఎన్నికల నిర్వహణ భారంగా కాకుండా బాధ్యతగా భావించాలి

జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వికారాబాద్: ఎన్నికలను భారంగా భావించకుండా బాధ్యతగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన పనులు తదితర అంశాలపై జిల్లా...

ప్రతి ఒక్కరికీ ఓటు వినియోగంపై అవగాహన అవసరం

అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి మేడ్చల్ జిల్లా: ప్రతి ఒక్కరికీ ఓటు వినియోగంపై అవగాహన అవసరమని జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఓటు వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని...

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి

జగిత్యాల: అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. సోమవారం రోజున సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం...

సీజనల్ వ్యాధులుపై ముందస్తు చర్యలు చేపట్టాలి

జగిత్యాల : జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగం ముందస్తు ప్రణాళికలు సిద్ధ్దం చేసుకుని ఆ దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత...

జాతీయస్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి

కరీంనగర్: స్వచ్ఛ సర్వేక్షన్‌లో కరీంనగర్ జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో పాటు ప్రథమ స్థానంలో నిలిచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం...

ప్రజావాణి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలి

జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సిద్దిపేట : ప్రజావాణి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని అదనపు...
Case filed against Pawan Kalyan in Krishna Lanka

వారితోనే మహిళల కిడ్నాప్.. పవన్ కు మహిళా కమిషన్ నోటీసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మహిళలు కనిపించకుండా పోతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై  రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారాహి యాత్రలో భాగంగా పవన్ మాట్లాడుతూ.. మహిళలను...

జిల్లా కేంద్రంలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేస్తా

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ఇటీవల తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవం రోజు జిల్లా కేంద్రంలో ఒక ఎకరా ప్ర భుత్వ స్థలంలో తన సొంత నిధులు మూడు కోట్ల రూపాయలతో...

Latest News