Wednesday, May 1, 2024

ప్రతి ఒక్కరికీ ఓటు వినియోగంపై అవగాహన అవసరం

- Advertisement -
- Advertisement -
  • అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి

మేడ్చల్ జిల్లా: ప్రతి ఒక్కరికీ ఓటు వినియోగంపై అవగాహన అవసరమని జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఓటు వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టరేట్‌కు వచ్చే సందర్శకులకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవిఎం)లో ఓటు ఎలా వేయాలనే విషయాన్ని వివరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసి ఓటు వినియోగంపై ఈవిఎం ద్వారా డెమో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధిరారి చంద్రావతి, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News