Tuesday, July 8, 2025
Home Search

కలెక్టరేట్ - search results

If you're not happy with the results, please do another search

గ్రామీణాభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి

పెద్దపల్లి: గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభివృద్ధి పనులపై సమీక్ష...

ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల కోసం ఎబివిపి ఆందోళన

సంగారెడ్డి టౌన్: విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఎబివిపి జిల్లా కన్వీనర్ ఆర్. ఆకాష్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ ముందు ఎబివిపి...

సంపద వనాల ఏర్పాటుపై దృష్టి సారించాలి

హరిత హారంలో వందశాతం లక్షం సాధించాలి సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంగారెడ్డి: హరిత హారంలో వంద శాతం లక్షాన్నీ సాధించాలని, సంపద వనాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ శరత్ అన్నారు. మంగళవారం...

పేదలకు ఇళ్లు, స్థలాలు ఇవ్వాలని ప్రజా సంఘాల ధర్నా

మేడ్చల్ జిల్లా: పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ముందు తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయు రాష్ట్ర...

ఫిర్యాదుల సత్వర పరిష్కారమే లక్ష్యం

అదనపు కలెక్టర్ తిరుపతి రావు రంగారెడ్డి: ప్రజావాణి కార్యక్రమం లో భాగంగా ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు...

విజయవంతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు

మేడ్చల్ జిల్లా: జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ అమోయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి వివరించా రు. సోమవారం సచివాలయం నుండి ప్రభుత్వ...

ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కారించాలి

ఆసిఫాబాద్: ధరణి పోర్టల్‌లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కారించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందీరంలో...

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

పెద్దపల్లి: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్...

ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణలు

పెద్దపల్లి: ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణలు చేపట్టాలని, వాటి వివరాలను వాట్సప్ ద్వారా పంపాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణ కార్యక్రమ పోస్టర్‌ను కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో...

సీజనల్ వ్యాధుల కట్టడికి పకడ్బందీ చర్యలు

పెద్దపల్లి: సీజనల్ వ్యాధుల కట్టడికి పకడ్భందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం సీజనల్ వ్యాధులపై కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో దోమలు...

జిల్లా గణాంకదర్శిని పుస్తకావిష్కరణ

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: గణాంకాలు అనేవి సామాజిక, ఆర్థిక,ప్రణాళిక విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పథంలో నడవడానికి అయువుపట్టుగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు....

ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

మెదక్ కలెక్టర్ రాజర్షి షా మెదక్: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదిదారుల...

ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి

భూపాలపల్లి కలెక్టరేట్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్...

లబ్ధిదారుల స్థలాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా చేపట్టాలి

నల్గొండ : జి.ఓ 58, 59 కింద అర్హులైనల బ్ధిదారుల స్థలాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి కోరారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహశీల్దార్ల తో...

భూపాలపల్లి జిల్లాలో ప్రారంభమైన రిజిస్ట్రేషన్ సేవలు

భూపాలపల్లి కలెక్టరేట్: జిల్లాలో నూతనంగా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డిప్యూటీ ఇన్స్‌స్పెక్టర్ సైదిరెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ హరికొట్ల రవి ఆధ్వర్యంలో సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్‌తో రిజిస్ట్రేషన్స్...

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 4 పరీక్షలు

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : నాగర్‌కర్నూల్ జిల్లాలో గ్రూప్ 4 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, తెలకపల్లి, తిమ్మాజిపేట,...

పిహెచ్‌సీలు , సబ్ హెల్త్ కేంద్రాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి

సిద్దిపేట : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ హెల్త్ కేంద్రాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆరోగ్యశాఖ , పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను అదే శిం చారు....

పోడు కేసులు ఎత్తేస్తాం

మనతెలంగాణ/హైదరాబాద్/కుమ్రం భీం ఫాబాద్: కొట్టేసినందుకు ఆది వాసీ గిరిజన బిడ్డలపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామ ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఇక వా రిపై ఎలాంటి కేసులు ఉండవని స్పష్టం చేశారు. ఒకవైపు...

గ్రూప్-4 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

యాదాద్రి భువనగిరి : గ్రూప్-IV పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి అధికారులకు సూచించారు. నేడు నిర్వహించే గ్రూప్-IV పరీక్షల ఏర్పాట్లపై ఆయన జిల్లా...

ప్రభుత్వ మెడికల్ కళాశాలను తనిఖీ చేసిన మంత్రి హరీశ్‌రావు

ఖమ్మం : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే తరగతులకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య , కుటుంబ సంక్షేమ, ఆర్థిక శాఖల...

Latest News