Monday, May 27, 2024
Home Search

కాంగ్రెస్ - search results

If you're not happy with the results, please do another search
Court shock BRS Leaders

ముగ్గురు నేతలకు ఎదురుదెబ్బ

కొత్తగూడెం ఎంఎల్‌ఎల వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నిక చెల్లదు రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు ఎంఎల్‌ఎగా జలగం వెంకట్రావు పేరు ప్రకటన వనమాకు రూ. 5లక్షల ఫైన్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు...
People protest Against Pakistan Govt in POK

రాజస్థాన్ లో ‘రెడ్ డైరీ’ !

వచ్చే డిసెంబర్‌లో ఎన్నికలకు వెళ్ళనున్న రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇటీవలి వరకు తన మంత్రివర్గ సభ్యుడిగా వున్న వ్యక్తి నుంచే తలనొప్పి ఎదుర్కొంటున్నారు. రాజేంద్ర సింగ్ గుధా అనే ఈయన రాజస్థాన్‌లో...
Unity of revolutionaries on the way to Nagireddy!

నాగిరెడ్డి దారిలో విప్లవకారుల ఐక్యత!

భారత కమ్యూనిస్టు విప్లవకారుల నాయకుడు, పీడిత ప్రజల ప్రియతముడు, భారత ప్రజా యుద్ధపంథా రూపొందించటంలో ప్రముఖ పాత్ర వహించిన అమరుడు కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి. తరిమెల నాగిరెడ్డి అనంతపురం జిల్లాలోని తరిమెల గ్రామంలో...
Put a selfie with Telangana Drohulu: Doodimetla Balaraju

సెల్పీ విత్ తెలంగాణ ద్రోహులు అని పెట్టుకోండి : దూదిమెట్ల బాలరాజు

హైదరాబాద్ : సెల్ఫీ విత్ కాంగ్రెస్ కాదు..సెల్ఫీ విత్ తెలంగాణ ద్రోహులు అని పెట్టుకోవాలని బిఆర్‌ఎస్ నాయకుడు, తెలంగాణ షీప్స్ అండ్ గోట్స్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ విమర్శించారు....

ఓటరు నమోదు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

సిటీ బ్యూరో: ఓటరు జాబితాలో నమోదైన కొత్త ఓటర్ల పరిశీలనను బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించేలా ఇఆర్‌ఓలు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్ రోస్ అదేశించారు....

చనిపోయిన రైతుల ఇళ్లకు వెళ్లి సెల్ఫీలు తీసుకోండి

హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో చనిపోయిన రైతుల ఇ ళ్ళకు వెళ్ళి సెల్ఫీ తీసుకోండని ఆ పార్టీ నేతలకు రెడ్కో ఛైర్మన్ సతీష్ రెడ్డి చురక అంటిచారు. సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని...

మీరెలాగైనా పిలవండి.. మేము భారతీయులం: రాహుల్ ఎదురుదాడి

కాగా విపక్ష కూటమిపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్‌ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చారు.మణిపూర్‌కు అయిన గాయాన్ని నయం చేసేందుకు ప్రతిపక్ష కూటమి సాయం చేస్తుందన్నారు.‘ మోడీజీ..మీరు...
India not enough

పేరులో ఇండియా ఉంటే సరిపోదు

ఈస్టిండియా, ఇండియన్ ముజాహిద్దీన్‌లో కూడా ఇండియా ఉంది బిజెపి పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రతిపక్షాల కూటమిపై ప్రధాని మోడీ విసుర్లు న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించే లక్షంతో ఒక్క తాటిపైకి...
Peace in Manipur

మణిపూర్‌లో శాంతి పునరుధ్ధరణకు డిమాండ్ … మిజోరాంలో నిరసన ప్రదర్శనలు

ప్రదర్శనలో పాల్గొన్న సిఎం, డిప్యూటీ సిఎం, మంత్రులు , ఎమ్‌ఎల్‌ఎలు ఐజ్వాల్ : హింసాత్మక ఘర్షణలతో భగ్గుమంటున్న మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జో తెగ ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తూ మిజోరాంలో మంగళవారం...
JD(S) contest alone in Lok Sabha elections

లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే జేడీ (ఎస్) పోటీ : దేవెగౌడ

బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(ఎస్) ఒంటరి గానే పోటీ చేస్తుందని పార్టీ అధినేత హెచ్‌డి దేవెగౌడ మంగళవారం స్పష్టం చేశారు. కానీ ఇటీవల జెడి(ఎస్), బీజేపీ మధ్య కొన్ని సర్దుబాటు ఎంపికలు...
Go to the houses of dead farmers and take selfies

చనిపోయిన రైతుల ఇళ్లకు వెళ్లి సెల్ఫీలు తీసుకోండి

కాంగ్రెస్ నేతలకు చురక అంటించిన రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో చనిపోయిన రైతుల ఇళ్ళకు వెళ్ళి సెల్ఫీతీసుకోండని ఆ పార్టీ నేతలకు రెడ్కో ఛైర్మన్ సతీష్ రెడ్డి చురక...
Rahul Gandhi Hits Back As PM Modi Remark On INDIA

మోడీజీ… మీకు సాయం కావాలంటే మమ్మల్ని పిలవండి : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : విపక్షకూటమి ఇండియాపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ పేర్లతో తమ కూటమిని పోల్చడంపై మండిపడ్డారు. “...

లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తాం: దేవెగౌడ

బెంగళూరు: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జనతా దళ్(సెక్యులర్) స్వతంత్రంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మంగళవారం ప్రకటించారు. అధికార ఎన్‌డిఎతో ఎన్నికల పొత్తు కుదుర్చుకునే ప్రసక్తి...
Bhatti Vikramarka calls for selfie campaign

24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందిస్తాం: భట్టి

ఉచిత కరెంటు తమ పాలసీ అంటూ సీఎం కెసిఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రతి సందర్బంలో పచ్చి అబద్దాలు మాట్లాడుతూ తెలంగాణ సమాజన్ని పక్కదోవ పట్టిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క...

మేఘాలయ సిఎం ఆఫీసుపై దాడి: 18 మంది నిందితుల అరెస్టు

షిల్లాంగ్: పశ్చిమ మేఘాలయాలోని తురా పట్టణంలో ముఖ్యమంత్రి కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఇద్దరు బిజెపి మహిళా మోర్చ కార్యకర్తలతోసహా 18 మందిని అరెస్టు చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు....
Modi comments on Congress on phone banking scam

మోడీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం: ప్రతిపక్షాల నిర్ణయం?

న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండ అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు నిర్ణయించుకున్నట్లు ఉన్నత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. మరికొద్దిసేపట్లోనే ఇందుకు సంబంధించి లోక్‌సభ స్పీకర్...
The saffron's Goebbels Legion

కాషాయ గోబెల్స్ దళం

దేశంలో ఏం జరుగుతోంది? కేంద్ర ప్రభుత్వ, పాలకపక్ష భజనరాయుళ్లు ఏమి చెబుతున్నారో బేరీజు వేసుకొని చూడకపోతే జనం మోసపోతూనే ఉంటారు. బుద్ధి జీవులు తమ మెదళ్లు, రాతలకు పదును పెట్టాల్సి ఉంది. ఎన్నికల...

3 గంటలంటే రైతులు తిట్టుకుంటున్రు

మన తెలంగాణ: రాష్ట్రం రాకముందు విద్యుత్ లేక పొలాలు ఎండిపోయేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అ న్నారు. గతంలో ఎంతో మంది సిఎంలు పని చేసినా ఎందుకు విద్యుత్ ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. రై తులు...

ప్రధానే రావాలి.. ప్రకటన చేయాలి

న్యూఢిల్లీ : వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు మణిపూర్ అంశం కొరుకుడుపడని ప్రతిష్టంభనగా మారింది. మణిపూర్ విషయంపై సభలలో హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతారని, చర్చకు తాము సిద్ధం అని ప్రభుత్వం తెలిపింది....

దేశంలో మూడేళ్లలో 20 వేల ఎంఎస్‌ఎంఇల మూసివేత

న్యూఢిల్లీ : దేశంలోగత మూడేళ్లలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) మూతపడ్డాయని కేంద్ర సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వెల్లడించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అడిగిన ప్రశ్నకు...

Latest News

Increased registrations in four months

రియల్ బూమ్