Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
రాహుల్ పరువునష్టం కేసు: పూర్ణేష్ మోడీకి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: మోడీ ఇంటిపేరుకు సంబంధించిన పరువునష్టం కేసులో జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ దాఖలు వేసిన పిటిషన్ను గుజరాత్ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్...
మైనారిటీలకు లక్ష సాయం
మైనారిటీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాల అమలు
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడి
మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్లకు సన్మానం
హైదరాబాద్ : రాష్ట్రంలోని మైనారిటీలకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు శుభవార్త వినిపించారు....
యస్ బాస్ల కాలం చెల్లింది
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) భారత స్వతంత్ర దర్యాప్తు సంస్థ. కానీ ఇటీవల అది స్వతంత్రత లేని దర్యాప్తు సంస్థగా మారిపోయింది.దర్యాప్తు సంస్థల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం మన దేశంలో ఉన్నంతగా ఎక్కడా...
మణిపూర్లో మహిళల అర్ధనగ్న ఊరేగింపు..భగ్గుమన్న విపక్షాలు
న్యూఢిల్లీ : మణిపూర్లో హింసాత్మక సంఘటనల నేపథ్యంలో రెండు నెలల కిందట మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ వీడియో ఆధారంగా సుప్రీం కోర్టు సుమోటోగా ఈ సంఘటనను...
మణిపూర్ అంశంపై దద్దరిల్లిన పార్లమెంట్..
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే మణిపుర్ అంశం ఉభయ సభలను కుదిపేసింది. ఆ రాష్ట్రంలో అల్లర్లు, తాజా ఘటనలపై చర్చించాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. రెండు సార్లు స్వల్ప వ్యవధి...
ఎంఎల్ఎ డికె ఆస్తులు మొత్తం రూ 1,400 కోట్లు
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా కర్నాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డికె శివకుమార్ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ 1,400 కోట్లు దాటింది. సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో రెండు...
సీఎం కేసీఆర్తోనే రైతులకు ఉచిత కరెంటు
దండేపల్లి : రైతుల సంక్షేమానికి పాటు పడుతున్న సీఎం కేసీఆర్తోనే రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం సాధ్యమవుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. దండేపల్లి మండలం గూడెం గ్రామంలోని రైతు వేధిక భవనంలో...
అవగాహన కోసం ఈవీఎం యంత్రాల వినియోగం
పెద్దపల్లి: ప్రజలకు అవగాహన కల్పించేందుకు పది శాతం ఈవీం యంత్రాలను వినియోగిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రియాంక అన్నారు. గురువారం స్థానిక తహసిల్ ఆఫీసు సమీపంలోగల ఈవీఎం గోడౌన్ నుంచి పలు...
గజ్వేల్లో సిఎం కెసిఆర్కు తిరుగులేదు
రాజకీయాల కోసం అమాయకులను చేసి పదవులు అనుభవించలేదా
అభివృద్ధిపై మాట్లాడే హక్కు ప్రతిపక్షాలకు లేదు
రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేవి రవీందర్
గజ్వేల్: గజ్వేల్ ప్రజల కలలకు ఊహకందని విధంగా...
కులగణన, చట్టసభల్లో రిజర్వేషన్ అంశాలను మెనిఫెస్టోలో పెట్టాలి
కాంగ్రెస్ అద్యక్షుడు ఖర్గేకు రాష్ట్ర బిసి నేతల వినతి
హైదరాబాద్ : జనగణనలో కులగణన, చట్టసభలలో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనే అంశాలను తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ...
బిఆర్ఎస్తో ప్రజలకు భరోసా
గొల్లపల్లి: భారతీయ రాష్ట్ర సమితి ప్రజలకు భరోసానిస్తోందని, బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్దికి పెద్దపీట వేస్తూ ప్రజలకు ఉన్నతికి కృషి చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్...
రైతన్నలు ఎదుగుతుంటే ఓర్వలేని రేవంత్రెడ్డి
మల్యాల: తెలంగాణ ప్రభుత్వం రైతన్నకు వెన్నుదన్నుగా నిలవడంతో, ఇప్పుడిప్పుడే రైతన్నలు ఎదుగుతుండగా ఇది చూసి ఓర్వలేని రేవంత్రెడ్డి కారు కూతలు కూస్తున్నాడని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. గురువారం మల్యాల మండల...
మణిపూర్ పై చర్చకు ప్రభుత్వం సిద్ధమే : పీయూష్ గోయల్
న్యూఢిల్లీ : మణిపూర్ సంఘటనపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, కానీ విపక్షం పార్లమెంట్ సమావేశాలు జరగనీయకూడదన్న ఆలోచనతో అంతరాయం కలిగిస్తున్నట్టు స్పష్టమౌతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గురువారం ఆరోపించారు....
మణిపూర్లో దారుణం జరుగుతోంది
79 రోజుల తర్వాత ప్రధాని మోడీ మాట్లాడడం బాధాకరం
మణిపూర్ ప్రజలకు మోడీ, అమిత్ షా,
కిషన్రెడ్డిలు బహిరంగ క్షమాపణలు చెప్పాలి
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క
మనతెలంగాణ/హైదరాబాద్: మణిపూర్లో దారుణం జరుగుతోందని, 79 రోజుల తర్వాత ప్రధాని మోడీ...
మణిపూర్పై ప్రధాని ప్రకటన అత్యవసరం
న్యూఢిల్లీ : మణిపూర్ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు గురువారం డిమాండ్ చేశాయి. కొత్తగా ఏర్పాటు అయిన ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ ఆవరణలోని కాంగ్రెస్ నేత...
ఇండియన్ ఏర్పాటు శుభపరిణామం
సూర్యాపేట:దేశంలో 26 ప్రతిపక్ష పార్టీలతో ఇండియన్ కూటమి ఏర్పడటం శుభపరిణామమని సిపిఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం హుజూర్నగర్లోని శ్రీలక్ష్మీనరసింహా ఫ ంక్షన్హాల్లో జరిగిన సిపిఐ జిల్లా సమితి రాజకీయ శిక్షణ...
రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
సూర్యాపేట:తెలంగాణ రైతాంగానికి బేషరతుగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టిపిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి...
దళితుల సంక్షేమానికి సిఎం కెసిఆర్ పెద్దపీట
సంక్షేమ పధకాలతో జనం చూపు బిఆర్ఎస్ వైపు
ఎఫ్డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి
గజ్వేల్: తెలంగాణ రాష్ట్రంలో దళితుల కుటుంబాల సంక్షేమానికి సిఎం కెసిఆర్ పెద్ద పీఅట వేస్తున్నట్లు ఎఫ్డిసి ఛైర్మన్ వంటేరు...
పార్టీ మారే సమస్యే లేదు
సూర్యాపేట: కోదాడ నియోజకవర్గ మాజీ ఇం చార్జి కన్మంతరెడ్డి శశిధర్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నం బాబు నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో...
బిఆర్ఎస్ బిజెపివి రాజకీయ డ్రామాలు: దయాకర్
హైదరాబాద్: బిజెపి బిఆర్ఎస్ పార్టీలు రాజకీయంగా డ్రామాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. గురువారం అద్దంకి మీడియాతో మాట్లాడారు. వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోకుండా బిజెపి బిఆర్ఎస్ పొలిటికల్...