Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
బిజెపి మతతత్వ రాజకీయాలు
కల్వకుర్తి రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందని క ల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రైతు...
సర్కార్ బడుల రూపురేఖలు మారాయి
జడ్చర్ల : తెలంగాణ ప్రభుత్వం విద్య వై ద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని, సర్కార్ బడులను బలో పేతం చేస్తూ ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తుందని ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి అన్నారు. జడ్చర్ల మండల పరిధిలోని...
గ్రామాభివృద్ధికి ప్రభుత్వ కృషి
బిజినేపల్లి : గ్రామాల అభివృద్ధే లక్షంగా బిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. గురువారం బిజినేపల్లి మండలంలోని వట్టెం గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా...
రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి కెసిఆర్
పరిగిలో రేవంత్రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన తెలిపిన ఎమ్మెల్యే మహేశ్రెడ్డి
పరిగి: రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రజలకు నిరంతర విద్యుత్ను అందిస్తుంటే పిసిసి అధ్యక్షులు రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు...
ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం
కుత్బుల్లాపూర్: తెలంగాణ రైతన్నకు 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటూ టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా గౌరవ...
కాంగ్రెసోళ్ళను తరిమికొట్టాలి
రైతు వ్యతిరేకి రేవంత్రెడ్డి
ఎమ్మెల్యే నరేందర్రెడ్డి
కొడంగల్ః కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వస్తే రైతులు తరిమికొట్టాలని ఎమ్మెల్యే నరేందర్రెడ్డి అన్నారు. రైతులకు వ్యతిరేకంగా టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గురువారం జాతీయ...
ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో విస్తృత చర్చ జరగాలి
మోర్తాడ్ : ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో విస్తృత చర్చ జరగాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజక వర్గం మోర్తాడ్ మండలంలో సుమారు రూ. 10 కోట్ల వ్యయంతో...
ప్రజల సంక్షేమమే బిఆర్ఎస్ ధ్యేయం
ఆది నుంచే రైతులంటే కాంగ్రెస్కు చిన్నచూపు
రైతుల ఆర్థిక పురోభివృద్ధి నచ్చని రేవంత్ రెడ్డి
నాడు ధరణి పోర్టల్ను వ్యతిరేకించిన కాంగ్రెస్
నేడు రైతు ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు
కేవలం...
అభివృద్ధికి ఆకర్శితులైయ్యే బిఆర్ఎస్లో చేరికలు
నల్లగొండ : సిఎం కెసిఆర్ రాష్ట్రాభివృద్ధికి, రైతాంగ అభివృద్ధి చేస్తున్న కృషిని చూసే నేడు ఎంతో మంతి ఇతర పార్టీల నుండి వచ్చి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ ఎంఎల్ఏ చిరుమర్తి లింగయ్య...
రైతన్నలారా తస్మాత్ జాగ్రత్త..!
రఘునాథపాలెం : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో రైతన్నలకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్పై విషం చిమ్మిన రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల...
జుక్కల్లో నిరసన దీక్ష
పిట్లం (బాన్సువాడ): జుక్కల్ మండల కేంద్రంలో గురువారం బిఆర్ఎస్ ఆధ్వర్యంలో అధిష్టానం ఆదేశాల మేరకు నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి...
ఉచిత విద్యుత్ను అవహేళన చేసిన రేవంత్రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర
నల్లగొండ: పెద్దవూర మండల కేంద్రంలోని గురువారం నాగార్జునసాగర్ హైదరాబాద్ హైవే పై ఉచిత విద్యుత్ను అవహేళన చేస్తూ అమెరికా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దిష్టబొమ్మకు శవయాత్ర...
కెసిఆర్ ప్రధాని.. సంకెళ్లతో మహారాష్ట్ర దంపతుల పాదయాత్ర
సిరిసిల్ల ః తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రధాని కావాలని ప్రగతి భవన్కు సంకెళ్లతో పాదయాత్ర చేస్తున్న మహారాష్ట్ర దంపతులు గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకోగా బిఆర్ఎస్ నాయకులు ఘనంగా సత్కరించారు. మహరాష్ట్రకు...
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి
ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్లరూరల్: అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నెముక అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా చేవెళ్ల మండల కేంద్రంలో గురువారం...
పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
టిపిసిసి సభ్యుడు మర్రి నిరంజన్ రెడ్డి
మంచాల: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టిపిసిసి సభ్యులు, మాజీ ఎంపిపి మర్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులు...
కమల్నాథ్ ఫోన్ హ్యాక్: రూ 10 లక్షలు ఇవ్వాలంటూ కాల్స్
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాథ్ మొబైల్ ఫోన్ను ఘరానా మోసగాళ్లు హ్యాక్ చేసి రూ. 10 లక్షల చొప్పున ఇవ్వాలంటూ కాంగ్రెస పార్టీకి చెందిన...
ఉచిత విద్యుత్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి క్లారిటీ
హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలులో చేస్తున్న అవినీతిపై తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉచిత విద్యుత్ పై తన వ్యాఖ్యలను వక్రీకరించారని రేవంత్ రెడ్డి వెల్లడించారు....
షర్మిల పార్టీపై జనసేన అధినేత సంచలన వ్యాఖ్యలు
అమరావతి: తాడేపల్లిగూడెంలో జనసేన వీరమహిళలు ఏర్పాటు చేసిన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సంస్థను నడపడానికి గణనీయమైన ఆర్థిక నిల్వలు...
తెలంగాణలో 1019 గురుకులాలు.. ఎపిలో 308 గురుకులాలు… సిగ్గుతో తలదించుకోవాలి
హైదరాబాద్: విద్యారంగంలో ఎపికి ఒక్క అవార్డైన వచ్చిందా అంటూ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. ఎపి మంత్రి బొత్స సత్యనారాయణకు తెలంగాణ విద్య వ్యవస్థపై విమర్శలు చేయడంతో మంత్రి గంగుల కమలాకర్ రీ...
సర్వనాశనం చేశారు.. ప్రభుత్వంపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
యాదాద్రి భువనగిరి: విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారు.. ప్రభుత్వంపై పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం భువనగిరి మండలం బండ సోమవారం సబ్...