Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో మరో 1550 పాజిటివ్లు..
11525 టెస్టులు, 1550 పాజిటివ్లు
వైరస్ దాడిలో మరో 9 మంది మృతి
కొంపల్లి మున్సిపల్ కమిషనర్కు కరోనా
కోవిడ్తో కాంగ్రెస్ నేత మృతి
36,221కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో కరోనా కేసులు 36వేల...
సచిన్ సంక్షోభం
8 నుంచి 20 మంది ఎంఎల్ఎలతో కొత్త కుంపటి
ఎస్ఒజి విచారణతో పైలట్ కినుక
గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబావుటా.. గురుగ్రామ్లోని ఓ హోటల్లో మద్దతుదారులతో బస
ఇది బిజెపి కుట్ర: కాంగ్రెస్ ఆరోపణ
కొట్టిపారేసిన కమలనాథులు, అది కాంగ్రెస్...
ప్రసాదం కోసం వెళ్లి పట్టువడ్డడు
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ ఆలయం వద్ద గ్యాంగ్స్టర్
వికాస్ దూబే అరెస్టు, మరో ఇద్దరు అనుచరుల ఎన్కౌంటర్
భోపాల్/ లక్నో: వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఉత్తరప్రదేశ్కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను...
శాస్త్ర పరిశోధనపై నిర్లక్ష్యం!
గత రెండు వారాలుగా దేశంలో అనేక అంశాలు ముందుకు వచ్చాయి. ప్రధానమైన వాటిలో చైనా వస్తువులను బహిష్కరించాలి వారికి బుద్ధి చెప్పి మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలి అని తెచ్చిపెట్టుకొని వీరంగం వేయటం...
సంపాదకీయం: మోడీ చరిత్రాత్మక అడుగు
లడఖ్లోని లేహ్ వద్ద చైనాతో గల ఉద్రిక్త సరిహద్దులను ఆకస్మికంగా సందర్శించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ నూతన చరిత్రను సృష్టించారు. సంక్షుభిత సరిహద్దులను సాహసోపేతంగా కాపాడుతున్న మన సైనికులకు ప్రధాని సందర్శన...
చైనా పట్ల అప్రమత్తంగా ఉండాలి
చైనాకు మనకన్నా ఎంతో పెద్ద సైన్యం, అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు ఉన్నప్పటికీ వారికి యుద్ధాలలో పాల్గొన్న అనుభవం పెద్దగా లేదు. మన సేనల వలే నిరంతరం వివిధ ఘర్షణలతో తలమునకలై ఉన్నటువంటి అనుభవం...
ప్రాజెక్టులు కట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయి: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపడితే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రాజెక్టులు కట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు...
హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టానికి చైనా ఆమోదం
స్థానిక ఆందోళనలపై ఉక్కు పాదం మోపనున్న కమ్యూనిస్ట్ పాలకులు
ఉద్యమ సంస్థ డెమోసిస్టో కార్యకలాపాల నిలిపివేత
హాంకాంగ్ : హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టానికి చైనా ఆమోదం తెలిపింది. హాంకాంగ్లో వేర్పాటువాద కార్యకలాపాలను అణచివేసేందుకు ఈ...
పివి ఆర్థికవేత్త కాదు… సంఘ సంస్కర్త కాదు
కాంగ్రెస్ చరిత్రలో వివాదాశీల నేత పివి నరసింహారావు
ట్వీట్లో పివిపై విమర్శలు గుప్పించిన ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసీ
మనతెలంగాణ/హైదరాబాద్ : పివి శతజయంతి వేడుకలు ప్రారంభమైన వేళ ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ పివి...
‘వ్యూహమో’, కాకతాళీయమో తెలియదు!
పివి అంత్యక్రియల్లో జరిగిన అవమానం ఇప్పటికీ అర్థం కాదు n ఢిల్లీని ఆయన తనకర్మ భూమిగా భావించారు n చివరి క్షణం వరకు కాంగ్రెస్ కోసమే పనిచేశారు n అయినా అడుగడుగునా అవమానం......
ఎన్టిఆర్ అంటే ఇష్టం…. ఘంటసాల పాట ప్రాణం
తాత జ్ఞాపకాల్లో పివి పెద్దమనవడు సుభాష్
పివి...ఈ పేరు వింటేనే తమలో తెలియని ఒక వైబ్రేషన్స్ కలుగుతాయి. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు గుర్తుకొస్తాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే నిబద్ధత..... నిరాడంబరత... నిస్వార్ధంగా...
ఆయనది కంప్యూటర్ మెదడు
అంతకుముందే పీవీ నరసింహారావుగారు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ అది మా తరం వాళ్ళకు చాలావరకు ఒక అజ్ఞాతదశ. ఆ తర్వాత కేంద్రంలో మంత్రిగా చూస్తూనే ఉన్నా, 1991లో...
ఆర్జిఎఫ్ విరాళాల వివాదం : బిజెపిపై శివసేన ధ్వజం
ముంబై : చైనాతో ఘర్షణ తలెత్తిన సమయంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు చైనా దౌత్య కార్యాలయం నుంచి విరాళాలు అందాయని వివాదం లేవనెత్తడం ఎంతవరకు సమంజసమమని బిజెపిని శివసేన నిలదీసింది. లడఖ్ సరిహద్దులో...
అపర చాణక్యుడు అందరివాడు
స్వతంత్ర భారతదేశం పన్నెండవ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు- (పి.వి. నరసింహారావు). జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచమంతట ఆయన పివిగా సుప్రసిద్ధుడు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో, నాడు ఎంతో వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతం...
వీసాల రద్దు అమెరికా వాణిజ్యానికి ముప్పు
అమెరికా చట్టసభ్యుల విమర్శలు
వాషింగ్టన్ : హెచ్1బి తోపాటు ఇతర వీసాలను కూడా తాత్కాలికంగా అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేయడం ఆసియా లోని ఎక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులపై ఎంతో తీవ్ర ప్రభావం చూపడమే...
కరోనాతో టిఎంసి ఎంఎల్ఎ మృతి
బెంగాల్: కరోనా తో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంఎల్ఎ తమోనాష్ ఘోష్ (60) బుధవారం మృతి చెందాడు. మే నెలలో ఎంఎల్ఎ తమోనాష్ కరోనా పాజిటివ్ నిర్ధారణ తెలింది. దీంతో ఆయనను ఆస్పత్రికి...
జగ్గారెడ్డి ప్రెస్మీట్లకే పరిమితం: కొత్త ప్రభాకర్ రెడ్డి
హైదరాబాద్: సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోందని ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్కు చెందిన నలుగురు కౌన్సిలర్లు, 400 మంది కార్యకర్తలు మంత్రి హరీష్ రావు సమక్షంలో...
దేశంలో సంక్షోభాలకు ఎన్డీఏ విధానాలే కారణం: సోనియా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం (సిడబ్ల్యూసి) నిర్వహించింది. ఈ సందర్భంగా సిడబ్ల్యూసి అమర జవాన్లకు నివాళులర్పించారు. దేశంలో పెట్రోల్ ధరలు పెంచుతూ సామాన్యులను...
చైనాతో రెండు యుద్ధాలు చేస్తున్నాం : కేజ్రీవాల్ వ్యాఖ్య
న్యూఢిల్లీ : చైనాతో భారత్ రెండు యుద్ధాలు చేస్తోందని ఒకటి చైనా నుంచి వచ్చిన కరోనాతో, రెండోది సరిహద్దు వివాదంతో అని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ రెండు యుధ్ధాల్లో ఏ...
నరేంద్ర కాదు, సరెండర్ మోడీ అంటూ రాహుల్ ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి మోడీపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. ఆదివారం పెట్టిన పోస్ట్లో ‘నరేంద్రమోడీ వాస్తవానికి సరెండర్(లొంగిపోయే) మోడీ’ అంటూ ఘాటుగా...