Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
రైతులకు నిండుగా కరెంటు ఇచ్చే ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
చేర్యాల: దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే రైతులకు నిండుగా కరెంటు ఇచ్చే ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు....
రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాలి
పెద్దపల్లి రూరల్: రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది చెప్పాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. మండలంలోని పాలితం రైతు వేదికలో పాలితం,...
కర్నాటక అసెంబ్లీలో 10 మంది బిజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్
బెంగళూరు: అమర్యాదకరంగా వ్యవహరించిన 10 మంది బిజెపి ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నటు కర్నాటక అసెంబ్లీ స్పీకర్ యుటి ఖాదర్ బుధవారం ప్రకటించారు. బిజెపి ఎమ్మెల్యేలు సిఎన అశ్వథ్ నారాయణ్, వి...
కెసిఆర్కు బిసిని సిఎం చేసే దమ్ముందా?: కోమటిరెడ్డి
హైదరాబాద్: 24 గంటల కరెంట్పై సిఎం కెసిఆర్ మోసం చేశారని కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది....
ఆకలినైనా భరిస్తాం.. ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఊరుకోం: గంగుల
హైదరాబాద్: బిసిలపై పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ బిసి నేతలు స్పందించాలని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం గంగుల మీడియాతో మాట్లాడారు. ఆకలినైనా భరిస్తాం...
బిసిల జోలికొస్తే భూస్థాపితం చేస్తాం: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: కాంగ్రెస్కు ఇదే చివరి హెచ్చరిక అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇదే పద్దతి కొనసాగితే సహించేది లేదని, ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ను బొందపెడతామన్నారు. బిసి నాయకులు ఎదగవద్దని కాంగ్రెస్ నేతలు కుట్రలు...
మొదటిసారి సమావేశం కానున్న “ఇండియా” పార్లమెంటరీ పార్టీ నాయకులు
న్యూఢిల్లీ: కొత్తగా ఆవిర్భవించిన ప్రతిపక్ష కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూసివ్ అలయన్స్(ఇండియా)లోని భాగస్వామ్య పక్షాలకు చెందిన పార్లమెంటరీ పార్టీ నాయకులు గురువారం మొట్టమొదటిసారి సమావేశం కానున్నారు.
గురువారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్...
మేము అంటరానివాళ్లమా: “ఇండియా”పై ఎంఐఎం ఆగ్రహం
ముంబై: రెండు రోజుల పాటు 26 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో నిర్వహించిన సమావేశాలకు తమను ఆహ్వానించకపోవడంపై ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తేహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) నాయకుడు వారిస్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు....
ప్రతిపక్ష పార్టీల సమావేశంపై మాయావతి సంచలన వ్యాఖ్యలు..
లక్నో: వచ్చే లోక్సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎను ఉమ్మడిగా ఎదుర్కొనే లక్ష్యంతో బెంగళూరులో సమావేశమైన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షంపై బిఎస్ పి పార్టీ అధినేత మయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ...
“జీతేగా భారత్” ట్యాగ్లైన్ను ఖరారు చేసిన “ఇండియా”
న్యూఢిల్లీ: బెంగళూరులో మంగళవారం జరిగిన 26 ప్రతిపక్ష పార్టీల సమావేశం తమ కూటమికి ఇండియా(ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూసివ్ అలయన్స్) అని నామకరణం చేసిన మరుసటి రోజు బుధవారం నాడు జీతేగా భారత్...
వేముల వీరేశం, శశిధర్ రెడ్డిల చేరికపై ఎలాంటి చర్చ జరగలేదు: కోమటిరెడ్డి
హైదరాబాద్: ఎన్నికల్లో ప్రచార వ్యూహం కోసమే తాము సమావేశమవుతున్నామని కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ముఖ్యనేతల సలహాలు తీసుకొని ప్రచార రూట్ మ్యాప్ సిద్ధం చేస్తామన్నారు. ఆగస్టు నుంచి ఎన్నికల...
మూడు పార్టీలతో కలిసి పోటీ… సిగ్గులేదా పవన్: రోజా
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి రోజా మండిపడ్డారు. పవన్ దళపతి కాదని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కోసం ఢిల్లీలో దళారిగా మారాడని దుయ్యబట్టారు. బుధవారం రోజా...
మాతోనే ఐక్యత.. వాళ్లతో విభజన
ప్రతికూలతల ఆధారంగా ఏర్పడే కూటములు
ఎన్నటికీ నెగ్గవు కుటుంబాలు, కులం,
ప్రాంతం పేరుతో ఏర్పడే ఫ్రంట్లు దేశానికి
హానికరం స్థిరమైన ప్రభుత్వం వల్లే
ప్రపంచానికి మనపై విశ్వాసం ఎవరికో
శత్రువుగా ఉండేందుకు...
దేశాన్ని పరిరక్షించేందుకు ఒక్కటయ్యాం
విపక్షాలను చూసి మోడీకి భయం పుట్టింది
11మంది సభ్యులతో సమన్వయ కమిటీ
ముంబయిలో తదుపరి సమావేశం ప్రధాని
అభ్యర్థిపై అప్పుడే స్పష్టత, మాకు ఆసక్తి లేదు :
ఎఐసిసి చీఫ్ మల్లిఖార్జున ఖర్గే...
మన పారిశుద్ధ్య కార్మికులు దేశానికే ఆదర్శం
ముఖ్యమంత్రి దృష్టిలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు
ఆందోళనలు విరమించాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి
మనతెలంగాణ/ హైదరాబాద్ : పారిశుద్ధ్య కార్మికులకు ఉన్న మంచిపేరును చెడగొట్టుకోవద్దని.. ఆందోళనలు చేయొద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి...
ఇండియన్ అమెరికన్ డాక్టర్ బేరాకు హెల్త్కేర్ చాంపియన్ అవార్డు
వాషింగ్టన్ : అమెరికా లో రాజకీయ నాయకునిగా మారిన ఇండియన్ అమెరికన్ డాక్టర్ అమీ బేరాకు చాంపియన్ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్నొవేషన్ అవార్డు లభించింది. అత్యంత నాణ్యమైన, సమర్థవంతమైన వైద్యసేవలు అందించినందుకు...
తన శాఖలో ఏం జరుగుతుందో జగదీష్ రెడ్డికి తెలియకపోతే ఎలా?
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి
హైదరాబాద్ : ఒకవైపు రైతులకు 24గంటల విద్యుత్ ఇస్తున్నామని జగదీష్ రెడ్డి చెబుతుంటే, మరోవైపు సిఎండి ప్రభాకర్ రావు 24 గంటలు సింగిల్ ఫేజ్ మాత్రమే ఇస్తున్నామని పేర్కొంటున్నారని, తన...
వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి
సిఎం కెసిఆర్కు ఎంపి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్: వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని సిఎం కెసిఆర్కు ఎంపి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. నోటిఫికేషన్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున...
పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడి పనిచేస్తా
మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడి పనిచేస్తానని, తనకు ప్రచార కమిటీ కో చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన ఏఐసిసి, పిసిసి నేతలకు కృతజ్ఞతలని మాజీ ఎంపి పొంగులేటి...
ఇది అణచివేతపై పోరాటం: రాహుల్
బెంగళూరు: విపక్షాలు చేస్తున్న పోరాటం అధికార బిజెపి, ఆ పార్టీ విధానాలపై చేస్తున్న యుద్ధమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉందన్నారు. ఈ పోరాటాన్ని...