Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
కర్నాటకకు రాహుల్ గాంధీ!
బెంగళూరు: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్నాటకలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రెండు రోజులు పర్యటించనున్నారు. రాహుల్ గాంధీపై లోక్సభ నుంచి అనర్హత వేటు పడ్డాక కర్నాటకను ఆయన తొలిసారి సందర్శిస్తున్నారు....
గుజరాత్లో ఆరుగురు ఆప్ కార్పొరేటర్లు బిజెపిలోకి…
గాంధీనగర్: గుజరాత్లో ఆరుగురు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీ(బిజెపి)లో చేరారు. వారు క్యాబినెట్ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా...
తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న కుమారస్వామి
బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి జెడి(ఎస్) పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన చన్నపట్న నియోజవర్గం నుంచి ఈసారి బరిలోకి దిగారు. కానీ ఆయన కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి తీవ్ర...
ఓట్ల కోసం మైనారిటీల వెంట మోడీ!
వెంపలి చెట్టుకు (నేల మీద పాకే ఒక మొక్క) నిచ్చెన వేసి ఎక్కే రోజులు వస్తాయని పోతులూరి వీరబ్రహ్మం చెప్పారన్న ప్రచారం గురించి తెలిసిందే. అల్లుడికి బుద్ధి చెప్పిన మామ అదే తప్పు...
ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేసిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను శుక్రవారం ఖాళీ చేశారు. లోక్సభ హౌజింగ్ కమిటీ ఇచ్చిన నోటీసు కారణంగా ఆయన నేడు బంగ్లాను ఖాళీ...
అభినవ చేగువేరా జార్జిరెడ్డి
ఉస్మానియా విశ్వవిద్యాలయ నిప్పుకణం ‘జీనా హైతో మర్నా సీఖో! కదం కదం ఫర్ లడ్ నా సీఖో. జీవించాలంటే మరణం గురించి నేర్చుకో అడుగడుగునా పోరాటం గురించి నేర్చుకో’ అంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని...
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎన్సిపి సన్నాహాలు
ముంబై: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సిపి) ఆలోచిస్తోంది. మే 10వ తేదీన జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో 40 నుంచి 45 స్థానాలలో...
అసలైన జాతి వ్యతిరేకులే భారతీయుల్ని విభజిస్తున్నారు: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత బిఆర్. అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేత సోనియా గాంధీ కేంద్రంపై ధ్వజమెత్తారు. ‘రాజ్యాంగ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది, దారి మళ్లిస్తోంది’ అని ఆమె విమర్శించారు....
నేడు ఓరుగల్లులో ‘నిరుద్యోగ మార్చ్’..
హైదరాబాద్: నిరుద్యోగుల బాధలను, ప్రభుత్వ వైఫల్యాలను ‘నిరుద్యోగ మార్చ్’ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఈ...
దుర్భర దారిద్య్రం
వరుసగా రెండు సార్లు దేశాధికారాన్ని గెలుచుకొన్న భారతీయ జనతా పార్టీ మూడోసారి కూడా తనదే విజయమని చెప్పుకొంటున్నది. అందు కోసం విరామం లేకుండా ప్రయత్నిస్తున్నది. అయితే ప్రజలు కొత్తగా ఒక పార్టీకి అధికారాన్ని...
అంబేడ్కర్ ఉద్యమం, సంస్కృతి
డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో ఏర్పాటు చేసిన ఆ మహనీయుడి భారీ విగ్రహాన్ని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు...
కమలానికి కొత్త తలనొప్పి
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఆ పార్టీలో అసమ్మతి సెగ రాజేసింది. అవినీతి ఆరోపణలు, అసంతృప్తిని తగ్గించుకునేందుకు పార్టీ చేపట్టిన ప్రక్షాళన తిరుగుబాటును లేవనెత్తిం ది. టికెట్లపై...
బిజెపిలో చేరిన ఏలేటి మహేశ్వర్రెడ్డి
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఎఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేరారు. గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఏలేటి...
‘చివరి రక్తపుబొట్టు వరకూ’ పోరాడుదాం
మన తెలంగాణ/హైదరాబాద్ : ‘ఈ దేశం మనందరిది. మనం ముందుకు సాగుదాం. ఈ దేశాన్ని సురక్షితంగా కాపాడుకుందాం. చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుదాం’ అని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ముస్లిం సోదరులకు...
వచ్చి చూస్తే తెలుస్తుంది
మన తెలంగాణ/సంగారెడ్డి : తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఎపి మంత్రికి ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖా మంత్రి హరీశ్రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా ఆంథోల్...
దేశంలోనే రిచ్ సిఎంగా జగన్..ఎడిఆర్ నివేదిక వెల్లడి..
హైదరాబాద్: దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులుగా ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్ (ఎడిఆర్) నివేదిక ప్రకారం 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది అంటే 97 శాత...
ఖర్గే వద్దే తేల్చుకుంటా.. షోకాజ్ నోటీసులపై మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడంపై ఎఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేని కలిసి తేల్చుకుంటానని కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి చెప్పారు. పిసిసి నుండి షోకాజ్ నోటీసు ఇవ్వడంపై స్పందించారు. బుధవారం ఆయన...
కొప్పుల ఎన్నిక వివాదం.. స్ట్రాంగ్ రూమ్ తాళంచెవి గల్లంతుపై విచారణకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జగిత్యాల జిల్లా ధర్మపురి శాసనసభ నియోజకవర్గం ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తాళంచెవి గల్లంతుపై...
రేపు ఛత్తీస్గఢ్లో ప్రియాంకాగాంధీ పర్యటన
జగదల్పూర్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా ఛత్తీస్గఢ్లో పర్యటించనున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా జిల్లాలోని జగదల్పూర్ నగరంలో గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని ఆమె ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి...
ఆ నమ్మకంతోనే బిజెపిలో చేరా: కిరణ్కుమార్ రెడ్డి
హైదరాబాద్: పదవులు ఆశించి బిజెపిలో చేరలేదని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తన సేవలు పార్టీకి ఎక్కడ అవసరమైతే అక్కడ పని చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. విజయవాడలో...