Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
రూ.20 వేల కోట్ల లెక్క ఇదిగో
న్యూఢిల్లీ : గత 2019 సంవత్సరం నుంచి అదానీ గ్రూప్ సంస్థల్లో 2.87 బిలియన్ డాలర్ల (రూ.23,541 కోట్లు) వాటాల విక్రయం వివరాలను బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన గ్రూప్ సోమవారం వెల్లడించింది....
జూపల్లి, పొంగులేటి నాకు స్నేహితులు :రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు తనకు పాత మిత్రులేనని పిసిసి చీఫ్ రేవంత్రెడ్డి చెప్పారు. జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తనతో సహచర ప్రజా ప్రతినిధిగాఉన్నాడని...
సుప్రీంలో కోదాడ ఎంఎల్ఎకు చుక్కెదురు…!
హైదరాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి అధికార టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ పద్మావతిపై స్వల్ప మెజార్టీతో విజయం సాధించిన బొల్లం మల్లయ్య...
టిఎంసి, ఎన్సిపి, సిపిఐ జాతీయ పార్టీల హోదా రద్దు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక లోక్సభ ఎన్నికల దశలో కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) సోమవారం పలు పార్టీ హోదాలపై సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది....
రాముడెవరో..రావణుడెవరో ప్రజలే నిర్ణయిస్తారు: కెటిఆర్
తంగళ్లపల్లి ః రాముడెవరో..రావణుడెవరో రాబోయే రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారని రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు.సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో దళిత బందు...
కర్ణాటక సిఎం రేసులో ఖర్గే
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి పదవికోసం మాజీ సిఎం సిద్ధరామయ్య, కెపిసిసి చీఫ్ డికె శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా పదవిని ఎఐసిసి చీఫ్ ఎం...
రాహుల్ గాంధీకి అవాంఛనీయ వ్యాపారవేత్తలతో సంబంధాలున్నాయి: గులాం నబీ ఆజాద్
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి కొందరు అవాంఛనీయ వ్యాపారవేత్తలతో లింకులున్నాయని ఆరోపించారు. "ఆ...
టిఎస్పిఎస్సి పేపర్ లీక్ కేసు…. 17కు చేరిన అరెస్టులు
హైదరాబాద్: టిఎస్పిఎస్సి పేపర్ లీక్ కేసులో అరెస్టుల సంఖ్య 17కి చేరింది. డిఎఒ పేపర్ కొనుగోలులో లౌకిక, సుస్మితలను అరెస్ట్ చేశారు. ప్రవీణ్ నుంచి పేపర్ను ఆరు లక్షల రూపాయలు కొన్నట్లు గుర్తించారు. ...
‘దొంగే.. దొంగన్నట్లుంది’.. మోడీది బురద జల్లుడే
మన తెలంగాణ/సిద్దిపేట రూరల్: ప్రధాని మోడీ సికింద్రాబాద్ సభలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని బురద జల్లే ప్రయత్నం చేశారని మోడీ మాటలు దొంగే .. దొంగ అన్నట్లు ఉందని రాష్ట్ర...
రాహుల్ గాంధీపై అస్సాం సిఎం కేసు దాఖలు!
దిస్పుర్(గౌహతి): ‘అదానీ’పై ట్వీట్ చేసినందుకుగాను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
బీరమయ్య జాతరతో పులకించిన అటవీ ప్రాంతం..
మనతెలంగాణ/వాజేడు : గిరిజనులు అట్టహాసంగా ఏటా రెండు రోజులపాటు నిర్వహించుకునే బీరమయ్య(బీష్మశంకరుడు) జాతర ఆదివారం భక్త జనంతో అటవీ ప్రాంతం పులకించింది. తెలంగాణ, చత్తీస్ఘడ్ సరిహద్దున ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి...
రాజకీయ వేడిని పెంచిన అమూల్ పాలు..
బెంగళూరు : కర్ణాటకలో అమూల్ పాల విక్రయం రాజకీయ వేడెక్కించింది. కర్ణాటకలో అమూల్ పాల వ్యాపారాన్ని విస్తరిస్తామని అమూల్ ప్రకటించింది. అందుకు ప్లాన్ చేయడం అధికార బీజేపీకి చిక్కులు తెచ్చి పెట్టింది. ఇందులో...
అదానీ కంపెనీలపై దర్యాప్తుకు ప్రతిపక్షాల డిమాండ్: సంజయ్ రౌత్
ముంబై: ఐక్యంగా ఉన్న ప్రతిపక్షాలు అదానీ గ్రూపు కంపెనీలపై దర్యాప్తు డిమాండ్పై ఒక్కత్రాటిగా ఉన్నారని ఆదివారం శివసేన(యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. ఆ డిమాండ్కు తమ పార్టీ కూడా మద్దతునిస్తోందన్నారు. ఆయన...
మీకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి ఇచ్చిన తక్కువే: మంత్రి హరీష్ రావు
కెసిఆర్ అనే అద్భుత దీపం వల్ల అద్భుతమైన పంటలు పండుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. ఈ...
అంబర్పేటకు కిషన్ రెడ్డి ఏం చేశారు: తలసాని
హైదరాబాద్: అభివృద్ధిపై చర్చకు బిజెపి, కాంగ్రెస్ సిద్ధమా? అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాలు విసిరారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడంలేదని ప్రధాని నరేంద్ర...
విద్య కాషాయీకరణ!
‘చరిత్రను పట్టించుకోని తరానికి గతమూ భవిష్యత్తూ రెండూ వుండవు’ చరిత్రను నిర్లక్షం చేస్తే అది వేరు మాట, దాని కళ్ళు, ముక్కు, చెవులు కోసేసి శూర్పణఖలా మార్చేయడం ఎంత దారుణం! విద్యార్థులకు చరిత్ర...
విషం కక్కిన ‘మోడీ’
మన తెలంగాణ/హైదరాబాద్ : ఒకరోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ శనివారం హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు, విమర్శలపై రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన చేసిన ఆరోపణల...
మహిళా నేతలకూ తప్పని వేధింపులు
స్థానిక సంస్థలలో మహిళలకు ప్రాతినిధ్యం పెద్ద సంఖ్యలో ప్రారంభమైన రెండున్నర దశాబ్దాలు అవుతున్నా ఇంకా సర్పంచులు, మున్సిపల్ చైర్ పర్సన్ల స్థానంలో వారి భర్తలు ఎందుకు పెత్తనం చేస్తున్నారు? పురుషులు కీలక పదవులలో...
సరైన దుస్తులు వేసుకోని అమ్మాయిలను శూర్పణఖతో పోల్చిన బిజెపి నేత
ఇండోర్: బిజెపి సీనియర్ నేత కైలాస్ విజయ్ వర్గీయ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్ల దుస్తులపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సరైన దుస్తులు ధరించనిఆడవాళ్లను రామాయణంలో శూర్పణఖతో పోల్చారు. మధ్యప్రదేశ్లోని...
కేంద్రం ప్రాజెక్టులు చూసి నత్తలు కూడా సిగ్గు పడుతున్నాయ్…
హైదరాబాద్: ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చి ఏమైనా ప్రాజెక్టులు ఇస్తారనుకుంటే తిట్టి పోయారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గతంలో కేసీఆర్ పాలన ను మెచ్చుకున్నది ప్రధాని మోడీ యే కదా? కేసీఆర్...