Home Search
చికిత్స పొందుతూ మృతి - search results
If you're not happy with the results, please do another search
గ్యాంగ్స్టర్,పోలీస్ అధికారి మృతి
జమ్ముకశ్మీర్లో కరడుగట్టిన నేరస్థుల ముఠాను పట్టుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. జమ్ముకశ్మీర్ లోని కథువా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రి ప్రాంగణంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన...
అమెరికాలో రోడ్డుప్రమాదం: ఎపి విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్(22) బీటెక్...
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి
అమెరికాలోని పోర్టుల్యాండ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కొణకంచికి చెందిన మహిళ గీతాంజలి ,భర్త, కుమారుడు తీవ్రంగా గాయపడగా, ఆమె కూతురు హానిక అక్కడికక్కడే మృతి...
మాజీ ఎంఎల్ఎ డాక్టర్ సుధాకర్ రావు మృతి
ప్రముఖ వైద్యులు,మాజీ ఎంఎల్ఎ డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు బుధవారం మృతి చెందారు. మూత్రపిండం సమస్యతో బాధపడుతున్న డాక్టర్ ఎన్ సుధాకరరావు, ఇటీవల యశోద ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ...
తల్లి మృతిని తట్టుకోలేక కుమారుడు గుండెపోటుతో హఠాన్మరణం
మెదక్: తల్లి మృతిని తట్టుకోలేక కుమారుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దొంత లలిత(72) అనే వృద్ధురాలు శనివారం రాత్రి గుండెపోటు...
రెస్టారెంట్లో ఘోర అగ్నిప్రమాదం..46 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం రాత్ర ఒక ఏడంతస్తుల షాపింగ్ మాల్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 46 మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. బెయిలీ రోడ్డులోని గ్రీన్ కోజీ...
టిప్పర్ ఢీకొని కుటుంబం మృతి
సిటీబ్యూరో: టిప్పర్ లారీ ఢీకొట్టడంతో భార్య, భర్త, కుమారుడు మృతిచెందిన సంఘటన గురువారం వాసవి ఇంజినీరింగ్ కాలేజీ వద్ద జరిగింది. పరిగి ప్రాంతానికి చెందిన చెందిన గోపాల్ (29), అతడి భార్య రేణుక...
గంటల వ్యవధిలో తల్లి, కొడుకు మృతి
కౌడిపల్లి: ఉదయం తల్లి, అర్ధరాత్రి కొడుకు గుండెపోటుతో హఠాన్మరణం చెందిన హృదయ విదారక సంఘటన మెదక్ జిల్లా, కౌడిపల్లి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన దొంత లలిత (70)కు...
ఆక్యుపంక్చర్ వైద్యంతో ప్రసవించాలని బలవంతం… తల్లీబిడ్డలు మృతి
తిరువనంతపురం: ఆక్యుపంక్చర్ వైద్యంతో ప్రసవించాలని ప్రయత్నం చేయడంతో సదరు తల్లీబిడ్డలు చనిపోయిన సంఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తిరువనంతపురంలో నయాజ్-షమీరా బివి అనే దంపతులు నివసిస్తున్నారు. షమీరా...
‘దంగల్’లో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన సుహానీ మృతి
సూపర్ హిట్ మూవీ ‘దంగల్’లో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన సుహానీ భట్నాగర్ కన్నుమూసింది. ఆమె వయసు కేవలం 19 ఏళ్లు. ఈ వార్త బాలీవుడ్ ను కుదిపివేస్తోంది. నెట్ లో సుహానీకి...
అన్నదాతలకు షాక్.. హర్యానాలో ఆందోళన చేస్తున్న రైతు మృతి
డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రైతులకు షాక్ తగిలింది. హర్యానాలోని అంబాలా సమీపంలో శంభు సరిహద్దు వద్ద ఆందోళన చేస్తున్న జ్ఞాన్ సింగ్ అనే రైతు శుక్రవారం ఉదయం కన్నుమూశాడు. గుండెనొప్పి...
చంచల్గూడ జైల్లో ఖైదీ అనుమానాస్పద మృతి
హైదరాబాద్ : చంచల్గూడ జైల్లో విషాదం జరిగింది. ఓ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సెల్ఫోన్ చోరీ కేసులో కిస్మత్ పూర్కు చెందిన రాజును నాలుగు రోజుల క్రితం రాజేంద్రనగర్ పోలీసులు...
చంచల్ గూడ జైలులో ఖైదీ మృతి..
హైదరాబాద్: చంచల్ గూడ జైలులో ఓ ఖైదీ మృతి చెందాడు. సెల్ పోన్ దొంగతనం కేసులో నిందితుడిగా అరెస్టై జైలులో ఉన్న రాజు అనే ఖైదీ ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు...
పద్మశ్రీ అవార్డు అందుకోకుండానే గాయకుడు మృతి
ప్రముఖ ద్రుపద్ సంగీత కళాకారుడు లక్ష్మణ్ భట్ తైలాంగ్ కన్నుమూశారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. తాజాగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులకు ఎంపికైనవారిలో లక్ష్మణ్ భట్ కూడా ఉన్నారు. అవార్డు అందుకోకుండానే...
అమెరికాలో మరో దారుణం: భారతీయ సంతతి వ్యక్తి మృతి
వివాదాల్లోనూ, అనుమానాస్పద పరిస్థితుల్లోనూ అమెరికాలో మరణిస్తున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల జాబితాలో మరొకరు చేరారు. వాషింగ్టన్ లోని ఒక రెస్టారెంట్ లో జరిగిన ఘర్షణలో వివేక్ తనేజా అనే వ్యక్తి చనిపోయాడు....
వీధికుక్కల దాడిలో వృద్ధురాలు మృతి
మాచారెడ్డి : వీధి కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండలం, లచ్చపేట గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ముస్తాబాద్ రామవ్వ (60)...
నమీబియా అధ్యక్షులు గింగోబ్ మృతి
హరారే: నమీబియా అధ్యక్షులు హేజ్ గింగోబ్ ఆదివారం మృతి చెందారు. 82 సంవత్సరాల ఈ నేత స్థానికంగా ఉన్న లేడీ పొహంబా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. గతంలో...
తేనెటీగల దాడిలో మహిళ మృతి
పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, అమరారం గ్రామంలో బైక్పై వెళుతున్న భార్యాభర్తలు రవీందర్, సూర్యకాంతం, వారి ముగ్గురు చిన్నారులపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. వీరంతా ఆధార్ అప్టేడ్ చేసుకోవడానికి...
తేనేటీగల దాడిలో మహిళ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరారం పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామంలో తేనేటీగల దాడిలో మహిళ మృతి చెందింది. గోగ్గేల సూర్యకాంతం అనే మహిళ పొలం పనులు చేస్తుండగా ఆమెపై తేనేటీగలు...
ఏడో అంతస్తు నుంచి పడి ఎసి టెక్నీషియన్ మృతి
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలో ఆదివారం ఓ యువకుడు మృతి చెందాడు. అపార్ట్ మెంట్ ఏడో అంతస్తు నుంచి ఎసి టెక్నీషియన్ కిందపడిపోయాడు. యువకుడికి తీవ్రగాయాలు కావడంతో తక్షణమే సమీప ఆస్పత్రికి...