Home Search
జైలు - search results
If you're not happy with the results, please do another search
షీనా బొరా హత్య కేసు… ఇంద్రాణీ ముఖర్జియాకు బెయిల్
న్యూఢిల్లీ : ఏడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బొరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు , షీనా తల్లి ఇంద్రాణీ ముఖర్జియాకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆమెకు...
రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కీలక తీర్పు..
న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 31 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవించిన పెరరివాలన్ విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1991, మే...
మత మార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక గవర్నర్ ఆమోదం
బెంగళూరు : కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు పరిరక్షణ బిల్లుకు ఆ రాష్ట్ర గవర్నర్ థాపర్ చంద్ గెహ్లాట్ మంగళవారం ఆమోదం తెలిపారు. దీంతో ఈ చట్టం వెంటనే అమల్లోకి వచ్చింది. ఈ...
ఢిల్లీలో 80 శాతం కట్టడాలు ఆక్రమణలే: కేజ్రీవాల్
కూల్చివేతలపై బిజెపిపై కేజ్రీవాల్ ఆగ్రహం
న్యూఢిల్లీ : ఢిల్లీలో కొనసాగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేతపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి ధ్వజమెత్తారు. ఢిల్లీలో 80 శాతం కట్టడాలు ఆక్రమణలే అన్న ఆయన వాటన్నింటినీ కూల్చేస్తే దేశం...
కరాటే కళ్యాణిపై కేసు… నోటీస్ ఇచ్చిన కలెక్టర్
హైదరాబాద్: కరాటే కళ్యాణి కేసు విషయంలో అధికారులు ఆమెకు నోటీస్ ఇచ్చారని కలెక్టర్ శర్మన్ తెలిపారు. ఇప్పటివరకు ఆమె నుంచి ఎలాంటి రిప్లై రాలేదని చెప్పారు. మరోసారి నోటీస్ జారీ చేస్తామని, తర్వాత...
నేరాల నియంత్రణలో పోలీసుల సరికొత్త వ్యూహాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నేరాల నియంత్రణకు సరికొత్త వ్యూహాల రూపొందించాలని, ఇందులో భాగంగా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కు పెద్ద పీట వేయాలని, స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని వివిధ విభాగాల పోలీసు...
నాగరాజు హత్య కేసులో నిందితులకు పోలీస్ కస్టడీ
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని సరూర్నగర్ పరువు హత్య కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి ఇస్తూ గురువారం నాడు ఎల్బి నగర్ కోర్టు అనుమతిచ్చింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను ఐదు రోజుల పాటు కస్టడీకి...
లండన్ లో నవాజ్ షరీఫ్ ను కలుసుకున్న పాక్ ప్రధాని షెహబాజ్
పాకిస్థాన్ మాజీ ప్రధాని అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవించి, ప్రస్తుతం లండన్ లో చికిత్స పొందుతున్నాడు.
లండన్: ఇస్లామాబాద్లో ముందస్తు ఎన్నికలు ఉండవని, షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రాథమిక దృష్టి పౌరులకు...
మైక్రోఫైనాన్స్‘యాప్’లపై పోలీసు నిఘా
‘రుణ’ బాధితులకు పోలీసుల భరోసా
మనతెలంగాణ/హైదరాబాద్: అన్లైన్లో నిరుద్యోగ,నిరుపేదలకు అధికవడ్దీలతో రుణాలు ఇస్తూ దారుణంగా వేధింపులకు పాల్పడుతున్న యాప్లపై పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా సారిస్తున్నారు. మైక్రోఫైనాన్స్ మాదిరిగానే ఆన్లైన్లో కొన్ని విదేశీ, స్వదేశీ...
మాజీ కేంద్ర మంత్రి సుఖ్రాం కన్నుమూత
సిమ్లా: మాజీ కేంద్ర మంత్రి, హిమాచల్ ప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుఖ్రాం బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 94 సంవత్సరాలు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలీలో...
రాజద్రోహ చట్టం అమలుపై సుప్రీం కోర్టు స్టే
సమీక్షపూర్తయ్యే వరకు కొత్త కేసులు నమోదు చేయరాదని సూచన
న్యూఢిల్లీ : వలస పాలకుల నాటి రాజద్రోహం (సెక్షన్ 124 ఎ) చట్టాన్ని పునః పరిశీలిస్తామని కేంద్ర హోంశాఖ తెలియజేసిన సంగతి తెలిసిందే....
‘దేశద్రోహం’పై దోబూచులాట
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం ‘దేశద్రోహం’ నేరం మోపే వలసవాద చట్టంతో దోబూచులాడుతోంది. భారత శిక్షాస్మృతిలోని 124ఎ సెక్షన్ ప్రకారం ‘దేశద్రోహం’ నేరం మోపే చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థుల పైనే...
ఎపి మాజీ మంత్రి నారాయణ అరెస్టు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో పద వ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవ హారంలో టిడి పి మాజీ మంత్రి, నారా యణ విద్యాసంస్థల అధినేత నారా యణను హైదారాబాద్లో కొండాపూర్లో ఐకీయా...
రెచ్చిపోతున్న ఎంపీ నవ్నీత్ రాణా
దమ్ముంటే తనపై పోటీ చేయాలని మహారాష్ట్ర సిఎంకు సవాలు!
ముంబై: ఆసుపత్రి నుంచి ఆదివారం డిశ్చార్చి అయిన స్వతంత్ర ఎంపీ నవ్నీత్ రాణా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన అధికారాన్ని...
మహారాష్ట్ర మంత్రి మాలిక్ పరిస్థితి విషమం
జెజె ఆసుపత్రిలో చికిత్స...బెయిల్పై 5న విచారణ
ముంబై : మనీలాండరింగ్ కేసులో ఇడి అరెస్టు చేసిన మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను తీవ్ర అస్వస్థత కారణంగా సోమవారం హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్య...
ప్రధాని మోడీని టార్గెట్ చేసిన ఎంఎల్ఏ జిగ్నేష్ మేవాని!
న్యూఢిల్లీ: గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ సోమవారం అస్సాం ప్రభుత్వం , పోలీసులపై తన అరెస్టుకు సంబంధించి విరుచుకుపడ్డారు, ఈ ఏడాది చివర్లో రాష్ట్ర ఎన్నికలకు ముందు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు... ప్రధాని...
ల్యాప్టాప్ తెచ్చిన తంటా!
17 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసిన పిటీవీ యాజమాన్యం
ప్రధాని షరీఫ్ పర్యటన కవరేజిలో విఫలమైనందుకు చర్య
ఇస్లామాబాద్: పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ లాహోర్ పర్యటనకు సరైన కవరేజ్ ఇవ్వనందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్థాన్...
నటి జాక్విలిన్ రూ7.27 కోట్ల ఆస్తులు జప్తు
ముంబయి: బాలివుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్కు చెందిన రూ. 7.27 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడి) జప్తు చేసింది. మనీ లాండరింగ్ కేసులోని అసలు మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు....
80 మంది మందిబాబులకు జరిమానా
హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడిపిన మందుబాబులకు నగర మూడవ మెట్రోపాలిటన్ జడ్జి జ్యోతిర్మయి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు. నగరంలోని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై స్పెషల్...
నవనీత్ రాణా దంపతులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ముంబై : మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఎమ్ఎల్ఎ రవి రాణా దంపతులకు మరోషాక్ తగిలింది. శనివారం పోలీసులు వీరిని అరెస్టు చేయగా, ఇరువురికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ...