Home Search
జైలు - search results
If you're not happy with the results, please do another search
ప్రణయ్ హత్య నిందితుడు మారుతీరావు ఆత్మహత్య!
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
భార్య,కూతురు కలిసుండాలని సూసైడ్ నోట్
లేఖలోని చేతిరాతపై సాంకేతిక కోణంలో దర్యాప్తు
ఫోన్ కాల్డేటా ఆధారంగా పోలీసు విచారణ
టివిలో చూసి తెలుసుకున్నా : మృతుని కుమార్తె అమృత
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం...
ఆర్యవైశ్య భవన్లో మారుతీరావు ఆత్మహత్య
హైదరాబాద్ : మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో అనుమానస్పందంగా అతడు మృతి చెందినట్టు సమాచారం. పాయిజన్ తీసుకొని...
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
మోటార్ సైకిళ్లు, కార్లు చోరీ చేస్తున్న నిందితుడు
రూ.60,50,000 విలువైన వాహనాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సిపి సజ్జనార్
హైదరాబాద్ : వాహనాలు, తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేస్తున్న అంతరాష్ట్ర దొంగను సైబరాబాద్ పోలీసులు...
రేవంత్కు 14 రోజులు రిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్: ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనలను ఉల్లంఘించి డ్రోన్ కెమెరాలను వినియోగించిన కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపి రేవంత్రెడ్డికి గురువారం ఉప్పర్పల్లి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో...
20న నిర్భయ దోషులకు ఉరి..
న్యూఢిల్లీ: నిర్భయ దోషులు నలుగురిని ఉరితీసేందుకు ఢిల్లీ సెషన్స్ కోర్టు తాజా డెత్ వారంట్లు వెలువరించింది. ఈ నెల 20వ తేదీ తెల్లవారుజాము 5.30 నిమిషాలకు వారి ఉరితేదీని ఖరారు చేస్తూ గురువారం...
కరోనాపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్ ః కరోనాపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశ్నిస్తూ తెలంగాణ హైకోర్టులో బుధవారం నాడు ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం అత్యవసర విచారణ చేపట్టింది. ‘కరోనా’ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ...
నిర్భయ దోషి క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బుధవారం తిరస్కరించారు. ఇప్పటికే నిర్భయ దోషులు వినయ్, ముఖేష్, అక్షయ్ లు...
స్త్రీ లేకుండా సమాజం లేదు.. స్మిత సబర్వాల్
ఇబ్రహీంపట్నం: స్త్రీ లేకుండా సమాజం లేదని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్ అన్నారు. మంగళవారం గురునానక్ ఇంజనీరింగ్ విధ్యాసంస్థల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యాక్రమానికి ఆమేతోపాటు రాచకొండ...
ఉరి మళ్లీ వాయిదా
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. రాష్ట్రపతి వద్ద తన క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉన్నందున డెత్వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్పై...
నిర్భయ దోషుల ఉరిశిక్ష మళ్లీ వాయిదా..
న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచారం, హత్య కేసు దోషులకు ఉరిశిక్ష అమలు మళ్లీ వాయిదా పడింది. ఢిల్లీ కోర్టు నలుగురు దోషుల ఉరిశిక్ష అమలు తేదీని వాయిదా వేసింది. తన క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి...
చిన్నారిపై హత్యాచారం కేసులో ఉరిశిక్ష
హైదరాబాద్ ః తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పును సోమవారం వెలువరించింది. సదరు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ కామాంధుడు మహమ్మద్ రఫీ(27)కి...
నిర్భయ దోషి వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం
తీహార్ : నిర్భయ దోషుల్లో ఒక్కడైనా వినయ్ శర్మ తీహార్ జైల్లో గురువారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తీహార్ జైల్లో దోషులు ఉంటున్న జైలు గదిలో గోడకు తల బాదుకొని గాయపర్చుకున్నాడు. దీంతో వినయ్...
లష్కరే కాషాయ కంకణం
26/11 ముంబై దాడులలో సరికొత్త కోణం
హిందూ టెర్రర్గా మలిచేందుకు పాక్ కుట్ర
కసబ్ను సమీర్ చౌదరిగా చూపాలని యత్నం
పట్టుబడ్డ ఉగ్రవాదితో కథ అడ్డం తిరిగింది
మాజీ కమిషనర్ జ్ఞాపకాల సంచలనం...
కంది రైతులు ఆందోళన పడొద్దు
హైదరాబాద్: కంది పండించిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రాష్ర్ట ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. కంది రైతుల సమస్యను...
మార్చి 3న నిర్భయ దోషులకు ఉరి..
న్యూఢిల్లీ: 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ఢీల్లీ పాటియాల హౌస్ కోర్టు కొత్త డెత్ వారెంట్లు జారీ చేసింది. సోమవారం వాదనలు విన్న పాటియాల...
మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాలని తమ పిల్లలకు నేర్పిస్తాం
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలని తమ పిల్లలకు నేర్పిస్తామని ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని గుల్భర్గాలో జరిగిన ఓ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ ప్రధానికి వ్యతిరేకంగా...
బైక్, మొబైల్ ఫోన్ల దొంగలు అరెస్టు
హైదరాబాద్ : బైక్లు, మొబైల్ ఫోన్లు దొంగతనం చేస్తున్న ఇద్దరు దొంగలను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు బైక్లు, మూడు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్,...
కెటిఆర్ పిఎ పేరిట మోసం.. రంజీ మాజీ క్రికెటర్ నాగరాజు అరెస్ట్
హైదరాబాద్ ః మంత్రి కెటిఆర్ వ్యక్తిగత సహాయకుడినంటూ మోసాలకు పాల్పడుతున్న రంజీ మాజీ క్రికెటర్ నాగరాజును నగర సైబర్ క్రైమ్పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సిసిఎస్ జాయింట్ సిపి అవినాష్...
కొండను తవ్వి ఎలుకను పట్టారు: నారా లోకేశ్
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఐటి దాడులకు టిడిపికి ముడిపేడుతూ వైసిపి నేతలు చేస్తున్న ప్రచారంపై విషయం కొండను తవ్వి ఎలుకను పట్టారని టిడిపి నేత నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఇన్ఫ్రా కంపెనీల్లో...
సుప్రీంకోర్టును మూసేద్దామా?
న్యూఢిల్లీ: దేశంలో వ్యవస్థల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ(ఎజిఆర్) కింద బకాయి పడిన దాదాపు రూ. 1.5 లక్ష కోట్ల మేర మొత్తాన్ని...