Home Search
పోస్టుమార్టం - search results
If you're not happy with the results, please do another search
స్విమ్మింగ్ పూల్లో పడి బాలుడి మృతి
స్విమ్మింగ్పూల్లో పడి బాలుడు మృతిచెందిన సంఘటన సనత్నగర్లో చోటుచేసుకుంది. సనత్నగర్కు చెందిన కార్తికేయ(12) స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. క్రికెట్ ఆడుతుండగా బాల్ పక్కనే ఉన్న జిహెచ్ఎంసి ఇండోర్ స్టేడియంలోని స్విమ్మింగ్...
నీట్ పరీక్ష భయంతో విద్యార్థి ఆత్మహత్య
మనతెలంగాణ, సిటిబ్యూరోః నీట్ పరీక్ష భయంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...పేట్బషీరాబాద్...
ఈత సరదాకు ముగ్గురు బలి
మన తెలంగాణ/మాక్లూరు : ఈత కోసం చెరువులోకి దిగిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడిన ఘటన నిజామాబాద్ జిల్లా, మాక్లూర్ మండలం, ఒడ్యాట్పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందినతిరుపతి (16), మహేష్ (15), నవీన్...
గన్తో కాల్చుకుని ఆర్ఎస్సై ఆత్మహత్య
హైదరాబాద్: సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఓ ఆర్ఎస్సై ఆత్మహత్య చేసుకున్న సంఘటన పాతబస్తీలోని కబుతారు ఖానా వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...నాగర్కర్నూలు జిల్లా, అచ్చంపేట మండలం, లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన...
ఏనుగు దాడిలో మరో రైతు మృతి
మన తెలంగాణ/పెంచికల్పేట్ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించిం ది. చింతలమానేపల్లి మండలం, బురేపల్లిలో మి ర్చి తోటలో రైతు ఎల్లూరి శంకర్పై బుధవారం ఏ నుగు దాడి చేసి...
పండుగపూట విషాదాలు
రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో 10మంది మృతి
వార్ధా నదిలో ఈతకు వెళ్లి
నలుగురు యువకులు...
మంచిర్యాల, రంగారెడ్డి ,
మహబూబాబాద్ జిల్లాల్లో
నీటమునిగి మరో నలుగురు
మృతి మేడ్చల్ జిల్లాలో
లారీ ఢీకొని మరో ఇద్దరు...
నాంపల్లి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆత్మహత్య
కుటుంబ కలహాలకు తాళలేక ఓ జడ్జి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అంబర్పేటలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...అంబర్పేలో కుటుంబంతోపాటు ఉంటున్న మణికంఠ నాంపల్లిలోని జెఎఫ్సిఎం ఎక్సైజ్ కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్గా...
బస్సు కిందపడి మహిళ మృతి
ప్రమాదవశాత్తు ఓ మహిళ బస్సు కిందపడి మృతిచెందిన సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...నల్లకుంటకు చెందిన లలిత(55) అడిక్మెట్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా...
హత్య కేసులో తల్లీకుమారుడి అరెస్టు
ఈ నెల 17వ తేదీన జరిగిన హత్య కేసులో తల్లీ, కుమారుడిని మీర్చౌక్ పోలీసులు అరెస్టు చేశారు. సౌత్జోన్ డిసిపి సాయిచైతన్య తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు...
చిక్కడపల్లిలో వ్యక్తి హత్య
హైదరాబాద్ చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. దుండగులు వ్యక్తి తలపై రాయితో దాడి చేసి దారుణంగా హత్ చేశారు. మృతుడిని బేగంపేటకు చెందిన గోపాల్ గా గుర్తించారు....
గచ్చిబౌలిలో హాస్టల్ నిర్వాహకుడు ఆత్మహత్య
హాస్టల్ నిర్వాహకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ఎపికి చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి గచ్చిబౌలిలో ప్రైవేట్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఉదయం...
ఉరివేసుకుని యువతి ఆత్మహత్య
ఉరివేసుకుని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దిల్సుఖ్నగర్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ములుగు జిల్లాకు చెందిన సాహితి(26) దిల్సుఖ్నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉంటూ ఎంబిఏ చదువుతోంది. ఈ క్రమంలోనే...
నిజామాబాద్లో విషాదం.. దంపతుల ఆత్మహత్య
నిజామాబాద్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను స్వామి(45), దేవలక్ష్మి(40)గా గుర్తించారు. అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు...
ఎల్బి నగర్లో యాచకురాలి హత్య
ఓ యాచకురాలిని దారుణంగా హత్య చేసిన సంఘటన ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎల్బి నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్కు పది అడుగుల...
భార్యను బండరాయితో కొట్టిచంపిన భర్త
హైదరాబాద్: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించి భార్యను బండరాయితో భర్త కొట్టిచంపిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన సాహు, మధుమిత...
శ్రీరాంసాగర్ జలాశయంలో పడి ముగ్గురు మృతి
మన తెలంగాణ/ముప్కాల్ : నిజామాబాద్ జిల్లా, ముప్కాల్లో శివరాత్రి పండగ పూట విషా దం చోటుచేసుకుంది. మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రాజెక్టులో మునిగి ముగ్గురు...
పండగ పూట విషాధం
నిజామాబాద్ జిల్లా, ముప్కాల్లో శివరాత్రి పండగ పూట విషాధం చోటుచేసుకుంది. మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ కాలువలో హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రాజెక్టులో ముగ్గురు యువకులు మృతి చెందారు. స్థానికులు, అధికారులు...
దైవదర్శనానికి వెళ్లి తిరిగొస్తూ అనంత లోకాలకు.. మృతుల్లో నూతన వధూవరులు
ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం..
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు
ఐదుగురు తెలంగాణ వాసులు మృత్యువాత
హైదరాబాద్ : ఎపిలోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం నల్లగుంట్ల...
మనీ స్కీమ్…మరణ శాసనం
ముగ్గురు చిన్నారులకు ఉరేసి... తండ్రి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో దారుణం
మన తెలంగాణ/హైదరాబాద్/శంకర్పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో... అల్లారు ముద్దుగా...
భార్యను బండరాయితో కొట్టిచంపిన భర్త
భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించి భార్యను బండరాయితో భర్త కొట్టిచంపిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన సాహు, మధుమిత దంపతులు...