Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పెంపుడు కుక్క
నవరాత్రులు గణపతి పూజలో పెట్టిన వస్తువులు మనకు లభించాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలమని అంటారు పెద్దలు. దేవతలలో ఆదిదేవుడిగా చెప్పుకునే గణపతికి తొమ్మిది రోజులపాటు పూజలు ఉపవాస దీక్షలు చేస్తుంటారు. ఈ ఉత్సవాలలో...
ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి ఏర్పాట్లు… భక్తులకు నో ఎంట్రీ
హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి సన్నాహాలు చేస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర కర్ర తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. మహాగణపతి దగ్గరకు శోభాయాత్ర ట్రక్కు చేరుకుంది. బడా గణేష్ దగ్గరకు భక్తులకు అనుమతి నిరాకరించడంతో...
మద్యంతో మత్తులో గణేశ్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్ఐ
వికారాబాద్: మద్యం మత్తులో గణేష్ విగ్రహాన్ని ఎస్ఐ ధ్వంసం చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా పూడూర్ మండల కేంద్రంలో జరిగంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఎస్సీ కాలనిలోని గణేష్ నిమజ్జన కార్యక్రమం...
సులభం..వెంకన్న దర్శనం
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల వెళ్లాలనుకునేవారికి తెలంగాణ పర్యాటక శాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లే వారికోసం ఒక కొత్త ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే...
అక్టోబర్ 4 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు ఆదివారం తిరుమలకు భారీగా తరలివస్తున్నారు భక్తులు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో వెలుపల వరకు భక్తులు...
వినాయక నిమజ్జన ఊరేగింపులో హింసాకాండ
వినాయక ఇగ్రహ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా బుధశారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి విధ్వంసకాండకు దారితీసింది. రెచ్చిమూకలు దుకాణాలు, వాహనాల విధ్వంసానికి పాల్పడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బుధవారం...
తెలంగాణ నుంచి అరుణాచలంకు అందుబాటు ధరలో టూరిజం ప్యాకేజీ!
హైదరాబాద్: తమిళనాడులో పుణ్యక్షేత్రాల్లో ఒకటైనా అరుణాచలంను సందర్శించేందుకు ఇటీవల పెద్ద ఎత్తున భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ...
తెలంగాణలో దేశంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం
దేశంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నాగర్ కర్నాల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంఛలో ఈ గణేషుడి విగ్రహం ఉంది. ఇది దేశంలోనే అత్యంత పురాతన ఏకశిలాతో చేసిన గణపతిగా...
ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న రేవంత్
హైదరాబాద్: ఖైరతాబాద్ లో గణేషుడి వద్ద ముఖ్యమంత్రి రేవంత్ తొలి పూజ నిర్వహించారు. ఖైరతాబాద్ వినాయకుడిని సిఎంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంఎల్ఎ దానం నాగేందర్, తదితరలు దర్శించుకున్నారు. ఖైరతాబాద్ లో...
తిరుమలలో క్యూ క్లాంపెక్స్ లో భక్తురాలు గుండెపోటుతో మృతి
తిరుపతి: తిరుమలలో ఓ భక్తురాలు గుండెపోటుతో చనిపోయారు. శనివారం తెల్లవారుజామున వైకుంఠ క్యూ క్లాంపెక్స్ లో క్యూలైన్ లో వెళ్తుండగా ఝాన్సీ అనే భక్తురాలు ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే భక్తులు, సిబ్బంది అప్రమత్తమై...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 11 గంటల నుంచి...
తిరుమలలో సెప్టెంబరు 6న డయల్ యువర్ ఇఒ
తిరుమల: డయల్ యువర్ ఇఒ కార్యక్రమం సెప్టెంబరు 6వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి 2.50 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి...
కొండచరియలు విరిగిపడి ఇద్దరు మహిళలు మృతి
జమ్మూ కశ్మీరులోని రియాసీ జిల్లాలో వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే కొత్త మార్గంలో సోమవారం కొండచరియలు విరిగిపడి ఇద్దరు మహిళా యాత్రికులు మరణించగా ఒక బాలిక తీవ్రంగా గాయపడింది. మధ్యాహ్నం 2.35 ప్రాంతంలో ఆలయానికి...
తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి...
తిరుమలలో భక్తుల రద్దీ.. అన్ని కంపార్టుమెంట్లు ఫుల్
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు సోమవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల వరకు క్యూ లైన్ లో వేచి భక్తులు వేచి...
అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుపుతాం: టిటిడి
అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు
భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
టిటిడి ఇఒ జె. శ్యామలరావు
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, పురటాసి మాసం...
తిరుమలలో 130 రోజులకు సరిపోయే నీరు మాత్రమే ఉంది: టిటిడి
తిరుమలలో భక్తులు మరియు స్థానికులు నీటిని పొదుపుగా వినియోగించాలి
తిరుమల: ఇప్పటి వరకు కురిసిన తక్కువ వర్షపాతం కారణంగా తిరుమలలోని స్థానికులు, యాత్రికుల నీటి అవసరాలను తీర్చడానికి ప్రధానమైన ఐదు డ్యామ్లలో లభ్యమయ్యే నీరు...
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి
హైదరాబాద్: మెగస్టార్ చిరంజీవి తన జన్మదినం సందర్భంగా తన సతీమణితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం తెల్లవారుజామున విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో దంపతులు చిరంజీవి, సురేఖ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి...
తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18...
క్రీడలు దేశభక్తి కాదా?
ఈ నెల 15 స్వాతంత్య్ర దినోత్సవం ఎంతో సంతోషంగా, గర్వంగా జరుపుకున్న వారిలో చాలా మందికి అంతకు నాలుగు రోజుల ముందు ఈ నెల 11న మనకు ఎంతో బాధాకరంగా ముగిసిన పారిస్...