Monday, September 15, 2025
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 74,297మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
Ganesha idols prices are hike

లంబో’ధర దడ’

మన తెలంగాణ/హైదరాబాద్ : వినాయక విగ్రహాల ధరలు విపరీతంగా పెరగడంతో హూయెగహాల కొనుగోలు భక్తులకు భారం గా మారింది. విగ్రహాల తయారీకి ఉపయోగించే రంగులు, అలంకరణ సామగ్రి తదితర ముడి సరుకులపై జిఎస్‌టి...
Eight killed road accident in Uttarakhand

గురుద్వారాకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా కిచ్చా సమీపంలో భక్తులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది...

తిరుమల ఆలయల సమాచారం

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం తిరుమల శ్రీవారిని 80,312మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 69,012మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వరకు 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి...

తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 74,748మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
Khairatabad Ganesha has special name across country

ఖైరతాబాద్ గణేశుడికి దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది: తలసాని

  హైదరాబాద్: ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఖైరతాబాద్ గణేశుడికి దేశ వ్యాప్తంగా...
Gloriously independent india Diamond Festivals are over

ఉన్మాదాన్ని ఉపేక్షించవద్దు

ఈ దేశాన్ని స్వేచ్ఛా వాయువులతో ఉండే విధంగా.. స్వతంత్ర దేశంగా మార్చేందుకు ఎందరో మహనీయులు త్యాగాలు చేశారని అన్నారు. వారందరికీ సిఎం కెసిఆర్ శిరసు వంచి వినమ్రపూర్వకంగా జోహార్లు ఆర్పిస్తున్నానని, ఘన నివాళులర్పిస్తున్నానని...

తిరుమల ఆలయ సమాచారం..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం తిరుమల శ్రీవారిని 79,836మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
111 Members injured in Sri Krishna Janmashtami Celebrations

శ్రీకృష్ణ జన్మాష్టమి… ఉట్టికొడుతుండగా 111 మందికి గాయాలు

ముంబయి: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో ఉట్టికొడుతుండగా అందరూ జారిపడడంతో 111 మంది భక్తులు (గోవిందాస్) గాయపడిన సంఘటన మహారాష్ట్రలోని బ్రీహాన్ ముంబయి మున్సిపల్ లో జరిగింది. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి...

రోహింగ్యాలపై రాద్ధాంతం!

ఉన్నట్టుండి రోహింగ్యాల సమస్య మరోసారి భగ్గుమంది. ఢిల్లీలో తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకొంటున్న ఈ శరణార్ధులను మౌలిక సౌకర్యాలుండే బలహీన వర్గాల (ఇడబ్ల్యుఎస్) అపార్టుమెంట్లలోకి మార్చాలన్న నిర్ణయానికి హిందుత్వ ఉన్మత్త శక్తుల నుంచి...
Minister Talasani review on Vinayaka Chavithi arrangements

వినాయక ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు

ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం ఏరాట్లపై సమిక్ష ఈ ఏడాది 6 లక్షల మట్టి ప్రతిమల పంపిణీ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్: ఈ ఏడాది వివాయక ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. భక్తులు 30 కంపార్ట్ మెట్లలో వేచి ఉన్నారు. సోమవారం తిరుమల శ్రీవారిని 87,692 మంది భక్తులు దర్శించుకున్నారు....
Mass National Anthem today

జన గణ మంగళదాయక జయహే!

ప్రతి తెలంగాణ బిడ్డ గుండెలో భారతీయత నిండేలా స్వాతం త్య్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం జరుపుకుంటున్నం- నేటి నుంచి ఈ నెల 22 వరకు- ‘దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా’ అన్న...
Open the doors of Puri temple Ratna bhandar

పూరీ ఆలయ రత్న భాండాగారం తలుపులు తెరవాలి

ఆలయ యంత్రాంగానికి పురావస్తుశాఖ లేఖ పూరీ : ఒడిశా లోని పూరీ జగన్నాథ స్వామికి 12 వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాల ఆభరణాలు ఎంతవరకు భద్రంగా ఉన్నాయన్న అనుమానాలు భక్తులను...
Minister Srinivas goud participates in freedom rally

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వజ్రోత్సవాలు

మహబూబ్​నగర్: దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్వతంత్ర...
August viplavam

దేశాన్ని ఊపేసిన నినాదం

స్వాతంత్ర కాంక్ష రగిలిన సమయంలో శ్వేతజాతీయుల పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైన ’ఆగస్టు విప్లవం’ ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించింది. అహింస, అవిధేయత అనేది ఈ విప్లవంలో ప్రధాన అంశాలు. అందుకే భారత జాతీయోద్యమం...

తిరుమలలో భక్తుల రద్దీ..

  తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు సుమారు 14 గంటలకు...
3 Women Killed at Khatu Shyam Temple in Rajasthan

గుడిలో తొక్కిసలాట: ముగ్గురు మహిళల మృతి

సికర్: రాజస్థాన్‌లోని సికర్‌లో సోమవారం తెల్లవారుజామున ఒక ఆలయం వెలుపల జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. గ్యారస్ పురస్కరించుకుని ఖటూ శ్యాంజీ ఆలయం వద్దకు భారీ సంఖ్యలో...

తిరుమల సమాచారం..

తిరుపతి: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్ధీ సాధారణంగా ఉంది. శనివారం ఒక్క రోజే స్వామివారిని 79,525మంది భక్తులు దర్శించుకున్నారు. 39,545 భక్తులు స్వామివారికి తలనీలాలు సమ్పరించుకున్నారు. స్వామివారికి...

Latest News