Sunday, September 14, 2025
Home Search

భక్తులు - search results

If you're not happy with the results, please do another search
Seven fake babas arrested in Yadadri Bhuvanagiri

ఈ దేశానికి ‘బాబా మీటర్’ కావాలి!

  కరోనా టెస్టులో భాగంగా అందరినీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. జ్వరమేమైనా వచ్చిందా? శరీర ఉష్ణోగ్రత ఎంత వుందీ? అనేది థర్మల్ స్క్రీనింగ్‌లో తేలిపోతుంది. థర్మామీటర్ అయినా తెలియజేస్తుంది. అలాగే ఈ...
Khairatabad Ganesh Utsava Samiti honoring Hyderabad CP

మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయాలి

హైదరాబాద్ సిపిని సన్మానించిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి హైదరాబాద్: నగర ప్రజలు వినాయకచవితికి మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణం కలుషితం కాకుండా చూడాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కోరారు....
Minister Talasani Inspects Bonalu Festival 2022

బోనాల పండుగ నాటికి అభివృద్ది పనులు పూర్తి చేయాలి: మంత్రి తలసాని

హైదరాబాద్: నగంంలో బోనాల వేడుకలు ప్రారంభవ నాటికి అన్ని అభివృద్ధి, నిర్మాణ పనులు పూర్తి చేయాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సికింద్రాబాద్‌లోని బాటా నుండి...
All Arrangements Completed for Haj Yatra: Koppula Eshwar

హజ్ యాత్ర విజయవంతానికి పటిష్ట ఏర్పాట్లు: మంత్రి కొప్పుల

మన తెలంగాణ/హైదరాబాద్: హజ్ యాత్ర చాలా పవిత్రమైందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నదని...

జులై 5న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం: తలసాని

మనతెలంగాణ/ హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని జులై 5వ తేదీన వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. మంగళవారం...
Bonalu are a symbol of Telangana culture

బోనమెత్తుడే

30న గోల్కొండలో తొలి బోనం జులై 17న సికింద్రాబాద్, 24న హైదరాబాద్ బోనాలు 26 దేవాలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి రెండేళ్ల తర్వాత ఘనంగా బోనాల...
Huge Devotees visit Srisailam Temple

శ్రీశైలంలో భక్తుల రద్దీ.. దర్శనానికి 6 గంటల సమయం..

కర్నూలు: శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఆదివారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. దీంతో మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది....

తిరుమల శ్రీవారి ఆలయ సమాచారం..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం తిరుమల శ్రీవారిని 90,165మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
Minister Talasani Inspects Ujjaini Mahankali Temple

అమ్మవారి విగ్రహం మారుస్తారనేదిఅవాస్తవం: మంత్రి తలసాని శ్రీనివాస్

హైదరాబాద్: మహంకాళి అమ్మవారి విగ్రహం మారుస్తారనేది అవాస్తవమని, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్...
Snowfall and Rain Disrupt Chardham Yatra

చార్​ధామ్ యాత్రలో భక్తుల ఇక్కట్లు..

న్యూఢిల్లీ: మే నెలలో చార్ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుండి ఉత్తరాఖండ్‌లో వర్షం, మంచు కురుస్తుండటంతో భక్తుల కష్టాలు పెరిగాయి. అదే సమయంలో దారిలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల తర్వాత, ఉత్తరాఖండ్...

శ్రీవారి అభిషేక సేవా టికెట్లు ఇప్పిస్తానని మోసం…

అమరావతి: శ్రీవారి అభిషేక సేవా టికెట్లు ఇప్పిస్తానని నల్గొండ జిల్లా మిర్యాల గూడకు చెందిన భక్తులకు దళారీ శరవణ మోసం చేశాడు. 9 అభిషేకం టికెట్లకు రూ.4.5లక్షలు గూగుల్ పే ద్వారా నగదు...
Courts are not publicity platforms: Supreme Court

జ్ఞానవాపి కేసు సుప్రీం పరిధికి

రేపు విచారణ.. సివిల్ కోర్టుకు బ్రేక్ న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు గురువారం స్పందించింది. సంబంధిత వ్యాజ్యాన్ని తామే (సుప్రీంకోర్టు) శుక్రవారం (నేడు) విచారిస్తుందని, ఈ క్రమంలో...

తిరుమల ఆలయ సమాచారం

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 74,389మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
Padma Shri Thimmakka meets CM KCR

పద్మశ్రీ తిమ్మక్కను ఘన సన్మానించిన సిఎం కెసిఆర్..

హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణ వేత్త, 110 సంవత్సరాల పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు....

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 75,400మంది భక్తులు దర్శించుకున్నారు.ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02కోట్లు

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం తిరుమల శ్రీవారిని 81,720మంది భక్తులు దర్శించుకున్నారు.ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం తిరుమల శ్రీవారిని 81,107మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
Chardham Yatra 31 killed in 12 days

చార్‌ధామ్ యాత్ర … 12 రోజుల్లో 31 మంది మృతి

  డెహ్రాడూన్ : ఈనెలలో ప్రారంభమైన ఉత్తరాఖండ్ లోని చార్‌ధామ్ యాత్రలో భాగంగా 31 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. బీపీ, గుండెనొప్పి, మౌంటైన్ సిక్‌నెస్ వంటి వాటితో వీరు చనిపోయారని ఉత్తరాఖండ్ డైరెక్టర్...

తిరుమల ఆలయ సమాచారం

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 62,001 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి,...

అబద్ధాల్ని గుర్తించే విద్య కావాలి!

సోషల్ మీడాయాలో తరచూ కనబడే కొన్ని ఫేక్ మెసేజ్‌ల ప్రభావంలో పడి యువత కొట్టుకుపోతోంది. కొంచెం ఇంగిత జ్ఞానం ఉపయోగించి ఆలోచిస్తే నిజానిజాలు బయటపడతాయి. మనకు అందుతున్న సమాచారమంతా వాస్తవమైంది కాదన్నది ముందు...

Latest News