Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
భద్రాచలం సీతారాముల కల్యాణానికి తలంబ్రాలు సిద్ధం
రంగారెడ్డి జిల్లా భక్తులకు అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణానికి తలంబ్రాలను భక్తులు సిద్ధం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ శివసాయినగర్కు చెందిన భక్తులు గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భద్రాచలంలో...
30 మంది ప్రయాణికులు ఉంటే ఇంటికే ఆర్టీసి బస్సు
శివరాత్రి సందర్భంగా భక్తులకు ఆర్టీసి ఆఫర్
భక్తుల సంతృప్తే లక్షంగా సేవలు అందించేందుకు సిద్ధం
ఆర్టీసి ఎండి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: 30 మంది ప్రయాణికులు ఉంటే ఇంటికే ఆర్టీసి బస్సును పంపిస్తామని ఆర్టీసి ఎండి సజ్జనార్ పేర్కొన్నారు....
మేడారం మహాజాతర కానుకల లెక్కింపు ప్రారంభం
497 హుండీల్లోని నగదు, ఆభరణాల లెక్కింపు చేపట్టిన అధికారులు
హైదరాబాద్: మేడారం జాతర ఘనంగా ముగిసిన నేపథ్యంలోనే మేడారం మహాజాతర కానుకల లెక్కింపు ప్రారంభమైంది. బుధవారం మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర...
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 39,619 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....
అమ్మల వన ప్రవేశం
మేడారం జనజాతర సమాప్తం
మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: తెలంగాణ కుంభమే ళాగా ప్రసిద్ధి చెందిన మేడా రం సమ్మక్క, సారలమ్మ జాతర చివరి ఘట్టం మహా జాతర శనివారం సా యంత్రంతో ముగిసిం...
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. బుధవారం తిరుమల శ్రీవారిని 39,691 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....
ఎల్లుండి మేడారం జాతరకు సిఎం కెసిఆర్
21న నారాయణఖేడ్లో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి కెసిఆర్ శంకుస్థాపన
23వ తేదీన మల్లన్న సాగర్ రిజర్వాయర్ను ప్రారంభించనున్న కెసిఆర్
హైదరాబాద్: ఈ నెల 18న(శుక్రవారం) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మేడారం జాతరకు వెళ్లనున్నారు. వన...
మన్యంకొండను మరో తిరుపతిగా అభివృద్ధి చేస్తాం: శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్: మన్యంకొండను మరో తిరుపతిగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి...
నేటినుంచే మేడారం
నేడు సారలమ్మ ఆగమనం, గద్దె వద్దకు జంపన్న, మేడారం దారిలో పగిడిద్దరాజు, కొత్తూరు నుంచి మేడారం వరకు ట్రాఫిక్ జామ్, సిఎం కెసిఆర్ బస కోసం ప్రత్యేక కంటైనర్
మన తెలంగాణ/గంగారం : ఆసియా...
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి: తిరుమల తిరుపతిలో మంగళవానం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత 24 గంటల్లో స్వామివారిని 33,356 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 16,259 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ...
రేపటి నుంచే మహాజాతర
నేడు బయల్దేరనున్న పగిడిద్దరాజు
మేడారం పరిసరాలు
భక్తులతో కిటకిట
మనతెలంగాణ/హైదరాబాద్ : ములుగు జిల్లా మేడారం మహాజాతరకు సమయం ఆసన్నమయ్యింది. ఈనెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే వనదేవతల జాతర నేపథ్యంలో ఇప్పటికే...
18న మేడారం జాతరకు సిఎం కెసిఆర్..
హైదరాబాద్: ఈ నెల 18న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబసమేతంగా మేడారం జారతకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి...
ముచ్చింతల్కు విశ్వఖ్యాతి
సమతామూర్తి స్వర్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
ప్రత్యేక పూజలు చేసి లోకార్పణం చేసిన రాష్ట్రపతి దంపతులు
రాష్ట్రపతికి స్వాగతం పలికిన సిఎం కెసిఆర్,గవర్నర్ తమిళిసై
మనతెలంగాణ/హైదరాబాద్: ముచ్చింతల్ ప్రపంచ వ్యాప్తంగా మరో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని...
తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని 30,609 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....
మేడారం భక్తులకు ఇబ్బందులు కలగొద్దు
అన్ని సమన్వయంతో పనిచేయాలి
అధికారులను ఆదేశించిన సిఎస్ సోమేశ్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : మేడారం జాతరకు హాజరయ్యే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు రావొద్దని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. బుధవారం తిరుమల శ్రీవారిని 32,092 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....
శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.22 కోట్లు..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. మంగళవారం తిరుమల శ్రీవారిని 30,172 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....
మేడారానికి జాతీయ హోదా
దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా గణతికెక్కిన మేడారం జాతర రానే వచ్చింది. రెండేళ్లకు ఒకసారి మేడారం జనసంద్రమైన సమయం ఆసన్నమైంది. పౌరుషం గల తెలంగాణ ఆడబిడ్డల ఆత్మత్యాగాలును స్మరించుకునే క్షణాలు దగ్గరకొచ్చాయి. ఈ...
మేడారానికి టిఎస్ ఆర్టిసి పార్శిల్ ద్వారా మొక్కు చెల్లింపులు
హైదరాబాద్ : మేడారం వెళ్లలేని భక్తుల కోసం ప్రత్యేకంగా టిఎస్ ఆర్టిసి పార్శిల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు తాము చెల్లించాలనుకునే బంగారాన్ని పార్శిల్లో బుక్ చేస్తే చాలు, ఆ మొక్కును నేరుగా...
ఇంటివద్దకే మేడారం ప్రసాదం
ఆర్టిసి, తపాలశాఖల ద్వారా భక్తుల ఇళ్లకు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదాన్ని ఆర్టిసి, తపాలశాఖల ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి...