Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు పుల్
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారి ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠ కాంప్లెక్స్...
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారి ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్ మెంట్లు నిండి, శిలాతోరణం...
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం దాదాపు 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండి, శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజులోనే శ్రీవారిని...
తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవుదినం వెంకన్న సర్వదర్శనం కోసం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం వైకుంఠ...
చచ్చేటంత అభిమానం దేనికి?
వినోదాన్ని విషాదంగా మారుస్తున్న సంఘటనలు దేశంలో తరచూ జరగడం ఇప్పుడు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ప్రజలకు వినోదాన్ని అందించే సినిమా, క్రికెట్ రంగాలకు చెందిన నటులకోసం, క్రీడాకారులకోసం ప్రాణాలు పోగొట్టుకునే స్థితికి చేరుకుంటున్నారు...
రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం
జిల్లాలోని వేములవాడ రాజన్న దర్శించుకునేందుకు భక్తులు శనివారం పోటెత్తారు. సెలవుదినం కావడంతో దాదాపు 30 వేలకు మంది పైగా భక్తులు స్వామివారి దర్శకునేందుకు ఉదయం నుండే క్యూలైన్లో బారులు తీరారు. కోడె మొక్కు...
రాజన్న కొడెలపై రాజకీయం వద్దు:మంత్రి కొండా సురేఖ
దండుపాళ్యం బ్యాచ్లా ఇష్టారీతిలో పదేళ్లు రాష్ట్రాన్ని కెసిఆర్ కుటుంబం దోచుకుందని, కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అభివృద్ది చెందుతుంటే విష పురుగులై అడ్డుపడుతున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బిఆర్ఎస్ నాయకులపై...
రైలు ప్రయాణమంటే జనం బెంబేలు
రైలు ప్రయాణం అంటే ప్రజలు ఎంతో ఇష్టపడతారు. ఎక్కువ మంది ప్రయాణం చేసే ప్రయాణ సాధనంగా ఉంటుంది. చిన్న పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు, పేదలకు, పెద్దలకు అన్ని వర్గాల ప్రజలకు సౌకర్యవంతమైన...
రాజన్న సన్నిధిలో కోడెలు మృతి రాష్ట్రానికి అరిష్టం: హరీశ్రావు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసమర్థత పాలన వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ రాజన్న ఆలయంలో వారం రోజుల్లో 26 కోడెలు మృతి చెందడం రాష్ట్రానికి అరిష్టమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్ఎ హరీశ్రావు...
కాంగ్రెస్ కు ప్రజలన్నా.. దేవుళ్ళన్నా లెక్కలేదు: హరీశ్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మరోసారి విమర్శలు చేశారు. కాంగ్రెస్ కు ప్రజలన్నా.. దేవుళ్ళన్నా లెక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేములవాడ దేవాలయంలో...
తిరుమలలో మరోసారి అపచారం.. ఆలయంపై విమానం చక్కర్లు
తిరుమల: కలియుగ దైవం తిరుమల (Tirumala Temple) వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మరోసారి అపచారం చోటు చేసుకుంది. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం ఆలయంపై నుంచి విమానాలు వెళ్లకూడదు. దీంతో తిరుమలని నో...
శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్ మెంట్లు నిండి, శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 24...
తిరుమలలో భక్తుల రద్దీ.. అన్ని కంపార్టుమెంట్లు ఫుల్
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం కూడా వెంకన్న సర్వదర్శనం కోసం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం...
తిరుమలలో కొనసాగుతన్న భక్తుల రద్దీ..
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం వెంకన్న సర్వదర్శనం కోసం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం కూడా వెంకన్న సర్వదర్శనం కోసం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం వైకుంఠ...
మద్యం మత్తులో తిరుమల కొండపైకి వచ్చిన కానిస్టేబుళ్లు
తిరుపతి: తిరుమలలో మరో అపచారం వెలుగులోకి వచ్చింది. హిందువులకు పరమ పవిత్రమైన తిరుమలకు మద్యం మత్తులో ముగ్లురు కానిస్టేబుళ్లు వచ్చారు. ఎపిఎస్ పి కానిస్టేబుళ్లు ఘాట్ రోడ్డుపై ఇతర వాహనాలను ఢీకొడుతూ తిరుమలకు...
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం వెంకన్న సర్వదర్శనం కోసం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం వైకుంఠ...
ప్రాచీన తెలుగు కవిత్వం-ప్రగతిశీలత ( నడచి వచ్చిన దారి)
పాటెల్ల నొక్కచోనుండు
భాగ్యమొక్కచోనుండు
తాళ్లపాక అన్నమాచార్య
గడ్డకట్టిన ఛాందసత్వపు (ఇది శ్రీపాద వారి మాట) వంటి సామాజిక వ్యవస్థను కరిగించడానికి ఏ చిన్న ప్రయత్నం జరిగినా దానిని ప్రగతిశీల చర్యగా పరిగణించడం న్యాయం. స్థిరపడి, గిడసబారిపోయి వున్న...
తిరుమలలో భక్తుల రద్దీ.. 31 కంపార్టుమెంట్లు ఫుల్
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం వెంకన్న సర్వదర్శనం కోసం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్...
తిరుమలలో భక్తుల రద్దీ.. అన్ని కంపార్టుమెంట్లు ఫుల్
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం వీకెండ్ కావడంతో వెంకన్న సర్వదర్శనం కోసం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం...