Home Search
మలేరియా - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బోనాలు
భోజనం అనే సంస్కృత పదానికి వ్యావహారిక రూపమే బోనం. అమ్మవారికి సమర్పించే నైవేద్యమే బోనం. ఈ పండుగకు కొత్త కుండలను మాత్రమే వాడుతారు. శుచిగా, పవిత్రంగా అన్నం వండి, ఘటంలో అంటే కుండలో...
కలవర పెడుతున్న విష జ్వరాలు
రాష్ట్రంలో విషజ్వరాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండటం, పారిశుద్ధ లోపం కారణంగా వైరల్ ఫీవర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో ఆసుపత్రుల ముందు జనాలు క్యూ కడుతున్నారు. వీటితో పాటు మలేరియా,...
భూతాపం భవిష్యత్తు తరాలకు శాపమా!
అసాధారణ ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలం కొనసాగుతున్న వడగాలులు, తీవ్రమైన వాతావరణ మార్పులతో ప్రపంచ మానవాళి, ప్రాణికోటి నిప్పుల కొలిమిలో నివసించాల్సిన అగత్యం ఏర్పడుతున్నదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ ప్రతికూల మార్పులతో ప్రతి వేసవిలో...
ఉదయనిధిపై పిటిషన్ను కొట్టివేసిన మద్రాసు హైకోర్టు
చెన్నై: డిఎంకెకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చిన సమావేశంలో పాల్గొన్నందుకు తమిళనాడు మంత్రులు ఉదయనిధి స్టాలిన్, పికె శేఖర్బాబు, నీలగిరీస్ ఎంపి ఎ రాజాపై కో వారంటో(అనర్హులుగా...
యూఎస్ఏఐడీలో భారత సంతతి మహిళకు కీలక పదవి
వాషింగ్టన్ : యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ ఏఐడీ)అనుబంధ ‘బ్యూరో ఫర్ హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్” అడ్మినిస్ట్రేటర్కి అసిస్టెంట్గా భారతీయ అమెరికన్ సోనాలి కోర్డే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా...
సరళమైన, సహజమైన కవిత్వం
తెలుగులో కవిత్వం రాసేవాళ్ల సంఖ్య గత రెండు మూడు దశాబ్దాలలో బాగా పెరిగింది. కొత్తతరం కవులు కొందరు మంచి కవిత్వం రాస్తున్నారనటంలో సందేహం లేదు. ఇక ఐదారు దశాబ్దాలుగా రాస్తూ వచ్చినవారిలో కొందరు...
ప్రభుత్వ ఆస్పత్రులకు చేరాల్సిన మందులు గోడౌన్లో దొరికాయి!
తెలంగాణకు చెందిన ఔషధ నియంత్రణ అధికారులు జరిపిన దాడుల్లో లక్షల విలువ చేసే ఔషధాలు లభ్యమయ్యాయి. వీటిపై ‘ప్రభుత్వం సరఫరా చేసే మందులు’ అనే ముద్ర ఉండటం విశేషం. వివిధ ప్రభుత్వ ఆస్పత్రులకు...
మురుగునీటి పరీక్ష ద్వారా వైరస్ అంచనా!
కరోనా మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. థాయ్లాండ్ గుహ లోని గబ్బిలాల్లో కరోనాకు చెందిన కొత్తవైరస్ ఉన్నట్టు ఇటీవలనే బయటపడగా, చైనాలో మలేషియన్ పాంగోలిన్స్ (అలుగు)లో జిఎక్స్ పి2వి...
ప్రైమరీ హెల్త్ సెంటర్లను బలోపేతం చేయాలి
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగేలా అధికారులు సమర్ధవంతంగా కృషి చేయాలి
పల్లె దవాఖాన, బస్తీ దవాఖానల పనితీరు మెరుగుపరుచుకోవాలి
మాతా శిశు సంరక్షణకు పెద్దపీట వేయాలి
రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర...
అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములకు పట్టాలు
లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం
అసైన్డ్ భూముల అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాం
కాంగ్రెస్ అనవసర దుష్ప్రచారం
నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/నర్సాపూర్/ఆదిలాబాద్ప్రతినిధి/బోథ్/నిజామాబాద్ ప్రతినిధి: రాష్ట్రంలో మళ్లీ...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
మలేరియా, డెంగ్యూ కేసుల విషయంలో ఆందోళన వద్దు
ఉన్నతస్థాయి సమీక్షలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : సీజనల్ వ్యాధుల పట్ల పూర్తి అప్రమత్తతో ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖమం త్రి టి.హరీశ్ రావు స్పష్టం చేశారు....
సనాతనంతోనే రాష్ట్రపతిని పిలవలేదా?: ఉదయనిధి
చెన్నై : మూఢ నమ్మకాల ఆయువుపట్టు అయిన సనాతన ఆచారాల మేరకే భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూను కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి పిలవలేదా? అని కేంద్ర ప్రభుత్వాన్ని డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్...
మారని ఉదయనిధి వైఖరి: ఈసారి మస్కిటో కాయిల్ ఫోటో
వెబ్ డెస్క్: సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చిన డిఎంకె నాయకుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సోమవారం తాను తన వైఖరి నుంచి తగ్గడం లేదనడానికి సూచనగా సోషల్...
వర్షాకాలం.. వ్యాధుల గాలం
విష జ్వరాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వారం రోజుల్లోనే వైరల్ జ్వరాలు అకస్మాత్తుగా పెరిగాయి. వర్షాలకు ఇళ్ల చుట్టూ నీ రు చేరడం,...
సనాతన ధర్మం – సమానత్వం
తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, సినీ నటుడు, స్వయానా మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, కలరా, మలేరియా లాంటి వ్యాధులతో పోల్చి దాన్ని నిర్మూలించాలని, దాని స్థానం లో రాజ్యాంగ...
కుష్టు, ఎయిడ్స్వంటిదే సనాతన ధర్మం: డిఎంకె ఎంపి రాజా
చెన్నై : దేశంలో సనాతన ధర్మం కుష్టువ్యాధి వంటిదై, మాయని మచ్చను ఆపాదించిందని డిఎంకె ఎంపి , ఉప ప్రధాన కార్యదర్శి ఎ రాజా వ్యాఖ్యానించారు. కుష్టు వ్యాధి గ్రస్తులను వెలివేయడం జరుగుతుందని...
ప్రపంచం దృష్టి భారత్పై పడినా.. ప్రతిపక్షాలకు కనిపించదు : బిజెపి
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రతిష్టాత్మక జి20 సదస్సుతో ప్రపంచం దృష్టి భారత్ పై పడిందని, కానీ ప్రతిపక్షాలకు మాత్రం దేశ అభివృద్ధి కనిపించడం లేదని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్...
సనాతన ధర్మం హెచ్ఐవితో సమానం: మాజీ కేంద్ర మంత్రి ఎ రాజా
చెన్నై: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై చెలరేగుతున్న దుమారం చల్లారకముందే మరో డిఎంకె నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఎ రాజా కొత్త వివాదానికి...
సర్కార్ దవాఖానా.. సరికొత్త రికార్డు
ఆగస్టులో 76.3 శాతం డెలివరీలు నమోదు
ముందు వరుసలో నారాయణ్పేట్, ములుగు జిల్లాలు
సిఎం కెసిఆర్ మార్గదర్శకత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం
ఈ ఘనత సాధించిన వైద్య సిబ్బందికి మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు
హైదరాబాద్ : ఆగస్టు...
సనాతనధర్మంపై సంచలన వ్యాఖ్యలు
డెంగ్యూ, మలేరియా మహమ్మారులకన్నా ప్రమాదకరమన్న తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్
సమూలంగా నిర్మూలించాలని పిలుపు
ఉదయనిధి వ్యాఖ్యలపై భగ్గుమన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఇండియా కూటమి హిందూ ద్వేషపు జట్టని ఆరోపణ
చెన్నై :...