Thursday, May 2, 2024
Home Search

రిలయన్స్ జియో - search results

If you're not happy with the results, please do another search
Jio 5G smartphone for less than Rs 5000

రూ. 2500కే జియో 5జీ ఫోన్!

  ఢిల్లీ : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. రూ.5వేల లోపే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వీలైతే రూ.2500 నుంచి రూ.3వేలకే విక్రయించాలని యోచిస్తోందని సమాచారం....
Jio has 45 lakh new customers

జియోకు 45 లక్షల కొత్త కస్టమర్లు

  ఎయిర్‌టెల్, వొడా ఐడియాకు 59 లక్షలు తగ్గారు న్యూఢిల్లీ : టెలికాం రంగంలో రిలయన్స్ జియోకు కస్టమర్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (విఐఎల్), ఎయిర్‌టెల్ కంపెనీలకు మాత్రం కస్టమర్లు...
Google share in Jio 7.7 percentage says mukesh ambani

జియోలో గూగుల్ వాటా 7.7 శాతం: ముకేశ్ అంబానీ

  ముంబయి: రిలయన్స్ జియో వ్యూహాత్మక భాగస్వామిగా గూగుల్ చేరిందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తెలిపాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ మాట్లాడారు. వాటాదారులను అందరికి పరిచయం చేశాడు....
mukesh

రిలయన్స్ లాభం 39% తగ్గింది

   క్యూ4లో నికర లాభం రూ.6,348 కోట్లు  గతేడాదిలో ఈ లాభం రూ.10,362 కోట్లు  షేరుకు రూ .6.50 చొప్పున డివిడెండ్  రూ.53,125 కోట్లతో దేశంలో అతిపెద్ద రైట్స్ ఇష్యూ న్యూఢిల్లీ: చమురు నుంచి టెలికాం వరకు...

రిలయన్స్- ఫేస్‌బుక్ భారీ డీల్

కిరాణాల నుంచి వస్తువుల పంపిణీకి వాట్సాప్ వినియోగం విద్య, ఆరోగ్య సంరక్షణ రంగంలో సహకారం 10% పెరిగిన రిలయన్స్ షేర్లు న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్‌బుక్‌ల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. ఈ డీల్...
Jio

జియో ‘వర్క్ ఫ్రం హోమ్’ అఫర్..

మనతెలంగాణ/ హైదరాబాద్: కోవిడ్ 19(కరోనా వైరస్) వ్యాప్తిని నివారించడంలో భాగంగా పలు బహుళ జాతి సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ జియో సంస్థ...
Spectrum auction to start May 20

మే 20 నుంచి స్పెక్ట్రమ్ వేలం

ముంబై: తదుపరి స్పెక్ట్రమ్ వేలం మే 20 నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు శుక్రవారం టెలికాం శాఖ(డాట్) దరఖాస్తుల ఆహ్వానానికి నోటీసు జారీ చేసింది. ఈసారి వేలంలో టెలికాం ఆపరేటర్ల నుండి స్పందన...
Sensex was down 1200 points last week

భయపెట్టిన బేర్

హెచ్చుతగ్గులతో మార్కెట్లు, గతవారం సెన్సెక్స్ 1200 పాయింట్లు డౌన్ ముంబై : గతవారం స్టాక్‌మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులను చూశాయి. బుధవారం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్టాక్‌లో అమ్మకాల ప్రభావంతో బేర్ విజృంభించగా, ఇన్వెస్టర్లు భయాందోళన చెందారు....
Free 5G services are no longer

ఉచిత 5జి సేవలు ఇక కట్!

త్వరలోనే చార్జీలు వసూలు చేయనున్న జియో, ఎయిర్‌టెల్ ముంబయి : ఖర్చులను తట్టుకోవడం కోసం టెలికాం రంగ సంస్థలు టారిఫ్‌లను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ప్రీమియం కస్టమర్లకు ప్రస్తుతం అందించే తమ...

ఫ్రీ 5జి సేవలు ఇక లేనట్లే!

ముంబయి: ఖర్చులను తట్టుకోవడం కోసం టెలికాం రంగ సంస్థలు టారిఫ్‌లను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ప్రీమియం కస్టమర్లకు ప్రస్తుతం అందించే తమ అన్‌లిమిటెడ్ ఫ్రీడేటా ప్లాన్‌లను ఆపేసే అవకాశం ఉంది....

మన ఫోన్లే మనపై గూఢచార్లు!

‘భారత దేశంలో బడా వ్యాపారాలు, హిందూ ఆధిపత్యం ఒక దానితో ఒకటి ఎంత చక్కగా కుమ్మక్కై ఉన్నాయో చెప్పడానికి డిజిటల్ విప్లవం ఒక మంచి ఉదాహరణ’ అని ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్...
Jio Bharti Airtel not supporting 5G network

హ్యాండ్‌సెట్‌లకు సపోర్ట్ చేయని 5జి సేవలు

నేడు టెలికాం, మొబైల్ తయారీ కంపెనీలతో ప్రభుత్వం సమావేశం న్యూఢిల్లీ: దేశంలో 5జి మొబైల్ సేవ ప్రారంభించినప్పటికీ వినియోగదారుల వద్ద ఉన్న మొబైల్ హ్యాండ్‌సెట్‌లు ఈ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం లేదు. దీని తర్వాత...
5G mobile network launched

5G శకం ఆరంభం

ఢిల్లీ ప్రగతిమైదాన్‌లో సేవలు ఆరంభించిన ప్రధాని మోడీ 8నగరాల్లో సేవలు షురూ అక్టోబర్‌లోనే అందుబాటులోకి రిలయన్స్ జియో సేవలు ఎప్పటినుంచి ఆరంభించేది ఇదమిత్థంగా స్పష్టం చేయని వొడాఫోన్ ఐడియా 130 కోట్ల మంది భారతీయులకు...
PM Modi drove a car in Sweden sitting in Delhi

ఢిల్లీలో ఉండి.. స్వీడన్‌లో కారు నడిపిన మోడీ

న్యూఢిల్లీ : మానవ జీవితంలో 5జీ సాంకేతిక తీసుకువచ్చే అనూహ్యమైన మార్పును ప్రధాని మోడీ స్వయంగా అనుభూతి పొందారు. శనివారం ఈ కొత్త సేవలకు శ్రీకారం చుట్టిన సందర్భంగా ఢిల్లీలో 5జీ లింక్‌ను...
PM Modi to launch 5G Services on Oct 1

అక్టోబర్ 1నుంచి 5జి సేవలు

అక్టోబర్ 1నుంచి 5జి సేవలు ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో లాంఛ్ చేయనున్న ప్రధాని మోడి 79శాతం 4జి వినియోగదారులు 5జి సేవలకు మారేందుకు సిద్ధం భారతీయ ఆర్థిక వ్యవస్థకు 455 బిలియన్ డాలర్లప్రయోజనం 10శాతానికి పడిపోనున్న 2జి,...
MI Appointed Mark Boucher as Head Coach

ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా బౌచర్

ముంబై: రానున్న ఐపిఎల్ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం మార్క్ బౌచర్‌ను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ...
Jio Bharti Airtel not supporting 5G network

అక్టోబర్ నుంచి 5జి సేవలు

ముగిసిన 5జి స్పెక్ట్రమ్ వేలం టాప్ బిడ్డర్‌గా నిలిచిన రిలయన్స్ జియో రూ.1.5 లక్షల కోట్ల బిడ్లను అందుకున్న టెలికామ్ శాఖ న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఈ...
5G auction over

ముగిసిన 5జి స్పెక్ట్రమ్ వేలం

  న్యూఢిల్లీ: 1,50,173 కోట్ల రూపాయల విలువైన స్పెక్ట్రమ్‌లు అమ్ముడవడంతో భారతదేశపు అతిపెద్ద ఎయిర్‌వేవ్ వేలం ఆగస్టు 1న ముగిసింది. ఏడు రోజుల పాటు సాగిన వేలం ఈ రోజు మధ్యాహ్నంతో ముగిసినట్లు అభిజ్ఞ...
5G spectrum

ఐదో రోజులోకి ప్రవేశించిన స్పెక్ట్రమ్ వేలం

  న్యూఢిల్లీ: రిలయన్స్ జియో , భారతీ ఎయిర్‌టెల్ వంటి ప్లేయర్‌ల నుండి ఇప్పటివరకు రూ.1,49,855 కోట్ల విలువైన బిడ్‌లను పొందిన తర్వాత 5జి స్పెక్ట్రమ్ కోసం వేలం శనివారం ఐదవ రోజు కొనసాగింది....

తొలి రోజే రూ.1.45 లక్షల కోట్లు

5జి వేలానికి భారీ డిమాండ్ 2015తో పోలిస్తే ఇది రికార్డు స్థాయి పోటీలో దిగ్గజ టెలికాం సంస్థలు న్యూఢిల్లీ : మొబైల్ సిగ్నల్ కోసం ఉపయోగించే దేశీయ అతిపెద్ద స్పెక్ట్రమ్(5జి) వేలం తొలి రోజు దిగ్గజ వ్యాపార...

Latest News