Home Search
రిలయన్స్ జియో - search results
If you're not happy with the results, please do another search
రూ. 2500కే జియో 5జీ ఫోన్!
ఢిల్లీ : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. రూ.5వేల లోపే 5జీ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వీలైతే రూ.2500 నుంచి రూ.3వేలకే విక్రయించాలని యోచిస్తోందని సమాచారం....
జియోకు 45 లక్షల కొత్త కస్టమర్లు
ఎయిర్టెల్, వొడా ఐడియాకు 59 లక్షలు తగ్గారు
న్యూఢిల్లీ : టెలికాం రంగంలో రిలయన్స్ జియోకు కస్టమర్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (విఐఎల్), ఎయిర్టెల్ కంపెనీలకు మాత్రం కస్టమర్లు...
జియోలో గూగుల్ వాటా 7.7 శాతం: ముకేశ్ అంబానీ
ముంబయి: రిలయన్స్ జియో వ్యూహాత్మక భాగస్వామిగా గూగుల్ చేరిందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తెలిపాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ మాట్లాడారు. వాటాదారులను అందరికి పరిచయం చేశాడు....
రిలయన్స్ లాభం 39% తగ్గింది
క్యూ4లో నికర లాభం రూ.6,348 కోట్లు
గతేడాదిలో ఈ లాభం రూ.10,362 కోట్లు
షేరుకు రూ .6.50 చొప్పున డివిడెండ్
రూ.53,125 కోట్లతో దేశంలో అతిపెద్ద రైట్స్ ఇష్యూ
న్యూఢిల్లీ: చమురు నుంచి టెలికాం వరకు...
రిలయన్స్- ఫేస్బుక్ భారీ డీల్
కిరాణాల నుంచి వస్తువుల పంపిణీకి వాట్సాప్ వినియోగం
విద్య, ఆరోగ్య సంరక్షణ రంగంలో సహకారం
10% పెరిగిన రిలయన్స్ షేర్లు
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్బుక్ల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. ఈ డీల్...
జియో ‘వర్క్ ఫ్రం హోమ్’ అఫర్..
మనతెలంగాణ/ హైదరాబాద్: కోవిడ్ 19(కరోనా వైరస్) వ్యాప్తిని నివారించడంలో భాగంగా పలు బహుళ జాతి సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ జియో సంస్థ...
మే 20 నుంచి స్పెక్ట్రమ్ వేలం
ముంబై: తదుపరి స్పెక్ట్రమ్ వేలం మే 20 నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు శుక్రవారం టెలికాం శాఖ(డాట్) దరఖాస్తుల ఆహ్వానానికి నోటీసు జారీ చేసింది. ఈసారి వేలంలో టెలికాం ఆపరేటర్ల నుండి స్పందన...
భయపెట్టిన బేర్
హెచ్చుతగ్గులతో మార్కెట్లు,
గతవారం సెన్సెక్స్ 1200 పాయింట్లు డౌన్
ముంబై : గతవారం స్టాక్మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులను చూశాయి. బుధవారం హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్లో అమ్మకాల ప్రభావంతో బేర్ విజృంభించగా, ఇన్వెస్టర్లు భయాందోళన చెందారు....
ఉచిత 5జి సేవలు ఇక కట్!
త్వరలోనే చార్జీలు వసూలు చేయనున్న జియో, ఎయిర్టెల్
ముంబయి : ఖర్చులను తట్టుకోవడం కోసం టెలికాం రంగ సంస్థలు టారిఫ్లను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ప్రీమియం కస్టమర్లకు ప్రస్తుతం అందించే తమ...
ఫ్రీ 5జి సేవలు ఇక లేనట్లే!
ముంబయి: ఖర్చులను తట్టుకోవడం కోసం టెలికాం రంగ సంస్థలు టారిఫ్లను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ప్రీమియం కస్టమర్లకు ప్రస్తుతం అందించే తమ అన్లిమిటెడ్ ఫ్రీడేటా ప్లాన్లను ఆపేసే అవకాశం ఉంది....
మన ఫోన్లే మనపై గూఢచార్లు!
‘భారత దేశంలో బడా వ్యాపారాలు, హిందూ ఆధిపత్యం ఒక దానితో ఒకటి ఎంత చక్కగా కుమ్మక్కై ఉన్నాయో చెప్పడానికి డిజిటల్ విప్లవం ఒక మంచి ఉదాహరణ’ అని ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్...
హ్యాండ్సెట్లకు సపోర్ట్ చేయని 5జి సేవలు
నేడు టెలికాం, మొబైల్ తయారీ కంపెనీలతో ప్రభుత్వం సమావేశం
న్యూఢిల్లీ: దేశంలో 5జి మొబైల్ సేవ ప్రారంభించినప్పటికీ వినియోగదారుల వద్ద ఉన్న మొబైల్ హ్యాండ్సెట్లు ఈ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం లేదు. దీని తర్వాత...
5G శకం ఆరంభం
ఢిల్లీ ప్రగతిమైదాన్లో సేవలు ఆరంభించిన
ప్రధాని మోడీ 8నగరాల్లో
సేవలు షురూ అక్టోబర్లోనే
అందుబాటులోకి రిలయన్స్ జియో సేవలు
ఎప్పటినుంచి ఆరంభించేది ఇదమిత్థంగా
స్పష్టం చేయని వొడాఫోన్ ఐడియా
130 కోట్ల మంది భారతీయులకు...
ఢిల్లీలో ఉండి.. స్వీడన్లో కారు నడిపిన మోడీ
న్యూఢిల్లీ : మానవ జీవితంలో 5జీ సాంకేతిక తీసుకువచ్చే అనూహ్యమైన మార్పును ప్రధాని మోడీ స్వయంగా అనుభూతి పొందారు. శనివారం ఈ కొత్త సేవలకు శ్రీకారం చుట్టిన సందర్భంగా ఢిల్లీలో 5జీ లింక్ను...
అక్టోబర్ 1నుంచి 5జి సేవలు
అక్టోబర్ 1నుంచి 5జి సేవలు
ఢిల్లీ ప్రగతి మైదాన్లో లాంఛ్ చేయనున్న ప్రధాని మోడి
79శాతం 4జి వినియోగదారులు 5జి సేవలకు మారేందుకు సిద్ధం
భారతీయ ఆర్థిక వ్యవస్థకు 455 బిలియన్ డాలర్లప్రయోజనం
10శాతానికి పడిపోనున్న 2జి,...
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్గా బౌచర్
ముంబై: రానున్న ఐపిఎల్ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం మార్క్ బౌచర్ను ప్రధాన కోచ్గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ...
అక్టోబర్ నుంచి 5జి సేవలు
ముగిసిన 5జి స్పెక్ట్రమ్ వేలం
టాప్ బిడ్డర్గా నిలిచిన రిలయన్స్ జియో
రూ.1.5 లక్షల కోట్ల బిడ్లను అందుకున్న టెలికామ్ శాఖ
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఈ...
ముగిసిన 5జి స్పెక్ట్రమ్ వేలం
న్యూఢిల్లీ: 1,50,173 కోట్ల రూపాయల విలువైన స్పెక్ట్రమ్లు అమ్ముడవడంతో భారతదేశపు అతిపెద్ద ఎయిర్వేవ్ వేలం ఆగస్టు 1న ముగిసింది. ఏడు రోజుల పాటు సాగిన వేలం ఈ రోజు మధ్యాహ్నంతో ముగిసినట్లు అభిజ్ఞ...
ఐదో రోజులోకి ప్రవేశించిన స్పెక్ట్రమ్ వేలం
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో , భారతీ ఎయిర్టెల్ వంటి ప్లేయర్ల నుండి ఇప్పటివరకు రూ.1,49,855 కోట్ల విలువైన బిడ్లను పొందిన తర్వాత 5జి స్పెక్ట్రమ్ కోసం వేలం శనివారం ఐదవ రోజు కొనసాగింది....
తొలి రోజే రూ.1.45 లక్షల కోట్లు
5జి వేలానికి భారీ డిమాండ్
2015తో పోలిస్తే ఇది రికార్డు స్థాయి
పోటీలో దిగ్గజ టెలికాం సంస్థలు
న్యూఢిల్లీ : మొబైల్ సిగ్నల్ కోసం ఉపయోగించే దేశీయ అతిపెద్ద స్పెక్ట్రమ్(5జి) వేలం తొలి రోజు దిగ్గజ వ్యాపార...