Home Search
విశ్వ ప్రయత్నం - search results
If you're not happy with the results, please do another search
నూతన క్రిమినల్ చట్టాలు వాటి ప్రభావం!
దేశ స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ ప్రభుత్వం లా కమిషన్లు వరుసగా 1833, 1853, 1861, 1879 సంవత్సరాల్లో వేసి వివిధ చట్టాల రూపకల్పనకు నాంది పలికి ప్రస్తుతమున్న క్రిమినల్ చట్టాలైన భారతీయ పీనల్...
కృష్ణబిలాల మూలాల పరిశోధనకు ఇస్రో సిద్ధం
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ “ ఇస్రో” వచ్చే కొత్త సంవత్సర ప్రారంభంలో మరో అత్యంత సాహసోపేత , ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. విశ్వంలో ఇంతవరకు తెలిసిన అత్యంత దేదీప్యమానమైన...
చేవెళ్ల బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థిగా రంజిత్ రెడ్డి
రంగారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోవద్దని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పార్టీ నాయకులకు హితవు పలికారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాల్లో భాగంగా పార్టీ భవన్లో చేవెళ్ల పార్లమెంంట్ నియోజకవర్గంపై...
‘కాలం’ ఆద్యంతరహితం
ఈ సమస్త విశ్వమూ కాలాధీనమై నడుస్తోంది. కాలం కంటికి కనబడనిది. అదొక పదార్థమూ కాదు. వస్తువూ కాదు. గుణమూ కాదు. శూన్యమూ కాదు. అచేతనం అనడానికి ఆధారం లేదు. సచేతనం అనడానికి స్వరూపమూ,...
అస్థిత్వమే కాదు… ఆస్తులు సృష్టించాం
బిఆర్ఎస్ పాలనలో రూ.50లక్షల కోట్ల సంపద సృష్టి
తొమ్మిదిన్నరేళ్ల పాలనపై స్వేదపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా బిఆర్ఎస్ పాలనను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్...
బాల ప్రపంచం: యునిసెఫ్ పాత్ర
ఎన్నో సమస్యలు వాటి పరిష్కారానికి ఎన్నో వేదికలు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడ్డాయి. అలాంటి వాటిలో యునిసెఫ్ ఒకటి. బాలల కోసం ఏర్పడిన యునిసెఫ్ బాలల ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేయా లి....
కేరళ గవర్నర్ సంఘీయ పోకడలు
దేశంలో ఆర్ఎస్ఎస్ అజెండాను పక్కాగా అమలు చేసే ప్రయత్నం బిజెపి చేస్తున్నది. ప్రధానంగా బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలలో ఇప్పటికే విద్యా రంగాన్ని పాఠ్యాంశాలను పూర్తిగా కాషాయమయంగా మార్చారు. రాష్ట్రాలలోనే కాదు దేశంలోను సిబిఎస్ఇ...
ఘనీభవించే నెత్తుటి జాడల గాజా
గాజాస్ట్రిప్ : నెలల తరబడి సాగుతోన్న యుద్ధంలో ఇప్పటికే దాదాపు 20,000 మంది సామాన్య పాలస్తీనియన్లు బలి అయ్యారు. హమాస్ను నామరూపాలులేకుండా చేస్తామని ప్రకటించిన ఇజ్రాయెల్ ఇప్పుడు పంతంతో ధట్టించిన బాంబుల మోతలతో...
జీవితాలను ‘దురస్తు’ చేసిన కథలు
తెలంగాణ సామాజిక చరిత్రను, రాజకీయ పరిణామాలను, ఆర్థిక స్థితిగతులను సాంస్క ృతిక వికాసాన్ని, మానవ సంబంధాలను రికార్డు చేస్తూ రాసిన మెరుగైన కథలను పాఠకులకు అందిస్తూ సాగుతున్న ఈ కథా ప్రయాణం అప్పుడే...
కశ్మీర్ ప్రజల్ని నిరాశపర్చిన సుప్రీం
జమ్మూ-కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి హామీ ఇచ్చిన ఆర్టికల్ 370ను రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, కేంద్ర పాలిత ప్రాంతం స్థాయికి కుదించిన మోడీ ప్రభుత్వం చర్యలు సబబేనంటూ సుప్రీం కోర్టు...
2040 నాటికి చంద్రునిపైకి భారత వ్యోమగామి
లక్ష్యసాధనకు నలుగురు పైలట్లకు శిక్షణ : ఇస్రో ఛైర్మన్ సోమనాథ్
తిరువనంతపురం : చంద్రయాన్3 చారిత్రక విజయం తరువాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడి పైకి వ్యోమగామిని పంపే ప్రయత్నంలో...
సాంజలీ అనుసృజనం
నోబెల్ పురస్కారమందుకొన్న రవీంద్రనాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’ యెన్నో భాషల్లోకి అనువాదం అయింది. ఒక్క తెలుగులోనే చాలా అనువాదాలు వచ్చాయి. రఘువర్మ చేసిన స్వేచ్ఛా కవితానువాదం వాటికి మరో చేర్పు. మిగతా వాటికి సమఉజ్జిగా...
ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తమకు ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలు తీర్పు ఇ చ్చారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు పేర్కొన్నారు. ఇది కేవలం స్పీడ్ బ్రేక ర్ మాత్రమే అని,...
పోలీస్ సిబ్బందికి రివార్డులు..
సిటిబ్యూరోః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడ్డుకున్న పోలీసులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా అభినందించారు. ఐసిసిసిలోని తన కార్యాలయానికి శుక్రవారం వారిని పిలిపించుకుని అభినందించారు. తెలంగాణ...
ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం:రాహుల్ గాంధీ
సంగారెడ్డి: తెలంగాణ ప్రజల స్వప్నాలను సాకారం చేస్తామని అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల...
ఆలిండియా జ్యుడీషియల్ సర్వీసుతో మెరుగైన న్యాయం: ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ: ప్రజలకు మరింత మెరుగ్గా న్యాయాన్ని అందించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు సూచనలు చేశారు.అందుకు ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీసును ఏర్పాటు చేయాలన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ఆదివారం ఏర్పాటు...
బిఆర్ఎస్ గెలుపు దేశానికి మలుపు
తెలంగాణ గెలుపు దేశానికి మలుపు. తెలంగాణలో కెసిఆర్ తిరిగి అధికారంలోకి రావడం తథ్యం అనే నేపథ్యంలో గెలుపు ప్రభావం కేవలం తెలంగాణకే కాకుండా, జాతీయ స్థాయిలో ప్రభావితం చూపుతుంది. తెలంగాణలో బిఆర్ ఎస్...
బాదంపహార్ రైల్వే స్టేషన్ నుండి మూడు కొత్త రైళ్లు
జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
మన తెలంగాణ / హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఒడిశాలోని బాదంపహార్ రైల్వే స్టేషన్ నుండి మూడు కొత్త మెము రైళ్లను...
తెలంగాణ ముందే ఓటు వేసిందా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి, కాంగ్రెస్ పార్టీల నామినేషన్ల ప్రక్రియ ప్రహసనంగా మారినా, ఎట్టకేలకు ముగిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏ నియోజక వర్గానికి, ఏ పార్టీ అభ్యర్థి ఎవరో తెలుసు కాబట్టి...
నవంబర్ 20 నుంచి డిస్కవరీలో ‘హిస్టరీ హంటర్’ స్ట్రీమింగ్
ముంబై: అనేక వారసత్వ కట్టడాలు, ప్రముఖులు, చారిత్రాత్మక సంఘటనల చుట్టూ అల్లుకున్న రహస్య విషయాలతో భారతదేశ చరిత్ర నేటికీ దేశవ్యాప్తంగాప్రజలను ఆకర్షిస్తూనే ఉంది. ఈ ధారావాహికలోని అద్భుతమైన కథలు1500 సంవత్సరాల క్రితం ఉనికిలో...