Home Search
సామాజిక న్యాయం - search results
If you're not happy with the results, please do another search
గులాబీ సైన్యం కదంతొక్కాలి
మనతెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లో ఉన్న వేళ జరగబోతున్న బిఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభ పార్టీ యంత్రాంగం మొత్తానికి ఒక గొప్ప అవకాశమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు అన్నారు....
ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గత వారం టివి లైవ్లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ దారుణంగా హత్యకు గురికావడాన్ని దేశంలో చాలా మంది గర్వంగా భావిస్తున్నారు. కరడుగట్టిన నేరస్థులకు...
బిజెపి స్వప్రయోజక దాడులు!
బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను దేశ ప్రజలు గమనిస్తున్నారు.ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సిబిఐ, ఇడిని దుర్వినియోగం చేయడం అందరికీ తెలిసిందే. 95% పైగా రాజకీయ కేసులు ప్రతిపక్ష పార్టీలపై మాత్రమే...
మనుస్మృతిపై అంబేడ్కర్ పోరాటం
మనుస్మృతిని తగలబెట్టడానికి ముందు మహద్లోని ఒక ఊర చెరువు నుండి దళితులను తాగు నీరు తీసుకోకుండా అగ్రవర్ణ హిందువులు అడ్డుకోవడంతో ఆ పట్టణంలో 1927 మార్చి 20వ తేదీన అంబేడ్కర్ నేతత్వంలో ఒక...
మార్టిన్ లూథర్ కింగ్ ‘సమతా స్వప్నం’
అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ 1863లో విముక్తి చట్టం చేశారు. సంఘటిత ఉత్తర అమెరికాలో బానిసత్వం ముగిసింది. రెండేళ్లకు అంతర్యుద్ధం అంతమైంది. దక్షిణ రాష్ట్రాల కోట్ల వ్యవసాయ కార్మికులు స్వేచ్ఛా సంధ్య కోసం...
రైతు ఉద్యమాన్ని బలపర్చిన బుద్ధుడు
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వ్యవసాయం గూర్చి ఓ మాట చెప్పారు. EVERY THING ELSE CAN WAIT, BUT NOT AGRICULTURE అని! కాలాలు మారిపోవచ్చు. కాని,...
ఏప్రిల్ 3న బిసిల ఛలో ఢిల్లీ..
హైదరాబాద్ : చట్టసభల్లో 50 శాతం బిసి రిజర్వేషన్ల కోసం ఆందోళనా కార్యక్రమాలను ఉధృతం చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం నిర్ణయించింది. డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏప్రిల్...
ఏప్రిల్ 3న బిసిల ఛలో ఢిల్లీ… పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన
50 శాతం రిజర్వేషన్లు ...కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం ఆందోళన
కోర్ కమిటి సమావేశంలో నిర్ణయం
మన తెలంగాణ / హైదరాబాద్ : చట్టసభల్లో 50 శాతం బిసి రిజర్వేషన్ల కోసం ఆందోళనా కార్యక్రమాలను...
చట్టసభల్లో మహిళకు కోటా ఎప్పుడు?
ప్రపంచ ఆర్థిక ఫోరం 2022 నివేదిక ప్రకారం ప్రపంచంలోని లింగ సమానత్వ సూచీలో భారత దేశం 146 దేశాల్లో 135వ స్థానంలో నిలిచింది. స్త్రీ, పురుష సమానత్వం కోసం నాలుగు ప్రధాన అంశా...
ఉద్యోగుల పెన్షన్ దేశ గౌరవం
అభివృద్ధి చెందిన వైద్యం, ఆధునిక చికిత్స సౌకర్యాలతో ప్రపంచ వ్యాప్తంగా మనుషుల ఆయు ష్షు పెరిగింది. ప్రపంచంలో 2020కి 60 ఏళ్ళవారి సంఖ్య 100 కోట్లతో 5 ఏళ్లలోపు పిల్లల సంఖ్యను దాటింది....
అత్యాచారం కేసులో యువకుడికి 20సంవత్సరాల జైలు శిక్ష
నేరెడుచర్ల ః మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడికి 20సంవత్సరాలు జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తున్నట్లు జిల్లా సెషన్స్కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కేవలం సంవత్సర కాలంలోనే కేసును...
మోడీది ‘సైలెన్స్ రాజ్’
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో...
ఉప ప్రణాళికపై ఉదాసీనత
షెడ్యూల్డు కులాలు, తెగల అభ్యున్నతి, సామాజిక భద్రతకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళిక, షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళిక (ఆర్థిక వనరుల ప్రణాళికా రచన, కేటాయింపు, వినియోగం) చట్టం -2013 తెచ్చారు....
కెసిఆర్కు రేవంత్ లేఖ..
హైదరాబాద్: సిఎం కెసిఆర్కు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, బడ్జెట్ లో నిధుల కేటాయింపు గురించి ప్రస్తావించారు. రైతులకు రూ.లక్ష...
బడ్జెట్ ఓటు బాట
కేంద్రంలో హ్యాట్రిక్ విజయం కోసం తపిస్తున్న ఎన్డిఎ ప్రభుత్వం తన పూర్తిస్థాయి ఆఖరి బడ్జెట్ను ఓటుబాట పట్టించింది. మధ్యతరగతిని మచ్చిక చేసుకోవడానికి ఆదాయం పన్నులో భారీ మినహాయింపును ప్రకటించి ఉద్యోగులను ఆకర్షించే...
లైక్ కొట్టారో ఖాతా ఖాళీ
ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నయాదందా
మొదట కొంత డబ్బులు ఇచ్చి.. ఆ తరువాత దోచుకుంటున్న సైబర్నేరగాళ్లు
అపరిచిత వ్యక్తుల మెసేజ్లకు సమాధానం ఇవ్వొద్దు
ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త
పోలీసు ఉన్నతాధికారుల హెచ్చరిక
మన తెలంగాణ/సిటీబ్యూరో: సైబర్...
దళిత బంధు ఓ మహాయజ్ఞం
ఒకప్పుడు వెలి బతుకులు.. ఊరికి దూరం గా బిక్కుబిక్కుమంటూ దీనంగా కాలం గడిపిన గడ్డు రోజులు.. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా వలపోతలే మా తలరాతలని బతుకులీడ్చిన వెతల గాథలు.. కలతలు...
పొట్టి శ్రీరాములుపై అక్షర సత్యాలు
పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటపటిమను, మద్రాసు నుంచి ఆంధ్రాను స్వతంత్ర రాష్ట్రంగా చెయ్యాలనే సంకల్పాన్ని డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు తన సంపాదకత్వంలో ఉద్దండ పండితులైన...
నిఖార్సైన అంబేడ్కర్వాది బత్తుల
ఈ దేశ భూమి పుత్రులు, సింధు, హరప్పా, మోహంజుదారో వంటి ప్రపంచ స్థాయి నాగరికతలకు నాంది పలికిన ఆది భారతీయులు / మూల భారతీయులు (ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలు) కుల వ్యవస్థ...
తాలిబాన్ల ఉక్కుపాదం
సంపాదకీయం: కొద్ది తేడాలతో అన్ని మతాలు మహిళకు రెండవ తరగతి పౌరసత్వాన్నే ఇచ్చాయి. పురుషులతో సమానమైన పరిగణనకు ఆమెను అనర్హురాలుగానే చేశాయి. ఆధునిక ప్రజాస్వామిక రాజ్యాంగాలు స్త్రీ పురుషులిద్దరికీ సమాన ఓటు హక్కుతో...