Sunday, September 14, 2025
Home Search

సామాజిక న్యాయం - search results

If you're not happy with the results, please do another search

అద్వానీకి భారత రత్న ఎందుకిచ్చినట్టు?

ఎల్.కె. అద్వానీ, కర్పూరీ ఠాకూర్‌లకు భారత రత్న అవార్డు ఇవ్వనున్నట్టు రాష్ర్టపతి భవన్ ప్రకటించక ముందే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించేశారు. అద్వానీకి 2015లోనే పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. గడిచిన ఈ తొమ్మిదేళ్ళలో...
AP Assembly budget 2024-25

విద్యారంగంపై రూ.73,417 కోట్లు ఖర్చు: గవర్నర్

అమరావతి: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేసిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, ప్రజల...
Nationwide census and economic surveys: Rahul promises

మాకు నితీశ్ అవసరం లేదు: రాహుల్ గాంధీ

పూర్ణియా: బీహార్‌లో సామాజిక న్యాయం కోసం మహాఘట్‌బంధన్ పోరాడుతుందని, ఇందుకు తమకు నితీశ్ కుమార్ అవసరం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్...

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎక్కడ?

భారత దేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఆగస్టు 15,...
KTR said that he agrees with Mamata Banerjee's comments

రేవంత్ క్షమాపణ చెప్పాలి..

హైదరాబాద్ : రైతు భరోసా ప్రారంభించామని పచ్చి అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. సిఎం దావోస్ వెళ్లి ప్రపంచ వేదిక పైన...
January 26 is national holiday

జనవరి 26 జాతీయ పండగేనా!

26 జనవరి అనగానే పిల్లల్లో ఒక ఆనందం. చక్కని స్కూలు డ్రెస్‌లు వేసుకొని ఉదయం 5 గం॥లకే తయారై స్కూలుకు పరిగెత్తాలని ఉత్సాహం. స్కూలు నుండి రెండు వరుసలుగా బారులు తీరి జెండాలు...
Reddy domination in BJP

బిజెపిలో రెడ్లదే పెత్తనం!

బండ చాకిరిలోనే బిసి నేతలు జిల్లా అధ్యక్షుల ఎంపికలో బిసిలకు మొండి చేయి, బిసి అధ్యక్షులను పక్కన పెట్టి రెడ్లకు అవకాశం, పార్లమెంట్ కన్వీనర్ రెడ్డినే పార్లమెంట్ ఇంచార్జీ రెడ్డినే జితేందర్‌రెడ్డికి, శాంతికుమార్‌కు కనీస...

రాహూల్ యాత్ర అందరిది..తరలిరండి: జైరాం రమేష్

న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ ఈ నెల 14నుంచి ప్రారంభించే భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రజానీకం మమేకం కావాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చింది. భారత్ జోడో యాత్ర తరువాత కాంగ్రెస్...
Rahul Gandhi Yatra 2.0

రాహూల్ యాత్ర అందరిది.. తరలిరండి

భారత్ జోడో యాత్ర 2పై కాంగ్రెస్ పిలుపు న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ ఈ నెల 14నుంచి ప్రారంభించే భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రజానీకం మమేకం కావాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు...
No Pharma city cancellation

ఫార్మా సిటీ రద్దు చేయం

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దగ్గరి దారిలో మెట్రో లైన్ నిర్మాణం మనతెలంగాణ/హైదరాబాద్: మెట్రో, ఫార్మాసిటీ రద్దు చేయడంలేదని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాప్రయోజనాలు దృ ష్టిలో ఉంచుకొని దానిని స్ట్రీమ్ లైన్...
CM Revanth Reddy Istagosti with Media at Secretariat

యువతకు నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక వర్సిటీలు: సీఎం రేవంత్

యువతకు నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక వర్సిటీలు ఏర్పాటు చేస్తామని.. ఉపాది అవకాశాలను మెరుగుపరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన...
Let's fight for education in the spirit of immortal heroes: SFI

అమర వీరుల స్ఫూర్తితో విద్యావిధానంపై పోరాడుతాం: ఎస్‌ఎఫ్‌ఐ

మన తెలంగాణ/హైదరాబాద్ : అమరుల స్ఫూర్తితో నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా పోరాడుతామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు పేర్కొన్నారు. భారత దేశ విద్యార్ధి ఉద్యమంలో అనేక విద్యార్ధి ఉద్యమాలు నడిపిన ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భావ...
Ambedkar Secretariat

నేడు కలెక్టర్ల కాన్ఫరెన్స్

మన తెలంగాణ/హైదరాబాద్ : తమ ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమ లు, పాలనా యంత్రాంగం గ్రామ స్థాయికి తీసుకె ళ్లే ప్రజా పాలన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా...

రైతు హిత ప్రధాని చరణ్‌సింగ్

వ్యవసాయంలో మార్పులకు అనుగుణంగా అవసరమైన పథకాల రూపకల్పన చేయాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, గ్రామీణ శ్రేయస్సుకు గణనీయమైన సహకారి వ్యవసాయం. రైతులు సమాజానికి చేసిన కృషికి రైతులందరినీ గౌరవించడం, అభినందించడం కోసం...
Poets and writers should work for the spread of progressive sentiments and public literature

అభ్యుదయ భావాలూ ప్రజా సాహిత్య వ్యాప్తికి కవులు, రచయితలు కృషి చేయాలి

సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివ రావు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అభ్యుదయ భావాలూ, ప్రజా సాహిత్య వ్యాప్తికి కవులు, రచయితలు కృషి చేసి సమాజ ప్రగతికి దోహద పడాలని...
Corruption is destroying democracy

ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న అవినీతి

ప్రపంచ వ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల్లో అవినీతి ప్రధానమైంది. అవినీతి కనిపించని సమాజం లేదు. అవినీతి రహిత దేశం కరువు. నైతికత నలిగిపోతున్నది. నీతి నీరుగారిపోతున్నది. పారదర్శకత పలుచబడుతున్నది. మానవీయత మంటగలుస్తున్నది....

వర్గీకరణపై మోడీ హామీ అమలయ్యేనా?

ఎస్‌సి ఎ, బి, సి, డి వర్గీకరణ పోరాటం మొదలై మూడు దశాబ్దాలు అవుతున్నది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 1994లో 20 మంది మాదిగ యువకులతో వ్యవస్థాపక...
Revantth Reddy

రాష్ట్రంలో ప్రజా పాలన మొదలయ్యింది

ఏ కష్టమొచ్చినా ప్రజాభవన్‌కు రావచ్చు ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికే వినియోగిస్తా విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తా:  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ ప్రజల పోరాటాలు, త్యాగాల పునాదులపై...
CM Revanth Reddy Speech in LB Stadium

పాలకులుగా కాదు, ప్రజా సేవకులుగా పనిచేస్తాం: రేవంత్ రెడ్డి

పోరాటాలు, త్యాగాల పునాదుల మీద ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాలుగు కోట్ల మంది తెలంగాణా ప్రజల ఆకాంక్షలను, ఆలోచనలను ప్రతిఫలించేలా, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి స్వేచ్ఛ,...

న్యాయ వ్యవస్థలో సంస్కరణలు!

భారతీయ జనతా పార్టీ పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, ఉన్నత న్యాయ వ్యవస్థకు మధ్య మౌలికమైన వైరుధ్యాలు తరచూ వ్యక్తమవుతున్నాయి. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల దృక్పథానికి ప్రభుత్వం తరపు వాదనకు పొసగకపోడం...

Latest News

ఉపపోరు తప్పదు