Home Search
సెన్సెక్స్ - search results
If you're not happy with the results, please do another search
అవరోధాల్లోనూ ముందుకు..
2021-22లో ఇన్వెస్టర్ల సంపద రూ.59 లక్షల కోట్లు పెరిగింది
గత ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ 18 శాతం జంప్
న్యూఢిల్లీ : నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2022-23)లో అడుగుపెడుతున్నాం. అయితే గత ఆర్థిక...
టాప్ 10 కంపెనీల విలువ రూ.2.7 లక్షల కోట్లు పెరిగింది..
ముంబయి : గత వారం టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.7 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ 4 శాతం పెరిగింది. అయితే టాప్ 10లో అన్ని కంపెనీలు కూడా లాభాలను...
ఇన్వెస్టర్ల సంపద
రూ.11 లక్షల కోట్లు జంప్..
మార్కెట్లకు ఫలితాల జోష్
817 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల జోష్ మార్కెట్లో కనిపించింది. రష్యాఉక్రెయిన్ సంక్షోభం కారణంగా కొద్ది రోజులుగా నష్టాలను చూసిన...
రెండో రోజూ లాభాలు
1,223 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేశాయి. ఫైనాన్షియల్, ఆటోమొబైల్ స్టాక్స్లో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు లాభాల బాటపట్టాయి. మార్కెట్...
4 రోజుల నష్టాలకు బ్రేక్
ముంబై : వరుసగా నాలుగు రోజులుగా నష్టాలను చూస్తున్న మార్కెట్లు ఎట్టకేలకు మంగళవారం లాభాలను చవిచూశాయి. ఐటి, ఫార్మా స్టాక్స్లో కొనుగోళ్ల దన్నుతో మార్కెట్లు కొంత పెరిగాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్...
భారీ నష్టాల్లో మార్కెట్లు
778 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. రష్యాఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచ మార్కెట్లు నష్టపోగా, ఇది దేశీయంగాను ప్రభావం చూపింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్...
ముంచిన యుద్ధం
‘బేర్’మన్న ప్రపంచ మార్కెట్లు
గతవారం సెన్సెక్స్ 1600 పాయింట్లు నష్టం
(మార్కెట్ సమీక్ష)
ముంబై : గత వారం దేశీయ స్టాక్మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. కరోనా మహమ్మారి ముగిసిందనుకుంటే, ఇప్పుడు ఉక్రెయిన్ష్య్రా యుద్ధం మొదలైంది. ఈ...
మార్కెట్లు జంప్
రష్యా-ఉక్రెయిన్ శాంతి ఆశలతో పుంజుకున్న మార్కెట్లు
ముంబై : ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి రష్యా తన దళాలను వెనక్కి తీసుకుందనే వార్తలతో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరపడంతో మార్కెట్లు జంప్ చేశాయి. సోమవారం ఎంత...
7లక్షల కోట్లు ఆవిరి
1024 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు
రూ.7 లక్షల కోట్లు ఆవిరి..
గత మూడు రోజుల్లో ఇన్వెస్టర్లు కోల్పోయిన విలువ
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు
1,024 పాయింట్లు పడిపోయిన...
బడ్జెట్ మార్కెట్లు జై
848 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై : వృద్ధి అనుకూల బడ్జెట్కు దేశీయ స్టాక్మార్కెట్లు జైకొట్టాయి. బడ్జెట్ 2022ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన సమయంలో మార్కెట్లు దూకుడుగా కనిపించాయి. తీవ్ర హెచ్చుతగ్గులకు...
భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు సోమవారం బారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. వెయ్యి పాయింట్లకు పైగా సెన్సెక్స్ లాభపడింది. 300 పాయింట్లకుపైగా నిఫ్టీ లాభంలో దూసుకుపోతుంది. ప్రస్తుతం నిఫ్టీ 17వేల మార్క్ పైన ట్రేడవుతోంది. అంతర్జాతీయ...
మళ్లీ నష్టాల్లోకి మార్కెట్లు
581 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. గురువారం మార్కెట్ మళ్లీ భారీగా పతనమైంది. సెన్సెక్స్ 581 పాయింట్లు నష్టపోయి 57,276 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ...
బుల్ జోరు
533 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
న్యూఢిల్లీ : ఈ వారంలో వరుసగా మూడో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 533 పాయింట్ల లాభంతో 61,150 వద్ద ముగిసింది. నిఫ్టీ...
నిఫ్టీ @ 18000
650 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా, ప్రపంచ మార్కెట్ల సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ మార్కెట్లు మాత్రం దూసుకెళ్తున్నాయి. సోమవారం నిఫ్టీ కీలక 18,000 మార్క్ను దాటింది. గతేడాది...
కొనసాగుతున్న బుల్ ర్యాలీ
157 పాయింట్లు పెరిగి
ముంబై : వరుసగా మూడో రోజు దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. అయితే గురువారం ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ మార్కెట్లు ముందుకు సాగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మాస్యూటికల్స్ షేర్లు...
మళ్లీ బుల్ జోరు
886 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : సోమవారం భారీ పతనం నుంచి మార్కెట్లు కోలుకుని మంచి లాభాలను నమోదు చేశాయి. మంగళవారం బుల్ ర్యాలీ కనిపించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 886...
రెండో రోజూ లాభాలు
777 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: వరుసగా రెండో రోజు మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ప్రపంచ మార్కెట్లు ఓమిక్రాన్ భయాలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ దలాల్ స్ట్రీట్పై బుల్స్ పరుగు ఆలేదు. మార్కెట్...
మళ్లీ నష్టాల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ నష్టాల్లో ముగిశాయి. బుధవారం సూచీలు తీవ్ర ఒడిదుడుకులను చూశాయి. సెన్సెక్స్ 323 పాయింట్లు పడిపోయి 58,340 వద్ద ముగిసింది. ప్రభుత్వ కంపెనీల షేర్లు పెరిగాయి. పేటీఎం...
మూడు రోజుల నష్టాలకు బ్రేక్
767 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ : వరుసగా మూడు రోజులుగా నష్టాలను చూస్తున్న మార్కెట్లకు వారాంతం శుక్రవారం ఊరట లభించింది. ఐటి స్టాక్స్, ఇతర ఇండెక్స్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. మార్కెట్...
ఫ్లాట్గా ముగిసిన దేశీయ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఒడుదొడుకుల సెషన్లో చివరికి మార్జినల్ లాసెస్తో ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 112.16 పాయింట్లు లేక 0.19 శాతం పతనమై 60433.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 24.20...