Home Search
హత్య - search results
If you're not happy with the results, please do another search
మంత్రి శ్రీనివాస్గౌడ్కు భద్రత పెంపు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్ : మంత్రి శ్రీనివాస్గౌడ్కు భద్రత పెంచుతూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలో మంత్రి భద్రత నిమిత్తం మరో 20 మంది పోలీసులను కేటాయిస్తూ ప్రభుత్వం...
ఫోన్ చూడొద్దని తల్లి మందలింపు.. ఇంటర్ విద్యార్థిని మృతి..
తిరుపతి: తిరుపతిలో దారుణ ఘటన జరిగింది. ఓ విద్యార్థి ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందిన ఘటన ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొర్లగుంట మారుతి నగర్ లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు...
ఇద్దరు పిల్లలతో పాటు బావిలో దూకిన తల్లి
అమరావతి: ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పూలతోటలో కుటుంబంలో కలహాలు చెలరేగడంతో తల్లి తన ఇద్దరు...
సుపారీ గ్యాంగ్ల హల్చల్
హత్యలు చేసేందుకు కిరాయి హంతకులు
చేతికి మట్టి అంటకుండా ప్లాన్ వేస్తున్న నిందితులు
రెండు కేసుల్లో సుపారీ గ్యాంగ్ పాత్ర
ఇబ్రహీంపట్నం, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో బీహారీ ముఠాలు
మనతెలంగాణ, సిటిబ్యూరోః రాష్ట్ర రాజధానిలో హత్యలు చేయించేందుకు...
భర్త ఇంట్లో భార్య శవం… లవరే చంపాడని…
బెంగళూరు: భర్త ఇంట్లో భార్య హత్యకు గురికావడంతో ఆమె ప్రియుడే హత్య చేశాడని భర్త స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంఘటన కర్నాటక బళ్లారి నగరం హంద్రాళ కాలనీలో జరిగింది. అత్తింటి...
కుట్రదారులపై చర్యలు తీసుకోవాలి : బిసి సంఘాలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్య కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బిసి సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. గురువారం జరిగిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ను హత్య చేయడానికి కొందరు...
మంత్రి శ్రీనివాస్ గౌడ్కు అండగా ఉంటాం : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మహబూబ్నగర్: మంత్రి శ్రీనివాస్ గౌడ్పై హత్యకు కుట్రపన్నడం దారుణమని, ఇలాంటి ఘటనలు జిల్లాలో జరగడం దురదృష్టకరమని జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు, జడ్చర్చ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో దేవరకద్ర ఎమ్మెల్యే...
ఖైదీలకు ‘సంసార సుఖం’ సాధ్యమా?
జైలు శిక్ష పడ్డవారు కుటుంబాలకు దూరంగా బతకవలసి వస్తుంది. మూడు నెలలకోసారి ములాఖత్ పేరిట కళ్ళతో పలకరించుకొని, ఫోను మాధ్యమంగా మాట్లాడుకోవలసిందే. కొత్తగా పెళ్లయినవారిలో ఒకరికి అనుకోకుండా ఏళ్ల తరబడి జైలు లో...
యుపిలో బిజెపి ఓడితే!?
భారతదేశ సామాజిక నిర్మాణ వ్యవస్థ ఎలా ఉంది? దేశానికి ఫాసిజం ప్రమా దం పొంచి ఉన్నదా? ఉంటే అది ఏ రూపంలో ఉంది? ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి,...
విప్లవ ధీరుడు ఆజాద్
నీలో ఉన్నది ఉప్పునీరా అయితే నీ కోసమే బతుకు. కాదు ఉడుకు రక్తం మంటావా అయితే దేశం కోసం మరణించు నీ దేహం నిప్పుకణాల కొలిమి అయితే అనుక్షణం నీ ప్రాణాల్ని సంఘానికి...
యువకుడిని చంపిన మావోలు
కొత్తగూడెం: పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో ఓ యువకుడిని మావోయిస్టులు హత్య చేసిన సంఘటన ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ధనోరా ప్రాంతానికి చెందిన కుడియం అర్జున్...
రష్యాలో చిక్కుకున్న మిర్యాలగూడ స్టూడెంట్..
హైదరాబాద్: రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అక్కడ తమ పిల్లలు ఎలా ఉన్నారో అని ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వైద్య విద్యను అభ్యసించడానికి రష్యా, ఉక్రెయిన్...
కన్న కూతురిని చంపి… అత్యాచారం…
భోపాల్: కూతురును చంపి అనంతరం ఆమెపై కన్న తండ్రి అత్యాచారం చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం గునా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కన్న కూతురును (14) తండ్రి హత్య...
యూపీ ఎన్నికల వేళ యోగి కీలక ప్రకటన
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నాలుగో విడత ఎన్నికల వేళ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కీలక ప్రకటన చేశారు. సంరక్షణ కరువైన గోవులను పెంచే రైతులకు వెయ్యి రూపాయలు సాయం అందిస్తామన్నారు. రాష్ట్రంలో...
‘వివేక’ కేసు కడప కోర్టుకు బదిలీ
సిబిఐ ఎఎస్పిపై కేసు నమోదు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయిం ది. పులివెందుల మేజిస్ట్రేట్ ఈ...
మల్లన్నకు జలబోనం
11 జిల్లాల పరిధిలో 11.5లక్షల ఎకరాలకు సాగునీరు, మిషన్ భగీరథ కింద 7 జిల్లాల్లోని 9 నియోజకవర్గాల దాహం తీర్చనున్న జలప్రదాయిని.
జంటనగరాలకు, పరిశ్రమలకు జలధారలు
నదికి నడక నేర్పిన అపరభగీరథుడు కెసిఆర్
దేశంలోనే నదిలేని...
నాలుగో దశ బరిలో 27 శాతం మంది కళంకితులే
రేపు యూపీ ఎన్నికల పోలింగ్
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ నాలుగోదశ ఎన్నికల పోలింగ్ ఈనెల 23 న జరగనున్నది. 624 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు...
హైటెక్ సిటీలో మహిళ అనుమానాస్పద మృతి..
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మంగళవారం హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ పక్కన ఓ మహిళ మృతదేహం లభించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి...
టెర్రరిజం అంతమెప్పుడు?
దాదాపు 14ఏళ్ల కిందటి (2008 జూలై) అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో స్పెషల్ కోర్టు శుక్రవారం నాడు విధించిన శిక్షల్లో కొట్టవచ్చినట్టు కనిపించిన విశేషం ఒకేసారి 38మందికి ఉరిశిక్ష పడడం. గతంలో...
దిశా సాలియన్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ లను చంపేశారు
కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఆరోపణ ...
సిబిఐకి వివరాలు ఇవ్వడానికి సిద్ధం
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్, ఆయన మేనేజర్ దిశా సాలియన్ హత్యకావింపబడ్డారని, ఈ రెండు సంఘటనలకు...