Wednesday, May 15, 2024

ఫోన్ చూడొద్దని తల్లి మందలింపు.. ఇంటర్ విద్యార్థిని మృతి..

- Advertisement -
- Advertisement -

Inter Student Suicide in Tirupati

తిరుపతి: తిరుపతిలో దారుణ ఘటన జరిగింది. ఓ విద్యార్థి ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందిన ఘటన ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొర్లగుంట మారుతి నగర్ లో చోటుచేసుకుంది.  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కె వాణిశ్రీ(16)గా పోలీసులు గుర్తించారు. చదువు మీద శ్రద్ద చూపకుండా ఫొన్ వాడుతున్నందుకు తల్లి మందలించడంతో మనస్తానపానికి గురైన వాణిశ్రీ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఈస్ట్ ఎస్ఐ జయస్వాములు పేర్కొన్నారు.

Inter Student Suicide in Tirupati

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News