Saturday, July 5, 2025
Home Search

హత్య - search results

If you're not happy with the results, please do another search
AP High Court on YS Viveka murder case

‘వివేక’ కేసులో నిందితులకు చుక్కెదురు

ఎర్ర గంగిరెడ్డి,ఉమాశంకర్‌రెడ్డి పిటిషన్ల కొట్టివేత హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితులకు ఎపి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో దస్తగిరిని అప్రూవర్‌గా అనుమతించడాన్ని సవాల్ చేస్తూ గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి హైకోర్టులో...
Minister's son Ashish Mishra granted bail in Lakhimpurkheri case

లఖింపూర్‌ఖేరీ కేసులో మంత్రి కుమారుడు ఆశీష్ మిశ్రాకు బెయిలు

  లఖింపూర్‌ఖేరీ : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన లఖింపూర్‌ఖేరీ హింసాత్మక సంఘటనలో ప్రధాన నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా మంగళవారం జైలు నుంచి విడుదలయ్యారు. అలహాబాద్...
Let's protect federal system from BJP

కలిసి నడుద్దాం

బిజెపి కబళింపు నుంచి ఫెడరల్ వ్యవస్థను కాపాడుకుందాం తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులతో మాట్లాడా, వారితో కలిసి ఫెడరల్ వ్యవస్థ రక్షణకు కృషిచేస్తాం మమతా బెనర్జీ ప్రకటన కేంద్రంలోని పాలకుల కబళింపు నుంచి దేశ ఫెడరల్...
CM KCR inaugurated Integrated Collectorate office at bhuvanagiri

మీ అవినీతి రట్టు చేస్తా

దేశమంతటా తిరిగి అన్ని భాషల్లోనూ ప్రచారం చేస్తా కేంద్రంపై పోరుకు అందరికంటే ముందుంటాం కర్నాటకలో ఆడబిడ్డల మీద రాక్షసుల్లా దాడి చేస్తున్నారు రాహుల్‌గాంధీని పట్టుకొని అసోం సిఎం అలా అంటాడా?.. నాకైతే కళ్లలో నీళ్లు తిరిగాయి.....

భర్తను చంపి.. ఏడంతస్తుల పైనుంచి తోసి..

ముంబైలో భార్య, కుమారుడి అరెస్టు ముంబై: ఒక 54 ఏళ్ల వక్తిని అతని భార్య, కుమారుడే హత్య చేసి శవాన్ని ఏడంతస్తుల భవనం పైనుంచి కిందకు పడేశారని పోలీసులు తెలిపారు. ముంబైలోని అంబోలి ప్రాంతంలో...
Dalit woman found buried near former SP MLA’s ashram in Unnao

ఉన్నావ్‌లో దళిత యువతి మృతదేహం వెలికితీత

మాజీ ఎస్‌పి మంత్రి భూమిలో లభ్యం ఉన్నావ్(యుపి): రెండు నెలల క్రితం అదృశ్యమైన ఒక 22 ఏళ్ల దళిత యువతి మృతదేహాన్ని సమాజ్‌వాది పార్టీకి చెందిన మాజీ మంత్రి ఫతే బహదూర్ సింగ్‌కు చెందిన...
Suspended RI arrested in Hyderabad

తొలగించబడిన ఆర్‌ఐ అరెస్టు

భూవివాదం పరిష్కరిస్తానని రూ.39లక్షలు వసూలు‚ అడిగితే బెదిరింపులు అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు వివరాలు వెల్లడించిన ఎసిపి సుదర్శన్ మనతెలంగాణ, పంజాగుట్ట:  భూవివాదం పరిష్కరిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో సర్వీస్ నుంచి తొలగించబడిన ఆర్‌ఐని...
Petrol bombs on BJP office in Chennai

చెన్నైలో బిజెపి ఆఫీసుపై పెట్రోల్ బాంబులు

ఇది రౌడీ షీటర్ పనే: పోలీసులు చెన్నై: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్)కు అనుకూలంగా బిజెపి తీసుకున్న వైఖరిని వ్యతిరేకిస్తూ ఒక 38 ఏళ్ల రౌడీ షీటర్ గురువారం చెన్నై టి నగర్‌లోని...

అన్నదాతల ఆక్రందనలు

దేశ ప్రజల ఆకలి దీర్చే అన్నదాతలు రైతులు. మనిషి కనీసావసరాల్లో అతి ప్రధానమైన ఆహార పదార్ధాలను పండించే సృష్టికర్తలు, అజాత శత్రువులైన ఈ రైతులు అలిగితే దేశం ఆకలి మంటలతో అల్లాడి పోవాల్సిందే....
Huge Devotees Visit Medaram Jatara

మేడారానికి జాతీయ హోదా

దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా గణతికెక్కిన మేడారం జాతర రానే వచ్చింది. రెండేళ్లకు ఒకసారి మేడారం జనసంద్రమైన సమయం ఆసన్నమైంది. పౌరుషం గల తెలంగాణ ఆడబిడ్డల ఆత్మత్యాగాలును స్మరించుకునే క్షణాలు దగ్గరకొచ్చాయి. ఈ...

చొప్పదండి మండలం కాట్నపల్లిలో విషాదం

చొప్పదంటి: కరీంనగర్ జిల్లాలోని చొప్పడండి మండలం కాట్నపల్లిలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని దంపతులు, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను జైరి శంకరయ్య(55), జమున(50), శ్రీధర్(25)గా గుర్తించారు. అప్పుల బాధతో బలవన్మరణానికి...
mother jumped into canal with her children

పిల్లలతో కాల్వలో దూకిన తల్లి

ముగ్గురు గల్లంతు, నీళ్లలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడిన స్థానికులు వనపర్తి : కుటుంబ తగాదాల నేపథ్యంలో ఒ క మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి జూరాల కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా,...
KCR Sensational comments on Indian Constitution

రాజ్యాంగంపై వాడి చర్చలు..

రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్న ఆరు వారాల తర్వాత దేశంలో రాజ్యాంగం గురించి వాడి, వేడిగా రాజకీయ వర్గాలలో చర్చ మొదలైనది. మొదటగా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉన్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు...
Two militants killed in Srinagar

శ్రీనగర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

  శ్రీనగర్: శ్రీనగర్‌లో శనివారం ఉదయం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు లష్కరే తాయిబా ఉగ్రవాదులు మరణించారు. లష్కరే తాయిబాకు చెందిన రిసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాదులు ఇద్దరిని శ్రీనగర్ పోలీసులు మట్టుపెట్టారని ఐజి విజయ్...
Buddhadeb Refused Padma Bhushan Award

రాజ్యాంగ ద్రోహులకు పురస్కారాలా?

బుద్ధదేవ్ భట్టాచార్యకు పద్మ విభూషణ్ ప్రకటించటం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ సాధించదలచుకున్న లక్ష్యం ఏమిటి? ఒక రాజకీయ పార్టీగా సిపిఐ(ఎం)ను, భావజాల పరంగా కమ్యూనిజాన్ని అంతంగావించాలన్న దాని బహిరంగ లక్ష్యం. కేరళ వంటి చోట్ల...
Committee on MSP after Assembly Elections: Tomar

అసెంబ్లీల ఎన్నికల తర్వాతే ఎంఎస్‌పిపై కమిటీ: తోమర్

న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)పై కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం రాజ్యసభలో తెలిపారు. ప్రశ్నోత్తర సమయంలో ఓ అనుబంధ ప్రశ్నకు...
Shots Fired on Asaduddin Car in Meerut

అసదుద్దీన్ ఒవైసీపై కారుపై కాల్పులు..

మన తెలంగాణ/హైదరాబాద్: ఏఐఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం జరిగింది. ఓవైసీ కారుపై గుర్తు తెలియని కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కిథౌర్‌లో ఇద్దరు వ్యక్తులు ఒవైసీపై...

బావమరిదిని హతమార్చిన బావ

  మన తెలంగాణ/జగిత్యాల : జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేటలో బుధవారం రాత్రి తన స్వంత బావమరిదిపై బావ గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపై కూడా దాడి చేయడంతో తీవ్ర...

రాజకీయ ఆధ్యాత్మికత

పశువును మనిషిగా, మనిషిని దేవునిగా మార్చే ఆలోచనే మతం. మంచిగా మెలిగి, మంచి చేయడమే మతం. శాంతి సాధన మత ప్రాథమిక లక్ష్యం. తోటి మనిషిని గౌరవించలేనివాడు కనిపించని దేవున్ని పూజించగలడా?’ స్వామి...
Sirpurkar commission completes inquiry into Disha encounter

దిశ ఎన్‌కౌంటర్ కేసు.. విచారణ పూర్తి చేసిన సిర్పూర్కర్ కమిషన్

విచారణ పూర్తి చేసిన సిర్పూర్కర్ కమిషన్.. సుప్రీంకోర్టుకు చేరిన నివేదిక హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఏర్పాటైన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణను పూర్తి చేసింది. విచారణకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. సిర్పూర్కర్...

Latest News