Home Search
ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
ముస్లిం మైనార్టీ ఓట్లను కోల్పోతున్న దీదీ
కూచ్బెహర్ ఎన్నికల సభలో మోడీ వ్యాఖ్య
కూచ్బెహర్ (పశ్చిమబెంగాల్ ): పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ గుత్తగోలుగా ముస్లిం ఓట్లను టిఎంసికి కోరుతున్నారంటే ముస్లిం ఓటుబ్యాంకును ఆమె కోల్పోతున్నట్టు స్పష్టమౌతోందని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు....
నిందలే.. నిజాలు లేవు
మమతకు ఇసి జవాబు
న్యూఢిల్లీ : నందిగ్రామ్ పోలింగ్కు సంబంధించి బెంగాల్ సిఎం మమత బెనర్జీ ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఇవి నిరాధారం, అవాస్తవికం అని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల...
సాగర్ ఉపపోరు @ 41
ముగిసిన నామిపత్రాల ఉపసంహరణ ప్రక్రియ
ఉపసంహరించుకున్న 19మంది అభ్యర్ధులు
రంగంలో 41మంది ప్రధాన పార్టీ, స్వతంత్రులు
ఇక మరింత ముమ్మరంగా ఉపఎన్నికల ప్రచారం
మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సంబందించి నామపత్రాల ఉపసంహరణ గడువు...
అవును ..ఎలక్షన్ ‘ కమిషన్’
రాహుల్ సరికొత్త ట్వీటు
న్యూఢిల్లీ : ఎన్నికల సంఘం అధికార బిజెపి చెప్పుచేతల్లో నడుస్తోందని, అక్రమాల గురించి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదనే తమ నిరసనను కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ...
అమిత్ షా కీలుబొమ్మలా ఇసి వేషాలు: మమత
అమిత్ షా కీలుబొమ్మలా ఇసి వేషాలు: మండిపడ్డ టిఎంసి అధినేత్రి మమత
బెంగాల్లో రెండో దశ ఘర్షణాత్మకం, రికార్డు స్థాయిలో 80శాతం పోలింగ్
కొల్కతా/నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్లో రెండో విడత పోలింగ్ దశలో గురువారం...
కోట్ల కట్టలు, బిజెపి గూండాలు
ఎన్నికల ప్రచారంలో మమత
సింగూర్ / గొగ్హట్ : బిజెపి నేతలు బెంగాల్లో ఓట్ల కొనుగోళ్లకు కోట్లాది రూపాయలు పంపిణీ చేస్తున్నారని టిఎంసి అధినేత్రి, ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. ఈ ధన ప్రవాహానికి...
కేంద్ర దర్యాప్తు సంస్థలపై విచారణ
కేరళ ప్రభుత్వ కీలక నిర్ణయం
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలపై న్యాయ విచారణకు సిఫార్సు చేయాలని తీర్మానించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని బిజెపి అధికార...
బిజెపి కిరాయి గూండాలను గరిట, అట్లకాడతో ఎదుర్కోండి
బెంగాలీ మహిళలకు మమత పిలుపు
కోల్కత: బెంగాలీ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకోవడానికి బయట నుంచి గూండాలను బిజెపి తీసుకువస్తోందని, ఇలాంటి వారిని గరిటలు, అట్లకాడలతో ఎదుర్కోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి,...
సమరోత్సాహంతో ‘సాగర’ సమరం..!
అధికార టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ ఫలితాల ఆనందం
ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న టిఆర్ఎస్ దళం
మూడు రోజుల్లో కారు పార్టీ అభ్యర్థ్ది ఖరారుకు ముహూర్తం
కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీమంత్రి జానారెడ్డి క్షేత్రస్థాయి ప్రచారం
ప్రధాన ప్రతిపక్షాలను ఢీలాపడేసిన...
‘పల్లా’కు పట్టాభిషేకం…. పట్టభద్రుల పరవశం.!
రెండోసారి సత్తాచాటిన తెలంగాణ రాష్ట్ర సమితి
ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరు జయం
అధికారిక ప్రకటన అనంతరం 12వేల806 మెజార్టీ
ధుృవీకరణ పత్రాన్ని అందించిన ఆర్ఒ ప్రశాంత్ పాటిల్
రెండోసారి కూడా రెండో ప్రాధాన్యతా ఓటుపైనే గెలుపు
సుధీర్ఘంగా కొనసాగిన...
పిఆర్సికి లైన్క్లియర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆ దిశగా ప్రకటన చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. దీంతో వేతన...
2024 నాటికి రిమోట్ ఓటింగ్ ?
న్యూఢిల్లీ : దేశంలో రిమోట్ ఓటింగ్ పద్థతి 2024 లోక్సభ ఎన్నికల నాటికి అమలులోకి రావచ్చునని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా తెలిపారు. దీనికి సంబంధించి పైలెట్ ప్రాజెక్టు పనులు...
ఏప్రిల్ 17న ‘సాగర్ వార్’
23న నోటిఫికేషన్...మే 2న ఫలితాలు
ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
దేశవ్యాప్తంగా 2 ఎంపి, 14 ఎంఎల్ఎ స్థానాలకు
ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
హైదరాబాద్ : నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు...
ప్రధాని మోడీ ఫోటోను తొలగించండి
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ల నుండి ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను తొలగించాలని కేంద్ర ఆరోగ్యశాఖను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా వెంటనే తొలగించాలని...
చివరి నిమిషం తాయిలాలు
కీలక నిర్ణయాలు ప్రకటించిన బెంగాల్, తమిళనాడు
కోల్కతా/చెన్నై: అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడానికి కొద్ది గంటల ముందు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు కీలక ప్రకటనలు చేశాయి. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడానికి ముందే...
పట్టభద్రుల ఎంఎల్సి స్థానాలకు భారీగా నామినేషన్లు..
పట్టభద్రుల ఎంఎల్సి స్థానాలకు భారీగా నామినేషన్లు
మార్చి 14న ఎన్నికలు...17న ఓట్ల లెక్కింపు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎంఎల్సి స్థానాల ఎన్నికలకు ఈ సారి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ నియోజకవర్గానికి 179...
ఎంఎల్సి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన
హైదరాబాద్: జిహెచ్ఎంసి కార్యాలయంలో ఎంఎల్సి అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం అధికారులు హరిప్రీత్ సింగ్ పర్యవేక్షణలో పరిశీలిస్తున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎంఎల్సి నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. ఎంఎల్సి స్థానానికి 110 మంది అభ్యర్థులు 179...
ముగిసిన నామినేషన్ల ఘట్టం
పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికలకు
పరిశీలకుల నియామకం
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి నామినేషన్ పత్రాలను నల్లగొండ కలెక్టర్ వద్ద దాఖలు చేస్తున్న దృశ్యం. చిత్రంలో మంత్రులు పువ్వాడ...
వాణీదేవి నామినేషన్ దాఖలు
మనతెలంగాణ/సిటీబ్యూరో: రెండు ఎంఎల్సి స్థానాలకు మొత్తం 67 నామినేషన్లు వచ్చాయి. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ నియోజకవర్గానికి 38 దరఖాస్తులు రాగా, వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానానికి 29 దరఖాస్తులు వచ్చాయి. వరంగల్,...
నేడు కొలువుదీరనున్న జిహెచ్ఎంసి పాలక మండలి
అన్ని ఏర్పాట్లు పూర్తి, ఉదయం 11 గంటలకు కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం
మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు
ఏర్పాట్లను సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్
మన తెలంగాణ/సిటీ బ్యూరో : జిహెచ్ఎంసి నూతన...