- Advertisement -
హైదరాబాద్: జిహెచ్ఎంసి కార్యాలయంలో ఎంఎల్సి అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం అధికారులు హరిప్రీత్ సింగ్ పర్యవేక్షణలో పరిశీలిస్తున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎంఎల్సి నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. ఎంఎల్సి స్థానానికి 110 మంది అభ్యర్థులు 179 నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అధికారులు నామినేషన్ల పరిశీలనకు వీడియోను చిత్రీకరిస్తున్నారు.
- Advertisement -