Saturday, May 18, 2024
Home Search

యాపిల్ - search results

If you're not happy with the results, please do another search
Kovelalo Lyrical Promo Pandiri Mancham

‘పందిరి మంచం’ చిత్రం నుంచి కోవెలలో లిరికల్ సాంగ్ విడుదల

మ్యాపిల్ లీఫ్స్ బ్యానర్ పై ఈవీ గణేష్ బాబు నిర్మించి, దర్శకత్వం వహించి కథానాయకుడిగా నటించిన చిత్రం కట్టిల్. సృష్టి డాంగే కథా నాయికగా నటించింది. పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ప్రదర్శించబడి...
Healthy fast food items

ఫాస్ట్ ఫుడ్స్‌తో పరేషాన్

మనలో చాలా మంది ఫాస్ట్ ఫుడ్‌ని అమితంగా ప్రేమిస్తారు. ఇష్టంగా తింటారు. మన ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఫాస్ట్ ఫుడ్స్ ఏ విధంగా కూడా ఉపయోగకరంగా ఉండవని తెలిసీ ఫాస్ట్ ఫుడ్స్ నుంచి మనల్ని...
CM KCR speech at Khammam meeting

దేశమంతా తెలంగాణ మోడల్‌

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ మోడల్‌ను దేశమంతా అమలు చేస్తామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్‌ను అందిస్తానని ఆయన హామినిచ్చారు. బుధవారం ఖమ్మంలో జరిగిన బిఆర్‌ఎస్ ఆవిర్భావ...

దేశంలో ప్రబలమైన మార్పుకు ఖమ్మం సభ సంకేతం : సిఎం కెసిఆర్

  దేశంలో ప్రబలమైన మార్పుకు ఖమ్మం సభ సంకేతమని సిఎం కెసిఆర్ అన్నారు. బుధవారం నిర్వహించి ఖమ్మం బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడుతూ మంత్రి తుమ్మల అజయ్ హయాంలో ఖమ్మం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని...
Parliament security breach

మానవ కల్పిత మహోపద్రవం!

ఒక పట్టణం పట్టణమే కుంగిపోతున్నది. అక్కడి జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. నేల పేలపిండి కంటే బలహీనమైన స్థితిలో వుండడం వల్ల ఉత్తరాఖండ్‌లోని, చైనాతో సరిహద్దుల్లో గల చమోలీ జిల్లా జోషిమఠ్...
World population will reach 7.9 billion by first day of 2023

ప్రజలే ప్రజాస్వామ్య రక్షకులు

2005 నుండి ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛాయుత వాతావరణం క్షీణిస్తూ, నిరంకుశ అణచివేతలు, రాజకీయ అస్థిరత, ప్రజాస్వామ్య ప్రక్రియలు సన్నగిల్లుతూ వస్తుండడంతో ఒక విధమైన ఆందోళన కలుగుతుంది. అయితే, 2022లో అణచివేతలకు, నిరంకుశ విధానాలకు...
CM KCR Speech

దేశమంతా ఉచిత విద్యుత్

హైదరాబాద్ : బిఆర్‌ఎస్‌కు ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే...కేవలం రెండు సంవత్సరాల్లోనే వెలుగు జిలుగుల భారత్‌గా తయారు చేస్తామని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆ పార్టీ అధికారంలోకి రాగానే...
20 of top 500 global companies are Indian firms

టాప్ 500 గ్లోబల్ కంపెనీల్లో 20 భారతీయ సంస్థలు

న్యూఢిల్లీ : ప్రపంచంలో 500 అత్యంత విలువైన కంపెనీల్లో 20 భారతీయ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. గత సంవత్సరంలో ఎనిమిది కంపెనీల నుంచి ఇప్పుడు 20కి భారతీయ కంపెనీల సంఖ్య పెరిగింది. ఈ...
PM Narendra Modi Mann Ki Baat

అద్భుతమైన బహుమతిని చూసి ఆశ్చర్యపోయా: ప్రధాని మోడీ

'మన్‌ కీ బాత్‌'లో ప్రధాని మోడీ ప్రసంగం.. తెలంగాణ చేనేతలపై ప్రశంసలు న్యూఢిల్లీ: జీ-20 కూటమికి నేతృత్వం.. భారత్ కు దక్కిన గౌరవమని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం ప్రధాని మన్...
Employees escaped by jumping over fences in China

చైనాలో కంచెలు దూకి పారిపోయిన ఉద్యోగులు

బీజింగ్ : చైనా కొవిడ్ జీరో పాలసీ ఆ దేశ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. లాక్‌డౌన్ పేరు వింటేనే వణికిపోతున్నారు. కొవిడ్ ఆంక్షలను తప్పించుకొనేందుకు జెంగ్‌ఝౌ లోని అతిపెద్ద ఫ్యాక్టరీ నుంచి సిబ్బంది ఫెన్సింగ్...
Reliance Digital's 'Festival of Electronics Sale'

రిలయన్స్ డిజిటల్ ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సేల్’

మన తెలంగాణ/ హైదరాబాద్ : దీపావళి పండుగ సందర్భంగా రిలయన్స్ డిజిటల్ ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సేల్’ను ప్రకటించింది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై బంపర్ ఆఫర్లను అందిస్తోంది. ఈజీ ఇఎంఐ, ఇన్‌స్టా...
Jio Bharti Airtel not supporting 5G network

హ్యాండ్‌సెట్‌లకు సపోర్ట్ చేయని 5జి సేవలు

నేడు టెలికాం, మొబైల్ తయారీ కంపెనీలతో ప్రభుత్వం సమావేశం న్యూఢిల్లీ: దేశంలో 5జి మొబైల్ సేవ ప్రారంభించినప్పటికీ వినియోగదారుల వద్ద ఉన్న మొబైల్ హ్యాండ్‌సెట్‌లు ఈ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం లేదు. దీని తర్వాత...
India economy story in telugu

బిజెపి గోల్ మాల్ గోవిందాలు

  గత వారంలో మన ఆర్ధిక రంగానికి చెందిన వివరాలు కొన్ని ప్రముఖంగా వార్తలకు ఎక్కాయి. రోజు వారీ పనులతో తీరిక లేనివారికి అవి ఒక పట్టాన అర్ధంగావు. నిత్య జీవితాలతో పరోక్షంగా సంబంధం...
Motilal Oswal Financial Services Launches Research 360

‘రిసెర్చ్ 360’ని ప్రారంభించిన మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్

హైదరాబాద్: మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MOFSL) మొట్టమొదటిసారిగా ఆర్థిక మార్కెట్ పరిశోధన &విశ్లేషణ ప్లాట్‌ఫారమ్ అయిన ‘రీసెర్చ్ 360’ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక ప్లాట్‌ఫారమ్ మదుపరులు &వ్యాపారులు వివరణాత్మక...
Rishi Sunak

చివరి ప్రచార ప్రసంగంలో రిషి సునాక్‌ భావోద్వేగం

  లండన్‌: బ్రిటన్‌ ప్రధాని ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది. అభ్యర్థుల భారీ ప్రచార కార్యక్రమం కూడా కోలాహలంగా ముగిసింది. బుధవారం రాత్రి లండన్‌ వెంబ్లే వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. లిజ్...
Kashmir Pandit shot dead by terrorists

ఉగ్రవాదుల కాల్పులకు కశ్మీర్ పండిట్ బలి

శ్రీనగర్: స్వాతంత్య్ర దినోత్సవం నాటి నుంచి కశ్మీర్‌లో ఉగ్రమూక మళ్లీ పేట్రేగిపోతోంది. కేవలం 48 గంటల వ్యవధిలో మూడు ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఓ హిందూ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి...
One shot dead in Kashmir

ఉగ్రదాడిలో కశ్మీర్ పండిత్ కాల్చివేత, అతడి సోదరుడికి గాయాలు

  శ్రీనగర్:  జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కాశ్మీరీ పండిట్ మరణించగా, అతని సోదరుడు గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. మృతుడిని సునీల్‌కుమార్‌గా, గాయపడిన వ్యక్తిని పింటూ కుమార్‌గా పోలీసు అధికారి...
China stops Trade Import from Taiwan

తైవాన్‌పై చైనా ఆంక్షలు.. దిగుమతుల నిలిపివేత

బీజింగ్ : అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్‌లో పర్యటిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన చైనా అన్నంత పనిచేసింది. తైవాన్ నుంచి పండ్లు, చేపల దిగుమతులను నిలిపివేస్తున్నట్టు చైనా...
Anti-Muslim propaganda in name of terrorism in media

తైవాన్‌పై చైనా ఆంక్షలు.. దిగుమతుల నిలిపివేత

బీజింగ్ : అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్‌లో పర్యటిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన చైనా అన్నంత పనిచేసింది. తైవాన్ నుంచి పండ్లు, చేపల దిగుమతులను నిలిపివేస్తున్నట్టు చైనా...
Hyderabad sees increase in Alexa use

హైదరాబాద్‌లో రోజురోజుకి పెరుగుతోన్న అలెక్సా ఉపయోగం

హైదరాబాద్: నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌ అమెజాన్‌. ఇప్పటికే ఎన్నో ఉత్పత్తుల ద్వారా వినియోగదారులకు దగ్గరైన అమెజాన్‌.. ఇప్పుడు అలెక్సాలోనూ అగ్రపథంలో దూసుకెళ్తోంది. అమెజాన్‌ అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ ఎకో స్మార్ట్‌ స్పీకర్స్‌ని...

Latest News