Home Search
శ్రీశైలం ప్రాజెక్టు - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుకు సహకారాన్నందించండి
మరో 29 మంది ఐపిఎస్లను రాష్ట్రానికి కేటాయించాలి
రెండ్రోజుల పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి
11 అంశాలపై సిఎం రేవంత్ స్వయంగా వినతిపత్రం అందజేత
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుతో పాటు మెట్రో విస్తరణ, మూసీ...
మోడీకి రేవంత్ చేసిన విజ్ఞప్తులు ఇవే
రెండు రోజుల తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించిన విజ్ఞప్తులు ఇవే:
* ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం...
సభలో ఎండగడదాం
అసెంబ్లీలో సోమవారం అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం
ఇరిగేషన్ శాఖపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చిన సిఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఇరిగేషన్ శాఖలో నెలకొన్న అవినీతిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహాలపై...
ఐటిలో ట్విట్టర్, ఫేస్ బుక్ పోస్టులకే మీరు పరిమితం: యెన్నం
హైదరాబాద్: గత ప్రభుత్వంలో వందలకొద్దీ దొంగ జీవోలు ఇచ్చారని, ఆ కుటుంబానికి, అధికారులకు ప్రజలకు వేర్వేరుగా జీవోలు ఇచ్చారని ఎంఎల్ఎ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దొంగ జీవోలతో బిఆర్ఎస్ నేతలు భూములు...
బెదిరేది లేదు
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడుతామని బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణ...
విశాఖకు కృష్ణా బోర్డు తరలింపును అడ్డుకుంటాం
కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలి
బోర్డు చైర్మన్కు సాగునీటి సంఘాల సమాఖ్య హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంకు తరలించాలనే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామని సాగునీటి వినియోగదారుల సమాఖ్య ప్రకటించింది. బోర్డు కార్యాలయాన్ని...
చర్చకు రా… ద్రోహులెవరో తేల్చుదాం
తప్పులు మీరు చేసి, నెపం మాపై నెడతారా?
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు సిఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల...
తెలంగాణకు రావాల్సిన నీటీ వాటాను కెసిఆర్ ఆంధ్రాకు అప్పజెప్పాడు: సీఎం రేవంత్ రెడ్డి
ఎపి ప్రభుత్వం రోజుకు 12 టిఎంసిల నీటిని దోచుకుంటుందని...దీనికి ముఖ్య కారకుడు మాజీ సిఎం కెసిఆర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జగన్ తో కెసిఆర్ కుమ్మక్కు కావడంతోనే తెలంగాణ కృష్ణా...
పార్టీ అవకాశం ఇస్తే నా కుమారుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారు
నాలుగైదు రోజుల్లో ఎంపి సీట్ల ఎంపిక కొలిక్కి వస్తుంది
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోటీ చేయడం వేరు...ఇప్పడు వేరు
ప్రస్తుతం పార్టీని, కేడర్ను కాపాడుకోవడం ముఖ్యం
బిఆర్ఎస్ అధిష్టానంపై నేను అసంతృప్తిగా లేను : శాసనమండలి...
కృష్ణా జలాలపై అలసత్వం గొడ్డలిపెట్టే
రాష్ట్ర హక్కులను కేంద్రం చేతిలో పెడితే భవిష్యత్తులో అడుక్కోవాలి
జాతీయ హోదాతెస్తామని చెప్పి, ఢిల్లీకి అప్పగిస్తున్నారు : హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హక్కులను కేంద్రం చేతిలో పెడితే భవిష్యత్తులో అడుక్కోవాల్సి వస్తుందని బిఆర్ఎస్...
సాగర్ను అప్పగించండి
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదిపై ఉన్న తెలుగురాష్ట్రాల ఉమ్మడి నీటిపారుదల ప్రాజెక్టు నాగార్జునసాగన్ను కృష్ణానదీయాజమాన్య బోర్డకు అప్పగించాలని కేంద్ర జల్శక్తిశా ఖ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర జల్శక్తి...
కృష్ణాగోదావరి బోర్డుల పనితీరుపై కేంద్రం ఆరా
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా ,గోదావరి నదీయాజమాన్య బోర్డుల నిర్వహణ వాటి పనితీరుపై కేంద్రం ఆరా తీసింది. మంగళవారం కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి వర్చువల్ విధానంలో కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లతో...
బోర్ల కింద జోరుగా వరినాట్లు
ఆశలు రేకెత్తిస్తున్న బియ్యం ధరలు ఇప్పటికే 7.62లక్షల ఎకరాల్లో వేసిన
వరి నాట్లు సాగర్ ఆయకట్టులో బోర్ల కిందే సాగుతున్న వరి సాగు ఉత్తర
తెలంగాణలోనూ అదే పరిస్థితి 2.76లక్షల ఎకరాల్లో...
తాగునీటికే కృష్ణా జలాలు
నీటి నిల్వలపై ప్రభుత్వానికి నివేదిక
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కృష్ణాబేసిన్ పరిధి లో ఉన్న ప్రాజెక్టుల్లో నిల్వ నీటిని తాగునీటి అవసరాలు తీ ర్చేందుకే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య...
రాయదుర్గం-ఎయిర్పోర్ట్ మెట్రోకు రెడ్ సిగ్నల్
టెండర్ ప్రక్రియ నిలిపివేయాలని సిఎం రేవంత్ ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాయదుర్గం- నుంచి ఎయిర్పోర్ట్కు నిర్మించిన తలపెట్టిన మెట్రో ప్రాజెక్టును నిలిపివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధి కారులను ఆదేశించారు. టెండర్ల ప్రక్రియను...
కృష్ణా జలాల పంచాయతీ 8కి వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్యన తలెత్తిన కృష్ణానదీజలాల సమస్యను పరిష్కరించేందుకు ఈ నెల 6న నిర్వహించ తలపెట్టిన కీలక సమావేశం వాయిదా పడింది. మిగ్ జాం తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న కారణంగా...
నీటి విడుదలపై తగ్గేదేలే
తెగేసి చెప్పిన ఎపి ప్రభుత్వం
మా రాష్ట్ర హక్కులు మేం కాపాడుకుంటాం
సాగర్ సమస్య కృష్ణా బోర్డు వైఫల్యమే
కృష్ణా బోర్డు చైర్మన్కు లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్ :‘నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి కుడికాలువకు నీటిని విడుదల చేసి...
సాగర్ జలాల విడుదల ఆపండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు ఆదేశం
28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని సూచన
అనుమతి లేకుండా కుడికాలువకు నీటి విడుదలపై ఆగ్రహం
ఒప్పందానికి కట్టుబడి నీళ్లను వాడుకోవాలని హితవు
తెలంగాణ వాదనతో ఏకీభవించిన కేంద్రం
ప్రాజెక్టుకు...
రంది వొద్దు.. 6న రైతుబంధు నిధుల పంపిణీ
మళ్లీ అధికారంలోకి వచ్చేది మన సర్కారే, కెసిఆర్ బతికున్నంతవరకు పెట్టుబడి సాయం ఆగదు
మన తెలంగాణ/చేవెళ్ళ, షాద్నగర్, జోగిపేట, సంగారెడ్డి బ్యూరో : దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ రైతుబంధు పథకంతో రైతన్నలకు వచ్చే నిధుల...
దళితులు ఆత్మగౌరవంతో బతకాలని అసైన్డ్ భూములకు పట్టాలిచ్చాం: రేవంత్
కేసీఆర్ 10వేల ఎకరాలను ఆక్రమించుకున్నాడని.. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ రూ.లక్ష కోట్లు దోచుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. ప్రజలను నమ్మించి నట్టేట ముంచాడని ఆయన...