Thursday, May 2, 2024

ట్రాక్టర్ -మినీ ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శిలోడ్ ప్రాంతంలో ట్రాక్టర్-మినీ ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ఘటనలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఔరంగాబాద్‌లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News