- Advertisement -
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి స్పెషల్ సిఎస్ సోమేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్.కె.జోషి పదవీకాలం ముగియడంతో మంగళవారం ఆయన స్థానంలో 1989 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారి సోమేష్కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Somesh Kumar Appointed as Telangana Chief Secretary
- Advertisement -