Monday, May 6, 2024

వరుస లాభాలకు బ్రేక్

- Advertisement -
- Advertisement -

ముంబై : మూడో రోజుల లాభాలకు బ్రేక్ పడింది. బ్యాంకింగ్ రంగ షేర్లలో భారీ అమ్మకాలు, ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ కారణంగా గురువారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. సెన్సెక్స్ 310 పాయింట్ల నష్టంతో 62,918 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో 18,688 పాయింట్ల వద్ద స్థిరపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News