Sunday, April 28, 2024

విజయ్ మాల్యా పిటిషన్ సుప్రీం కొట్టివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించి తన ఆస్తులను జప్తు చేసుకోవడానికి ముంబై కోర్టులో జరుగుతున్న ప్రక్రియను సవాలు చేస్తూ వ్యాపారవేత్త విజయ్ మాల్యా దాఖలు చేసిన పిఇషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ విషయంలో తనకు మాల్యా నుంచి ఎటువంటి ఆదేశాలు అందడం లేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియచేయడంతో ఈ పిఇషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News