- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. దాదాపుగా ప్రతి రోజూ రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అత్యధిక కేసులు జిహెచ్ఎంసి పరిధిలోని నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణలో 2103 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 11 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 1.91 లక్షలకు చేరుకోగా 1127 మంది మరణించారు. కరోనా నుంచి 1.61 లక్షల మంది కోలుకోగా 29,880 మంది చికిత్స పొందుతున్నారు.
జిల్లాలు | కరోనా బాధితుల సంఖ్య |
హైదరాబాద్ | 298 |
మేడ్చల్ | 176 |
రంగారెడ్డి | 172 |
నల్లగొండ | 141 |
కరీంనగర్ | 103 |
భద్రాద్రి కొత్తగూడెం | 102 |
ఖమ్మం | 93 |
సిద్దిపేట | 92 |
వరంగల్ అర్బన్ | 85 |
సంగారెడ్డి | 63 |
నిజామాబాద్ | 57 |
కామారెడ్డి | 53 |
సూర్యాపేట | 51 |
జగిత్యాల | 46 |
మహబూబ్నగర్ | 45 |
మహబూబాబాద్ | 45 |
వనపర్తి | 41 |
రాజన్న సిరిసిల్ల | 40 |
వరంగల్ రూరల్ | 35 |
నాగర్కర్నూల్ | 32 |
యాదాద్రి భువనగిరి | 31 |
ములుగు | 31 |
పెద్దపల్లి | 31 |
మెదక్ | 30 |
జనగామ | 29 |
కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ | 26 |
మంచిర్యాల | 27 |
జయశంకర్ భూపాలపల్లి | 25 |
ఆదిలాబాద్ | 24 |
నిర్మల్ | 24 |
వికారాబాద్ | 24 |
జోగులాంబ గద్వాల | 23 |
నారాయణపేట | 8 |
తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య | 2103 |
- Advertisement -