Friday, May 3, 2024

రాష్ట్రంలో 2కోట్ల మందికి కోవిడ్ వాక్సిన్ పూర్తి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 2కోట్ల మందికి కోవిడ్ వాక్సిన్ పూర్తైంది. ఈ సందర్బంగా సచివాలయంలో కేక్ కట్ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. గత కొన్ని నెలలుగా వాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్న వైద్య శాఖ, ఇతర శాఖల అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వి, జీహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎక్సైజ్ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఓ.ఎస్.డి గంగాధర్, వైద్య శాఖ సంచాలకులు జి. శ్రీనివాస్ పాల్గొన్నారు.

Telangana crosses 2 Crore mark Covid Vaccination

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News