Thursday, May 2, 2024

కొత్తగా 459 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

Telangana Reports 459 New Corona Cases in 24 hrs

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 22,193 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 459 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 468 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,180 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 323 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 40, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 29 కేసులు నమోదయ్యాయి.

Telangana Reports 459 New Corona Cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News