Saturday, July 27, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. వెంకన్న సర్వదర్శనానికి 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. 66,570 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 24,466 మంది భక్తులు బుధవారం శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు వచ్చినట్లు టిటిడి పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News