- Advertisement -
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎమ్మెల్సీలు విధిగా హాజరుకావాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఎంపిలు, ఎంఎల్ఎలు,ఎమ్మెల్సీలు సమన్వయం చేసుకుని రావాలని మంత్రులకు కెసిఆర్ సూచించారు. ఈ సమావేశంలో రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలపై చర్చించనున్నారు.
TRS legislative and parliamentary party to meet tomorrow
- Advertisement -