Sunday, May 5, 2024

కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది

- Advertisement -
- Advertisement -
TS Govt works for welfare of Artists Says MLC Kavitha
ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత

హైదరాబాద్: ప్రాచీనకళలు, జానపదాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత చెప్పారు. మంగళవారం ఎంఎల్‌సి కవిత తననివాసంలో తెలంగాణ రాష్ట్ర ఒగ్గుబీర్ల కళాకారుల సంక్షేమ సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒగ్గుబీర్ల కళాకాలు రూపందించిన నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఒగ్గుకళాకారబహుకరించిన తాళాన్ని ఎంఎల్‌సి కవిత కొద్ది సేపు వాయించారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ జాననపదల కళల పరిరక్షణకు, కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సింగారపు ఓదెలు, అధ్యక్షుడు ఒగ్గ ధర్మయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News