Wednesday, May 15, 2024

25 మందితో టిటిడి పాలకమండలి జాబితా విడుదల….

- Advertisement -
- Advertisement -

TTD

తిరుపతి: 25మందితో టిటిడి పాలకమండలి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. మహారాష్ట్ర నుంచి ఒకరు తమిళనాడు నుంచి ముగ్గురు, కర్నాటక నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఏడుగురు, ఎపి నుంచి ఆరుగురు, ఇతరులు నలుగురిని ఎపి ప్రభుత్వం నియమించింది.
టిటిడి పాలకమండలి సభ్యుల వివరాలు…

ఆంధ్రప్రదేశ్:
పొకల అశోక్ కుమార్
మల్లాడి కృష్ణారావు
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
గొల్లా బాబురావు
బుర్రా మధుసూధన్
కాటసాని రాంభూపాల్ రెడ్డి

తెలంగాణ:

రామేశ్వరా రావు
పార్థసారథి రెడ్డి
లక్ష్మి నారాయణ
మారంశెట్టి రాములు
విద్యా సాగర్
మన్నే జీవన్ రెడ్డి
రాజేష్ శర్మ

తమిళనాడు:
శ్రీనివాసన్
ఎమ్మెల్యే నందకుమార్
కన్నయ్య

కర్ణాటక:
శశిధర్
ఎమ్మెల్యే విశ్వనాథ్ రెడ్డి

మహారాష్ట్ర:

శివసేన నేత మిలింద్

ఇతరులు:

శ్రీనివాసన్.

మారుతి,

సౌరబ్

కేతన్ దేశాయ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News