Monday, May 13, 2024

వడదెబ్బకు ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

కల్లూరు : గత వారం రోజుల నుంచి అధిక ఎండలు, వేడి గాలులతో తల్లడిల్లుతున్న ప్రజలు వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. కల్లూరు మండలంలో శుక్రవారం వడదెబ్బకు గురై ఇద్దరు మృతిచెందారు. అంబేద్కర్ నగర్‌కు చెందిన అల్లాడి కృష్ణ (55), మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామపంచాయతీ అడవిబూడిమల్లె గ్రామానికి చెందిన సవరం చిన్న వెంకటేశ్వర్లు (65) వడదెబ్బకు గురై మృతి చెందారు. ఎండలు విపరీతంగా ఉండటంతో మండల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News