Wednesday, May 15, 2024

రెండు బైక్ లు ఢీ: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead in Bike accident

 

అమరావతి: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రిష్ణ జిల్లా ముదినేపల్లి మండలం చేవూరుపాలెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కలిదండి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు నాగరాజు, నాని ఎదురెదురుగా ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు. ఇరు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News