Saturday, May 11, 2024
Home Search

పశ్చిమబెంగాల్‌ - search results

If you're not happy with the results, please do another search
gps-for-polling-vehicles-in-west-bengal

పశ్చిమబెంగాల్‌లో పోలింగ్ వాహనాలకు జీపీఎస్

కోల్‌కతా: ఎన్నికల సమయంలో పశ్చిమబెంగాల్‌లో అవాంఛనీయ సంఘటనలను అరికట్టడంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ కోసం వాడే అన్ని వాహనాలకు జీపీఎస్ లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు...
Jahangirpuri violence case

జహంగీర్‌పురి హింస: పశ్చిమబెంగాల్‌లో కీలక నిందితుని అరెస్ట్

న్యూఢిల్లీ : జహంగీర్‌పురి మతపర హింసాత్మక సంఘటనల కేసులో కీలక నిందితుడని పశ్చిమబెంగాల్‌లో గురువారం అరెస్టు చేశారు. నిందితుడు ఫరీద్ అలియాస్ నీటుగా గుర్తించారు. మతపరమైన అల్లర్లలో నిందితుడు ప్రధాన పాత్ర వహించాడని,...
8 lakh evacuation from Bengal and 2 lakh from Odisha

పశ్చిమబెంగాల్‌ నుంచి 8 లక్షలు, ఒడిశా నుంచి 2 లక్షల మంది తరలింపు

పశ్చిమబెంగాల్‌లో 5 వేల మంది గర్భిణులు ఆస్పత్రులకు తరలింపు జార్ఖండ్‌కు ఈ విపత్తు ఎదురుకావడం ఇదే మొదటిసారి న్యూఢిల్లీ : యాస్ తుపాను తీవ్ర రూపం దాలుస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో పశ్చిమబెంగాల్,...
Two Sandeshkhali women Complaint against TMC Leader

తెల్లకాగితంపై సంతకం చేయించి రేప్ కేసు పెట్టారు

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో సందేశ్‌ఖాలీ ఆందోళనల వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇదంతా బీజేపీ కుట్రేనని తృణమూల్ కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఈ...
Dirty War in Karnataka

కర్నాటకలో ‘డర్టీ వార్’

కర్నాటకలో రెండో దశ లోక్‌సభ ఎన్నికలకు ముందు ‘డర్టీ వార్’ కొనసాగుతోంది. 28 లోక్‌సభ స్థానాలున్న కర్నాటకలో తొలి దశలో 14 స్థానాలకు ఏప్రిల్ 26న ఎన్నికలు జరుగగా, మే 7న చివరి...

ప్రజలను భయపెట్టి గెలిచేందుకు మమత ప్రయత్నం : జెపి నడ్డా

పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సందేశ్ కలీ లోని షేక్ షాజహాన్ తరహా సంఘ విద్రోహ శక్తులు ఉన్నారని,...
Union Minister Shantanu Thakur Receives Threat Letter

కేంద్ర మంత్రికి లష్కర్- ఇ-తాయిబా బెదిరింపు లేఖ

కోల్‌కతా : కేంద్ర మంత్రి, బీజేపీ నేత శంతను ఠాకూర్‌కు ఉగ్రవాద సంస్థ లష్కర్ ఇ- తాయిబా నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. పౌరుల జాతీయ నమోదు ( ఎన్‌ఆర్‌సి)ను పశ్చిమబెంగాల్‌లో అమలు...
Villagers Attack on NIA Vehicle in West Bengal

ఎన్‌ఐఎ అధికారుల వాహనంపై స్థానికుల దాడి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో పుర్బా మేదిని పూర్ జిల్లా లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక భూపతి నగర్‌లో రెండేళ్ల క్రితం జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితులను అదుపు లోకి తీసుకునేందుకు వెళ్లిన...
EC Transfer AP Officials

రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకుల నియామకం

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుండడంతో రాష్ట్రాల్లో నిఘా పెంచడంతోపాటు పరిపాలన, భద్రత, అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలించడానికి ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం...
Highest Petrol prices in AP Across India

ఎపిలోనే అత్యధిక పెట్రోల్ ధరలు

న్యూఢిల్లీ: దేశంలో చిన్నరాష్ట్రాలు, ఢిల్లీ, ఈశాన్య ప్రాంతాల్లోను, అండమాన్, నికోబార్ దీవులు వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లోను పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో చాలా అధికంగా...

3 రాష్ట్రాల్లో 28 స్టేషన్ల పునరాభివృద్ధికి 26న ప్రధాని మోడీ శంకుస్థాపన

కోల్‌కతా : పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో 28 స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోడీ ఈనెల 26 న శంకుస్థాపన చేస్తారని తూర్పురైల్వే జనరల్ మేనేజర్ మిళింద్ కె డియోస్కర్ శనివారం వెల్లడించారు....
Modi's discrimination against opposition states

విపక్ష రాష్ట్రాలపై మోడీ వివక్ష

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం మన ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రతిపక్షాలు అధికారంలో వున్న రాష్ట్రాలకు నిధులు, పన్నుల వాటాల బదలాయింపులో తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నదనే విమర్శలు...

పెరుగుతున్న పోషకాహార లోపం

ఆధునిక ప్రపంచం వివిధ రంగాల్లో శరవేగంగా ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఒకవైపు అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా సాగుతున్నా, మరోవైపు ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. జనాభాలో చాలా మంది తగిన పోషకాహారానికి నోచుకోలేకపోతున్నారు....

నేను బతికినంత కాలం సిఎఎ అమలు కానివ్వను : మమతాబెనర్జీ

రాయిగంజ్ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) బీజేపీ ప్రభుత్వం తెరపైకి తీసుకురావడంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి తీవ్రంగా ధ్వజమెత్తారు. తాను జీవించి ఉన్నంతకాలం...
Chandigarh Mayor BJP candidate wins

ఇండియా కూటమి ‘తొలి ఓటమి’

చండీగఢ్ : లోక్‌సభ ఎన్నికల ముందు తొలి పరీక్షగా భావించిన చండీగఢ్ మేయర్ ఎన్నికలో ‘ఇండియా’ కూటమి ఓటమి పాలైంది. మంగళవారం జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోన్కర్ విజయం...
Implementation of CAA in a week

వారంలో సిఎఎ అమలు

కేంద్ర మంత్రి శంతనూ ఠాకూర్ కోల్‌కతా : వచ్చే వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) అమ లు చేస్తామని కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రి శాంతను ఠాకూర్...
Bengaluru Startup CEO Kills Her Son In Goa

కొడుకును చంపిన సిఇఒ… బ్యాగ్‌లో శవంతో గోవా నుంచి కర్ణాటకకు

కర్ణాటకలో నిందితురాలిని అరెస్ట్ చేసిన గోవా పోలీస్‌లు ఆరు రోజులపాటు రిమాండ్ విధించిన కోర్టు పనాజి( గోవా ): బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ మహిళా సీఈవో తన నాలుగేళ్ల కుమారుడిని నిర్దాక్షిణ్యంగా హత్య...

బెంగాల్‌లో టిఎంసి నేత చౌదరి హత్య

కొల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో రాజకీయ హత్య జరిగింది. టిఎంసి నేత సత్యన్ చౌదరిని ఆదివారం గుర్తుతెలియని దుండగులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపి చంపివేశారు. ఈ ఘటన రాష్ట్రంలోని బహారాంపూర్‌లో జరిగిందని అధికారులు...
Trinamool Congress leader shot dead in Bengal

బెంగాల్‌లో టిఎంసి నేత చౌదరి హత్య

బైక్ దుండగుల కాల్పులతో దారుణం కొల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో రాజకీయ హత్య జరిగింది. టిఎంసి నేత సత్యన్ చౌదరిని ఆదివారం గుర్తుతెలియని దుండగులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపి చంపివేశారు. ఈ ఘటన...
692 new corona cases registered in india

ఆందోళనలో ప్రజలు.. 24 గంటల్లో 692 కరోనా కేసులు

న్యూఢిల్లీః భారత్ లో కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 692 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,50,10,944కి చేరింది. తాజా...

Latest News