Wednesday, May 8, 2024

భారత భూభాగం నుంచి చైనీయులను ఎప్పుడు పంపిస్తారు: రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత భూభాగం నుంచి చైనీయులను బయటకు ఎప్పుడు పంపుతారో చెప్పాలని ప్రధాని మోడీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. ‘ప్రియమైన ప్రధాని, సాయంత్రం 6 గంటలకు చేసే ప్రసంగంలో భారత భూభాగం నుంచి ఏ తేదీన చైనీయులను బయటకు పంపిస్తారో దేశ ప్రజలకు చెప్పండి’ అంటూ రాహుల్ ట్విట్ చేశారు. మంగళవారం ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించడానికి కొన్ని నిమిషాల ముందు రాహుల్ ఈ ట్విట్ పోస్ట్ చేశారు. ఈ ఏడాది మే నెల నుంచి తూర్పు లడఖ్‌లోని ఎల్‌ఎసి ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.

Which You will throw out chinese: Rahul slams PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News