Friday, May 10, 2024

ఎపిలో 104 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

104 New Covid-19 Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం నాడు విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 104 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,88,004 కి చేరింది. ఇందులో 8,79,651 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,197 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఇద్దరు మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,156 కి చేరింది. ఇక పోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 147 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News