Wednesday, May 8, 2024

‘బిఒబి రాష్ట్రభాషా సమ్మాన్’ అవార్డుకు 12 మంది నామినీలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : బ్యాంక్ ఆఫ్ బరోడా రాష్ట్రభాషా సమ్మాన్ అవార్డు 2023 మొదటి ఎడిషన్‌కు 12 మంది నామినీలను బిఒబి ప్రకటించింది. వివిధ భారతీయ భాషల్లో సాహిత్య రచనలను గుర్తించి ప్రోత్సహించడానికి ఈ అవార్డును స్థాపించారు. దీనిలో భాగంగా హిందీలోకి అనువాదం, అసలు రచయితకు ఇద్దరికీ ఈ అవార్డును అందజేస్తారు. భిన్నత్వంలో ఏకత్వం కల్గిన దేశంలో వివిధ సంప్రదాయాలు, భాషలు ఉన్నాయని, వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని బిఒబి ఎండి, సిఇఒ సంజీవ్ చద్దా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News