Tuesday, May 7, 2024

ఎపిలో 141 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

141 new covid-19 cases in Andhra Pradesh

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 30,752 మందికి కరోనా పరీక్షలు చేయగా 141 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కరోనా నుంచి మరో 165 మంది బాధితులు కోలుకున్నారు. ఎపిలో ప్రస్తుతం 1,073 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News