Wednesday, May 8, 2024

ఎపిలో కొత్తగా 1,540 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1540 new Covid-19 cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 61,298 మందికి పరీక్షలు నిర్వహించగా 1,540 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో 19మంది మృతిచెందగా, 2,304 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఎపిలో ప్రస్తుతం 20,965 కరోనా యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

1540 new Covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News